కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడంతోపాటు పెద్ద మొత్తంలో సొంత భవనాలను నిర్మించింది. ఇందులో భాగంగ�
గ్రామీణ విద్యార్థులను పట్టణ ప్రాంత విద్యార్థులకు ధీటుగా తీర్చిదిద్దుతున్నది సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కేంద్రం(సీఐటీడీ). కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో అన్ని హం�
వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ జానియర్ కళాశాలలో అధ్యాపకుల పోస్టులు ఖాళీలు ఉండడంతో విద్యార్థులకు బోధన కరువై నిర్లక్ష్యపు నీడన ప్రభుత్వ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చినా కొన్ని �
రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కొత్త మెనూను అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు.. సరిపోను నిధులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో కొత్త మెనూ ఎక్కడా అమలుకు నోచడంలేదు.
బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించి కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో తరగతులు సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థినులు రఘునాథపాలెం, జూలూరుపా�
విద్యార్థులు లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని సినీ దర్శక, నిర్మాత ప్రదీప్కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని ప్రభు త్వ, ప్�
ఎన్నికల సభల్లో కేసీఆర్ ఒక మాట చెప్పేవారు. మంది మాటలు పట్టుకొని మార్వాణం పోతే, మల్లొచ్చేవరకు ఇల్లు గుల్ల అయితది అని. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అట్లనే కనిపిస్తున్నాయి. ‘కాంగ్రెస్కు ఓటు వేస
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి జిల్లాకో కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయా కమిటీల్లో బీఆర్ఎస్ నేతలకు చోటు కల
రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న రోడ్డు రోలర్ నుంచి వస్తున్న శబ్దాలు, ప్రకంపనలను భూంకంపగా పొరబడిన స్కూలు విద్యార్థులు ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. స్కూలు భవనం కూలిపోతుందన్న భయంతో మొదటి అంతస్తు నుంచి దూక�
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులు మంగళవారం మండుటెండలో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ బడిలో దాదాపు 250 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. పాఠశాల ఆవరణ, తర
తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్పాయిజన్తో అస్వస్థతకు గురైన 11 మంది విద్యార్థినుల్లో వైశాలి, రక్షితలకు మాతాశిశు దవాఖానలో చికిత్స కొనసాగుతున్నది. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు సూచిస
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. విస్కాన్సిన్లోని మాడిసన్లో ఉన్న అబండంట్ క్రిస్టియన్ స్కూల్లో 12వ తరగతి విద్యార్థి తుపాకీతో (School Shooting) విరుచుకుపడ్డాడు.
Students Faint | పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లో పొగలు వ్యాపించాయి. దీంతో ఊపిరాడక కొంత మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. వారిని వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్పందించి�