ఇద్దరు విద్యార్థినులకు ఎలుకలు కరిచినా విషయాన్ని బయటకు చెప్పొద్దని అధికారులు హెచ్చరించిన ఘటన చండ్రుగొండ కేజీబీవీలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ప్రతి ఒకరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి యుఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ చైతన్యకుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థాయి మానిటరి�
JEE Mains 2025 Results | తిమ్మాపూర్, ఫిబ్రవరి 12 : దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీలు (IITs), ఎన్ఐటీల (NITs) లో ప్రవేశాల కోసం ఏన్టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు మంగవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా విద్యార్�
Karate Championship | ఉప్పల్, ఫిబ్రవరి 12 : విశాఖపట్నంలో జరిగిన ప్రతిష్టాత్మక 2వ అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ (Karate Championship) లో నాచారానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేపట్టారు. బంగారు, వెండి, కాంస్య పథకాలను స�
Pariksha Pe Charcha | ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యంపై (depression battle) స్టూడెంట్స్కు కీలక సూచనలు చేశారు.
మధ్యాహ్న భోజనం పెట్టక పోవడంతో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. కొందరు విద్యార్థులు ఖాళీ కడుపులతో పస్తులున్నారు. మరికొందరు మండుటెండలో హాస్టల్కు వెళ్లి తిని వస్తున్�
Pariksha Pe Charcha | ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు పలు సలహాలు ఇచ్చారు.
Sandeep Shandilya | ఛార్మినార్, ఫిబ్రవరి 11 : మాదక ద్రవ్య రహిత సమాజం కోసం చిన్నప్పటి నుండే కృషి చేయాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్ డ్రగ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య (Sandeep Shandilya) కోరారు. సమాజంలో మాదకద్రవ్యాల వినిమయం భారీగా పెరి
Hyderabad | హైదరాబాద్ శివారు బోడుప్పల్లో ఓ కీచక ప్రిన్సిపల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. మేడిపల్లి వీరారెడ్డినగర్ కాలనీలోని శ్రీ బ్రిలియంట్ టెక్నో హైస్కూల్ ప్రిన్సిపల్ రవీందర్ రావు ఆ స్కూల్లో చదివే �
Cyber crimes | సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు వై సంతోష్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, ప్రజలకు సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ�
Lions Club | లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరికాలని(Lions Club) ఆధ్వర్యంలో కల్వచర్ల ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోమవారం క్లబ్ డైరెక్టర్, మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి సహకారంతో పరీక్ష సామగ్రి(Exam mate
స్కూల్ బస్సులు (School Bus) ప్రమాదాలకు కేరాఫ్గా మారుతున్నాయి. విద్యార్థులను క్షేమంగా స్కూల్కు, అటునుంచి ఇంటికి చేర్చాల్సిన విద్యా సంస్థల వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.