మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఖరీదైన వైద్య విద్యను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవ�
ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీపై ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు.. తాజాగా కొలంబియా యూనివర్సిటీతోనూ పేచీకి దిగింది. వర్సిటీ గుర్తింపు రద్దు చేస్తామంటూ తాజాగా హెచ్చరికలు జారీ చే
ద్యార్థుల విద్య సామర్థ్యాల పెంపునకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓ లు కృషిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన కాంప్లెక్స్ హెడ్ మా�
VC Acharya Srinivas | ప్రతి విద్యార్థి జీవితంలో పది, ఇంటర్తరగతులు ఎంతో ముఖ్యమైనదని, నిర్దిష్ట ప్రణాళికతో చదివి జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదగాలని పీయూ వీసీ ఆచార్య జీఎన్ శ్రీనివాస్ తెలిపారు.
DPS Dwarka | ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెనక్కి తగ్గింది. ఫీజు వివాదం నేపథ్యంలో 32 మంది విద్యార్థుల సస్పెన్షన్ను రద్దు చేసింది. ఢిల్లీ హైకోర్టుకు ఈ మేరకు సమాచారం ఇచ్చింది.
Narayanpet | బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని హెడ్మాస్టర్ కోరారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురునాథ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటి
ఐటీఐ విద్యనభ్యసించే విద్యార్థులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. హైదరాబాద్, వరంగల్లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి టీజీఎస్ఆర్టీసీ దర�
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని టీఎస్ యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాడీడు పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని, నాణ్య
ఎస్సీ గురుకుల విద్యార్థులపై వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ వీఎస్ అలుగు వర్షిణిపై హై దరాబాద్ గాంధీనగర్ పోలీస్స్టేషన్లో ఎస్సీఆర్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
కష్టపడ్డప్పుడే కలలు సాకారమవుతాయని, ఇందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితమే నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. రాజకీయాల్లో చిన్న వయసుగా పరిగణించే నాలుగు పదుల వయసులో పదవులన�
ఐఐటీల్లోని సీట్లను భర్తీచేసే జోసా- 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభమైన నేపథ్యంలో దేశంలోని మొత్తం 23 ఐఐటీలు ఓపెన్హౌజ్లను నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో డోర్లు తెరిచాయి. విద్యార్థులు స్వయం�
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ).. విద్యాలక్ష్మి స్కీం కింద విద్యా రుణాలు తీసుకునేవారికి వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. విద్యా రుణాలు తీసుకునేవారిని ప్రోత్స�