మా భూములు మాకేనని హెచ్సీయూ విద్యార్థులు మర్లబడ్డారు. పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్నారు. బంతిని ఎంత బలంగా తన్నితే అంతెత్తుకు లేచినట్టే... ఎంతటి నిర్బంధం ప్రయోగిస్తే.. అంతకంతా ప్రతిఘటిస్తున్నది తెలంగ�
Rajanna siricilla BRS | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 4: హెచ్సీయు భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థుల పోలీసుల దాడి సిగ్గు చేటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. లాఠీచార్జిని ఖండిస్తూ స్థానిక నేత�
హెచ్సీయూ పర్యావరణాన్ని నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పక్షలు, జంతువులు, క్షీరదాలు, సరీసృపాలు, అరుదైన కొండల ఉనికిపై జేసీబీ దాడి
ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయొద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లను ప్రభుత్వం అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జల�
SYNERGY 2025 | బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం సినర్జీ-2025 (SYNERGY 2025) పేరిట సాంకేతిక ,సాంస్కృతిక ఉత్సవం ఘనంగా జరిగింది. వేడుకల్లో దేశవ్యాప్తంగా ఉన్న పలు మహిళ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు 500 మంది విద
SIRICILLA | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదువుతూ ముందుకు సాగాలని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు సూచించారు. బుధవారం తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆ�
ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆవరణలోని అడవిపై యంత్ర భూతాలు విరుచుకుపడ్డ తీరు హేయం. తెలుగువారికి అతిముఖ్యమైన ఉగాది పండుగ రోజు పోలీసు పహారాలో బుల్డోజర్లు పచ్చని చెట్లను ఎడాపెడా నరికివేయడం వి�
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల వేలం విషయంలో రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న దౌర్జన్యపూరిత వైఖరిని పలువురు సినీప్రముఖులు సోషల్మీడియా వేదికగా ఆక్ష�
తెలంగాణలో తీవ్రమైన తప్పేదో జరుగుతున్నదని ప్రముఖ పొలిటికల్ కార్టూనిస్ట్ సతీశ్ ఆచార్య అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్కు కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్నే�
హెచ్సీయూ భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటంపై రేవంత్రెడ్డి సర్కారు దుర్మార్గంగా వ్యవరిస్తున్నదని, దుశ్శాసన పర్వం కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్ప
భూములను అమ్మకుంటే రాష్ర్టాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములను అమ్మి వేల కోట్లు దండుకోవడమే మీ పనా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ సర్కారును ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనలో గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు విద్యార్థుల విషయంలో పోలీసులు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.