ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో బోర్డు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చేతివాచీలు అనుమతి
బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యా ప్తంగా 30 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షకు 6,410 మంది విద్యార్థులకు 6,180 మంది విద్యార్థులు హాజరు కాగా, 230 మంది విద్యా
ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 97.44శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కేంద్రాల వద్ద సందడి వాతావారణం నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల వద్దకు విద్యార్థులు వారి తల్లిదం
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజే పరీక్షలకు 17, 010(3.42%) మంది విద్యార్థులు గైర్హాజరయ్యా రు. బుధవారం ఫస్టియర్ విదార్థులకు రెండో భాష పేపర్ పరీక్ష నిర్వహించగా, సెట్-బీ పేపర
హాస్టల్మెస్లో గొడ్డుకారం పెడుతున్నరని, నాణ్యమైన భోజనం అందించాలని ప్రశ్నిస్తే నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థిని సస్పెండ్ చేస్తారా? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస�
MEO | విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని పోతంగల్ ఎంఈవో శంకర్ సూచించారు. బుధవారం మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
Inter Exams | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. బుధవారం నాడు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు రెండో భాష పేపర్-1కు పరీక్ష జరుగుతున్నది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటలపాటు పరీక్ష
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటలపాటు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను కాస్త ముందుగానే సెంటర్లోకి అనుమతిస్తార�
ఇంటర్మీయట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 113 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 58,228 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 5 నుంచి 25 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
“ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశాం. ఈ నెల 5వ తేదీ(బుధవారం) నుంచి రెగ్యూలర్, ఒకేషనల్ ప్రథమ.. 6వ తేదీ (గురువారం) నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై 20వ తేదీతో ముగియన
రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 30వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం తక్షణం స్పందించి భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ �