ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే వారిని సైతం అనుమతిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య
కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ, ఎకనామిక్స్ ఫస్ట్ఇయర్ విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో చికెన్ కోసం కొట్టుకోవడంతో కేయూ రణరంగంగా మారింది. వివరాల్లోకి వెళితే.. వర్సిటీలోని జ్యోతిరావుఫూలే న్యూపీజీ హాస్టల్ల�
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినులు పాలకుర్తి-స్టేషన్ఘన్పూర్ ప్రధాన రహదారిపై సోమవారం ధర్నా చేపట్టారు.
Teacher Assaults 30 Students | స్కూల్లో పార్క్ చేసిన బైక్ నంబర్ ప్లేట్ వంగి ఉండటాన్ని టీచర్ గమనించాడు. దీనిపై ఆగ్రహం చెందాడు. సుమారు 30 మంది విద్యార్థులను కర్రతో చితకబాదాడు. దీంతో విద్యార్థుల శరీరంపై వాతలు తేలాయి.
వార్షిక పరీక్షలంటేనే విద్యార్థులకు టెన్షన్ టెన్షన్గా ఉంటుంది. దీనికితోడు పరీక్షా కేంద్రాలు సైతం దూరంగా ఉంటే ఇక ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. పరీక్ష సమయానికి ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలంటే నానా తం�
IIT students : ఐఐటీ విద్యార్థులు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న క్రాస్ క్యాంపస్ మొబిలిటీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు దీనిపై ఐఐటీలు నిర్ణయం తీసుకున్నాయి.
Iranian Students : ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో ఆందోళనలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఇరాన్లో వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు
Gurukul Entrance Test | షెడ్యూల్ ప్రకారం గురుకుల ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా.. సమమం దాటిపోయి గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రోజు మాదిరిగా శనివారం ఉదయం విద్యార్థులకు రాగి జావ అందించారు.
విద్యార్థుల భవిష్యత్కు పదో తరగతి అత్యంత కీలకమైనదని, ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.
ఇది పరీక్షల సమయం. ఈనెల రోజులు విద్యార్థులకు చాలా కీలకం. సెల్ఫోన్, టీవీ, ఆటలకు దూరంగా ఉంటేనే మంచి మార్కులు సాధించొచ్చు. ప్రస్తుతం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ముగిశాయి. ఈనెల 25 నుంచి ఫైనల్ పరీక్షలు ప్రారం
Primary School | సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్లో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల నిర్వహణ అద్దె భవనంలో కొనసాగుతుండగా.. కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భవనానికి అద్దె చెల్లించడం లేదు.