దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన థింగ్ కు బెటర్ కో హోర్ట్ 7 పేరిట జరిగ�
పరీక్షల వేళ సర్కార్ నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిగ్రీ పరీక్షలకు హాజరయ్యేందుకు సరైన రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో అవస్థలు పడుతూ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాల్�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచింది. ఒకవైపు పరిపాలన అస్తవ్యస్తంగా మారుతూ ప్రజల్లో అసంతృప్తి తలెత్తటం, మరొకవైపు ముఖ్యమంత్రి వ్యక్తిగత వ్యవహరణపై విమర్శలు రావటం నాలుగైదు నెలలు గడిచేసర�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. హెచ్సీయూ క్యాంపస్ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను కూడా �
కంచ గచ్చిబౌలి భూములపై హెచ్సీయూకు ఎలాంటి హక్కుల్లేవని, ఆ విషయం విద్యార్థులు, అధ్యాపకులకు తెలుసని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. విద్యార్థులు ప్రతిపక్షాల కుట్రలో పావు లు మాత్రమేనని తీవ
Talent Awards | పది, ఇంటర్, డిగ్రీ, ఆపై చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు షెడ్యూల్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ అధ్యక్షుడు మహంకా�
Free online coaching | చిగురుమామిడి మండలం ముల్కనూరు లోని మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్, నీట్ (EAPCET & NEET) లో జటాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ జెట్ వారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ �
CM Revanth Reddy | ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, తదితర కోర్సులు చదువుతున్న 14 లక్షల 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నాడని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృ�
అప్పుడెప్పుడో వచ్చిన ‘ఆ నలుగురు’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ‘రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు?’ అంటే.. ‘అన్నదమ్ములను విడదీస్తాను. ఆలుమగల మధ్య చిచ్చు పెడతాను’.. అందట.. ఇప్పుడు ఆ రూపాయి స్థానంలో మరొకటి వచ్చి �
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని మగ్ధంపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు (Annual Day Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టు
విద్యార్థులు కష్టపడి చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ వార్షికోత్సవం శుక్రవారం రాత్రి నిర్వహించగా వ
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఉదయం హైదరాబాద్ చేరుకోనున్న ఆమె విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు.
KARIMNAGAR | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 4 : శ్రీ రాజ రాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల(ఆటానామస్) వాణిజ్య, వ్యాపార పరిపాలన విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ ను క్షేత్ర పర్యటనలో భాగం