హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాలను హెచ్సీయూకు చెందకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కానీ నిజం ఎన్నటికీ అబద్ధం కాలేదనే సత్యాన్ని గ్ర హించలేకపోతున్న
HCU Issue | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని అడ్డుకున్నందుకు విద్యార్థులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేర్యాల పట్టణంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం �
SIRICILLA BRS | సిరిసిల్ల టౌన్, మార్చి 31: విద్యార్థులపై పండుగపూట పోలీసులు అత్యుత్సాహం చూపించారని, యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి అమానుషమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ విమర్శించారు. తెల
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోలీసుల దారుణానికి సాక్ష్యంగా నిలిచిందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ ఖాతాలో హరీశ్రావు ధ్వజమెత్తారు.
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జులూం ప్రదర్శించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు హెచ్సీయూ విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా స్టూడెంట్స్ యూనియన్ శన
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సరికొత్త సాంకేతిక విప్లవం. ఇలాంటి ఏఐ పాఠాలను విద్యాశాఖ సర్కారు బడుల్లోని విద్యార్థులకు పరిచయం చేయనున్నది. సంబంధించిన పాఠాలను టీచర్ల చేత చెప్పించనున్నది.
Suman | విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని సినీ నటుడు సుమన్ తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కే�
విద్యార్థులకు పోషక ఆహారంతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఖమ్మం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, మధిర మండల ప్రత్యేక అధికారి ఏ.శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ వెంకటేశ్వర్లుతో కలిసి మధి
‘రాష్ట్రంలో బడిలేని ఊరు ఉండొద్దు. ప్రతి ఊరిలో బడి ఉండేలా చూస్తాం. కొత్త బడులు తెరుస్తం’ ఇది విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి మాటలు. విద్యాశాఖకు సీఎమ్మే మంత్రి కూడా. కానీ 15 నెల�
ఒకప్పుడు మన చదువులన్నీ ప్రభుత్వ బళ్లలోనే సాగిపోయాయి. ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్దలు కూడా చాలావరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే! అయితే, ప్రస్తుతం ప్రైవేటు బడులు రాజ్యమేలుతున్నాయి. పిల్లలకు మంచి �
తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థిని పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష రాసిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. కన్నెపల్లి మండలం ముత్తాపూర్కు చెందిన మంచర్�
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరుగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు న�