పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు ఇచ్చేందుకు వచ్చి ఫొటోలు దిగుతున్న ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు అంతలోనే అస్వస్థతకు గురై మృతిచెందిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాదం నింపింది. వివరాల�
Hathras College Professor Arrested | కాలేజీ అమ్మాయిలను లైంగికంగా వేధించి, వారిని లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడిన ఫ్రొఫెసర్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురి బాధిత విద్యార్థినుల వీడియోలను అతడు రికార్డ్ చేశ
‘విద్య అనేది సింహపు పాల వంటిది. దాన్ని తాగినవాడు గర్జించకుండా ఉండలేడు’ అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్లో విద్యారంగ అంశాలను �
పదో తరగతి వార్షిక పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభంకానున్నాయి. 21న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు.
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, పదో తరగతి పరీక�
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థినులకు ఇచ్చిన ‘స్టేషన్ఘన్పూర్ డిక్లరేషన్'ను వెంటనే అమలుచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మంగళవారం శాసనమండలి ఆవరణలో ప్రతిపక్ష నేత సిరిక�
ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధిస్తూ జారీచేసిన సర్క్యూలర్ను వెంటనే నిలిపివేయాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి ప్రభుత్వాన్ని
ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు విద్యతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మంగళవారం దుబ్బాక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆమ�
కుల రాజకీయాలను తాను బలంగా వ్యతిరేకిస్తానని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. ఓ వ్యక్తి విలువను అతడి అర్హతలు నిర్ణయిస్తాయి కాని, అతడి కులం, మతం, భాష, లింగం నిర్ధారించవని చెప్పారు
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇది విద్యార్థుల ప్రజాస్వామ్య
Students | కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా ఇవాళ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ఇద్దరు స్కూలుకు వెళ్తున్న విద్యార్థులు వచ్చి ఏకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందే డప్పుక�
Bus Falls Into Gorge | ఐఐటీ విద్యార్థులతో వెళ్తున్న బస్సుపై డ్రైవర్ అదుపుకోల్పోయాడు. దీంతో అది లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.