Handball competitions | వెల్గటూర్, ఏప్రిల్ 19 : ఎండపల్లి మండలంలోని గుల్లకోట గ్రామానికి చెందిన జైనపురం నాగరాజు, చొప్పరి అరవింద్ లు జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
Teacher Offered Alcohol To Students | ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. క్లాస్ రూమ్లో మద్యం సేవించాడు. అంతేగాక విద్యార్థులతో కూడా మద్యం తాగించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
EE Result | తిమ్మాపూర్,ఏప్రిల్19: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలలో ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చూపారు. కరీంనగర్ జిల్లాలోని ఎస్ ఆర్ విద్యా సంస్థలకు చెందిన 185 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితా�
జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. ఫిజిక్స్లో రెండు ప్రశ్నలను విరమించుకున్నట్టు తెలిపింది. వాస్తవానికి గురువారమే ఫైనల్ కీని విడుదల చేసినప్
వేసవిలో పిల్లలు సరైన మార్గంలో నడవాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్లో ఎదగాలి’ అనే నినాదంతో శనివారం సిద్దిపేటలోని మెట�
బీసీ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్య�
జేఈఈ మెయిన్ ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొంది. సెషన్ 2 ఫైనల్ కీని గురువారం విడుదల చేసిన ఎన్టీఏ.. కొద్దిసేపటికే ఉపసంహరించుకుంది. ఇందుకు కారణాలను వెల్లడించలేదు. రాత్రి 10 దాటినా ఫలితాలు విడుదల చేయకపోవడంత�
Gampa Nageshwara Rao | పదవ తరగతి పూర్తయిన విద్యార్థుల కోసం హబ్సిగూడలోని వ్యాలీ వోక్ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన మూడు రోజుల వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. గంప నాగేశ్వరరావు విద్యార్థులకు వ్యక్
JNTUH | విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ జి. వెంకట నరసింహారెడ్డి సూచించారు
హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల్లో కాంగ్రెస్ సర్కార్ చేసిన విధ్వంసాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పు పట్టడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. హెచ్సీయూ భూముల్లో పర్యావరణం, జీవవైవిధ్యం పరిరక్షణకు తా�
గోల్కొండ కేంద్రీయ మహా విద్యాలయం(కేవీ)లో బుధవారం బాక్సింగ్ చాంపియన్షిప్ హోరాహోరీగా సాగింది. మొత్తం 37 మంది విద్యార్థులు పోటీపడుతున్న టోర్నీలో తొమ్మిది బౌట్లు జరిగాయి.
యూడైస్లో నమోదైన సంఖ్య మేరకు విద్యార్థుల, పాఠశాల భౌతిక, వసతులపై డైట్ ఛాత్రోపాధ్యాయులు చేస్తున్న థర్డ్ పార్టీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.