మండలంలోని చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్, నవాబుపేట, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ముల్కనూర్ తదితర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శు�
డిగ్రీ మొదటి సంవత్సరంలో మొత్తం 3,71,096 సీట్లుంటే దోస్త్ మొదటి విడతలో కేవలం 60,436 సీట్లే భర్తీ అయ్యాయి. అంటే 3,10,660 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈసారి డిగ్రీ ఫస్టియర్లో కేవలం 16% సీట్లు మాత్రమే భర్తీకాగా, 84% సీట్లు ఖాళీగా ఉన
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ అలుగు వర్షిణి విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ సెంటర్లో గురు
Veterinary Courses | పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్( బీవీఎస్సీ) డిగ్రీ కోర్సుల్లో సెల్స్ ఫైనాన్స్ (ఎన్ఆర్ఐ) కోటా సీట్లను 15కు పెంచాలని పాలకమం�
‘గురుకులాల్లో చదివే విద్యార్థులతో పనులు చేయించుకుంటాం.. వాళ్లు వాడే టాయిలెట్లను వారే కడుక్కుంటే తప్పేంటి.. వాళ్లేమీ పాష్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్లేమీ కాదు.. వాళ్లు కూర్చున్న వెంటనే టేబుల్ మీదికి భోజనం �
బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన విద్యార్థుల జాబితా వెబ్సైట్లో అందుబాటులో ఉందని సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
పో టితత్వం పెరుగుతున్న తరుణంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని మ�
Tenth Exams | పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి ప్రారంభంకానున్నాయి. 3 నుంచి 13 వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
Skill Training | పదవ తరగతి, ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న గురుకుల విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు గరేప�
ఎంజీయూ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన 6వ సెమిస్టర్ పరీక్షల్లో 13 మంది విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడుతుండగా ఆయా పరీక్షల కేంద్రాల్లోన�
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వార్టర్స్ లీజు అనుమతిని ఆది ధ్వని సొసైటీకి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. వెంటనే సంబంధిత లీజును రద్దచేయాలని కోరుతూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో �
తమ కాలేజీలో ఫ్యాకల్టీ లేరన్న కొందరి ఆరోపణలను గోకరాజు రంగరాజు కాలేజీ యాజమాన్యం కొట్టిపారేసింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని, తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నట్టు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్ �
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించి పేద విద్యార్థులను ఆదుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను గంగాధరలో కలిసి మొరపెట్టుకున్న
రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన టీజీ ఈసెట్ ఫలితాల్లో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో 1,3,4 ర్యాంకులు సాధించారు. మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో