జ్ఞానం కోసం చదువుకోవడం ఒకప్పటి మాట. మార్కులు, ర్యాంకుల కోసమే చదువుకోవాలనేది నేటి మాట. ఏడాదంతా ఆనందంగా గడిపిన విద్యార్థులు పరీక్షలనేసరికి ఒత్తిడికి గురవుతుంటారు. వారి చేష్టల ద్వారా తల్లిదండ్రులు సైతం ఆం�
Intelligence DSP | విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యనభ్యసించాలని, చదువును కష్టంగా కాకుండా ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నిజామాబాద్ ఇంటెలిజెన్స్ డీఎస్పీ సంగెం మధుసూదన్ అన్నారు.
దేశంలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యపై నివ్వెరపోయే నిజాలు వెల్లడయ్యాయి. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ వివరాల ప్రకారం 35 శాతం పాఠశాలల్లో 50 లేదా అంతకంటే తక్కువే విద్యార్థులు ఉన్నారు.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే కోటపల్లి ఎస్ఐ రాజేందర్ పదో తరగతి విద్యార్థుల భవిష్యత్పై ప్రత్యేక దృష్టిపెట్టారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన నిరుపేద విద్యార�
PDSU | అసెంబ్లీలో విద్యారంగ సమస్యలపై మాట్లాడాలని PDSU నాయకులు మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో PDSU నాయకుల�
పదో తరగతిలో గ్రేడింగ్ విధానం ఎత్తివేత నేపథ్యంలో విద్యార్థులకు అందించే మెమోలను ఎలా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తేల్చుకోలేకపోతున్నది. ఏ పద్ధతిలో ముద్రించాలన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నది.
AI Teaching | మహబూబ్ నగర్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో బోధన విద్యార్థులకు వరంగా మారనున్నదని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ పేర్కొన్నారు.
వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకూడదనే నిబంధన ఆ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన పర
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది. గత నెలలో ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 22తో ముగిశాయి. దీంతో మార్చి 5 నుంచి 20వరకు జరిగే వార్షిక పరీక్షలపై దృష్టి సారించింది. పరీక్�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీల మాటున ఎన్నో హామీలు ఇచ్చింది. 7వ గ్యారెంటీగా ప్రజాస్వామిక పాలనను అందిస్తామని ప్రజల హక్కులను కాపాడుతామని నమ్మబలికింది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస�
వరంగల్ నిట్లో ఆలిండియా ఇం టర్ టోర్నమెంట్స్ శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ టోర్నమెంట్స్ శుక్రవారం సాయంత్రం నిట్ స్టేడియం లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వా లీబాల్, హ్యాండ్ బా
ఇంగ్లిష్, గణితంలో కనీస సామర్థ్యాల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఉద్దీపకం వర్క్బుక్స్, వేదిక్ మ్యాథ్స్ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించాలని భద్రాచలం ఐటీడీఏ పీ�
విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకుంటే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన �
నాణ్యమైన భోజనం అందించాలని, మెనూ పాటించడం లేదని విద్యార్థులు నిరసనకు దిగారు. వంట ఏజెన్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఆ�