రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సంక్షేమంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నియోజకవర్గం కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, బీఆర్ఎస్వీ జిల్లా ఇన్చార్జి ముస్తాఫా ఆరోప�
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆదివారం నిర్వ హించిన గురుకులాల బాట కార్యక్రమా లను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలోని వసతి గృహాలను ఎమ్మెల్సీ తాతా మ�
సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు కుళ్లిన కూరగాయలతో నాసిరకం భోజనం పెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. గురుకులాల్లోని వసతులు,
రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని టీఎస్ఎస్వో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ అన్నారు. ఆదివారం అత్తాపూర్ బీసీ హాస్టల్ను ఆయన సందర్శించి మాట్
‘వంట గదులు ఇట్లనే ఉంటయా? మీ పిల్లలకు ఇలాగే వండి పెడతారా? విద్యార్థులను కనీసం మనుషుల లెక్క చూడకపోతే ఎలా?’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
విద్యా బుద్ధులు నేర్పి.. బావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సబ్జెక్టుకు సంబంధం లేని అశ్లీల మాటలతో అనుచితంగా ప్రవర్తించిన ఘటన నల్లగొండ జిల్లా నిడమనూర�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రుచికరమైన నాణ్యతతో కూడిన భోజనం అందించాలని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ అన్నారు. కొండమల్లేపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ, తెలంగాణ సాంఘిక సం�
విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కొత్తపల్లి(హవేలీ)లోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 52వ బాలల జిల్ల�
నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారం ప్రాథమిక పాఠశాలలో నెల రోజులుగా మధ్యాహ్న భోజనం నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న వంట ఏజెన్సీకి బిల్లులు రాకపోవడంతో మధ్యాహ్న భోజనం నిల�
ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్పులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని, గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారకులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీశ్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరులో ఏబీవీప