SSC RESULTS | కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 30 : రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదోతరగతి ఫలితాల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.
IIT Delhi | ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ మెస్లో లిట్టి చోఖా తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారినపడ్డారు.
నిరుపేద కుటుంబాలలో పుట్టి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తూ మేం బాలురకు ఏ మాత్రం తక్కువ కాదు అంటూ కష్టించి చదివే సంధ్య, ఇఫ్ఫాతున్నిసా లాంటి విద్యార్థినులను ప్రోత్సహిస్తూ ప్రజాప్రతినిధులు, సామాజిక క�
కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆగస్టులో ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి మంగల్పల్లిలో అద్దె భవనంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. 50 మంది విద్యార్థులు చదువుతున్నారు.
Sports Training Camps | మెదక్ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 10 గ్రామీణ ప్రాంతాల్లో 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడా యువజన క్రీడాల అధికారి దా�
అవును, కథ చెప్పడం ఒక కళ. తాను కథ చెప్పి, పిల్లల చేత కథాకథనంగా చెప్పించడం మరొక గొప్ప కళ. తాను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఒకవైపు పాఠాలు బోధిస్తూనే విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతకు పదునుపెట్టి వ�
‘సత్య, సౌందర్యాల రసవత్ సమ్మేళనమే కళ’ అన్నారు గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రతి వ్యక్తిలోనూ చిన్ననాటి నుంచే కళలను పాదుకొల్పాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. తద్వారా మనిషిలో మనిషితనం వెల్లివిరు
ఇంటర్ పరీక్షల్లో తప్పిదాలు మీద తప్పిదాలు.. తప్పుల మీద తప్పులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా అధికారుల నిర్లక్ష్యంతో ఓ భారీ తప్పిదం వెలుగుచూసింది. ఏకంగా ఎనిమిది మంది విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రానికి బదులు �
Model Schools | రాష్ట్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్స్లో సీట్ల భర్తీకి ఈ నెల 27న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు.
కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం ఏడింటి నుంచే పుడమిపై పంజా విసురుతున్నాడు. మరో నెలన్నర దాకా వదిలిపెట్టేది లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో జిల్లాలో పగటి ఉష్ణోగ్రత�
SI Raghupathi | పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన సందర్భంగా విద్యార్థులు చల్లదనం కోసం చుట్టుపక్కల ఉండే కుంటలు, చెరువుల వద్దకు వెళ్లవద్దని రాయపోల్ ఎస్సై రఘుపతి సూచించారు.
మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారులకు కేంద్రం కోత పెట్టింది. 3 లక్షల మంది విద్యార్థులను తగ్గించింది. 2025-26 విద్యాసంవత్సరానికి 16లక్షల మంది విద్యార్థులకే ఆమోదం తెలిపింది. నిరుడు 18.88లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్�