Jadavpur University | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘం ఎన్నికల తేదీలను వెంటనే ప్రకటించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్
Science Fair | జయ పాఠశాలలో ఇవాళ సైన్స్ ఫెయిర్ను జయ సృష్టి 2025 పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సూర్యాపేట మండల విద్యాధికారి శేషగాని శ్రీనివాస్, సూర్యాపేట సెక్టోరియల్ అధికారి జనార్ధన్ పాల్
Ambedkar Ground | సూర్యాపేట రూరల్ మండలంలోని రాయినిగూడెం గ్రామం అంబేద్కర్ గ్రౌండ్ లో నిల్వ ఉన్న చెత్త చెదారం ను ఆదివారం చూసి కాలనీ విద్యార్థులు స్వయంకృషితో గ్రౌండ్ లో ఉన్న చెత్తాచెదారాలను తీసివేసి పరిశుభ్రం చేశార�
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా తెలంగాణ ఇంటర్బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే సెంటర్ల గేట్లు క్లోజ్ చేయాలని నిర్ణయించింది. ఉదయం 8:45 గంటలలోపు వచ్చిన వారినే పరీ�
పదో తరగతి వార్షిక పరీక్షలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులను సొంత ఖర్చుతో విమానంలో బెంగళూరుకు తీసుకెళ్తానని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం మల్క రాంకిషన్రావు వినూత్న కాను
BRSV | ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థుల పరీక్షలకు అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ప్రభుత్వాన�
బంగ్లాదేశ్లో శుక్రవారం కొత్తగా ఓ రాజకీయ పార్టీ ఏర్పాటైంది. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుడు నిరసన కార్యక్రమాలను నిర్వహించిన విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు.
తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. గుట్ట మల్లారం జీపీఎస్, పగిడేరులోని జీపీఎస్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా �
ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఈ వెంకటాచారి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని సరోజిని నాయుడు వనిత మహా విద్యాల�
Harish Rao | విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంతే ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట విపంచి కళానిలయంలో ఇక్రా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవంలో హరీశ్రావు
Revanth Reddy | పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియింబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) డిమాండ్ చేసింది.
Students Expelled For Locking Teachers | క్యాంపస్లో తలపెట్టిన హోలీ కార్యక్రమాన్ని కాలేజీ యాజమాన్యం రద్దు చేసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ప్రిన్సిపాల్, టీచర్లు సమావేమైన హాల్ డోర్ లాక్ చేసి బంధించారు. కాలేజీ యాజమాన్య
షాద్నగర్లో (Shadnagar) పెను ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం శ్రీ సత్యసాయి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్�