మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారులకు కేంద్రం కోత పెట్టింది. 3 లక్షల మంది విద్యార్థులను తగ్గించింది. 2025-26 విద్యాసంవత్సరానికి 16లక్షల మంది విద్యార్థులకే ఆమోదం తెలిపింది. నిరుడు 18.88లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్�
Rayapol SI | విద్యార్థులు చల్లదనం కోసం చుట్టుపక్కల ఉండే కుంటలు, చెరువుల వద్దకు వెళ్లొద్దని రాయపోల్ ఎస్సై రఘుపతి సూచించారు.స్నేహితుల ప్రోద్భలంతో ఈతకు వెళ్లడం లాంటివి చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దన్నారు.
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించినట్టు అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి �
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో�
ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. ఈ మేరకు విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అభినందన సభకు విద్యాసంస్థల చైర్మన�
Nizamabad | పట్టణ ప్రాంత విద్యార్థుల కంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు పట్టుదల, చురుకుదనం ఎక్కువ అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాల కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్ర�
సుమారు 50 ఏండ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నలుగురు విద్యార్థులు జీవితంలో ఎంతో ఎదిగారు. ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా.. అందులో రాణించి పదవీవిరమణ కూడా చేశారు.
ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను చిన్న చిన్న కారణాలను చూపుతూ అమెరికా ప్రభుత్వం రద్దు చేయడాన్ని ముగ్గురు భారతీయ విద్యార్థులు, ఇద్దరు చైనా విద్యార్థులు సవాల్ చేశారు. వీరు న్యూ హాంప్షైర్లోని యూఎస్ డిస్ట్రిక్�
టీజీ ఎప్సెట్ ఫలితాలను విద్యార్థులు దరఖాస్తు సమయంలో రిజిస్టర్డ్ చేసుకున్న సెల్ఫోన్ నంబర్కే పంపించేలా జేఎన్టీయూ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సుల్లో స
రాజకీయాల్లో గంభీరంగా కనిపించే హరీశ్రావు.. ఓ చిన్నారి కథవిని.. కన్నీరు పెట్టుకున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై హరీశ్రావు శనివారం సిద్దిపేటలో ‘భద్రంగా ఉండాల�
విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడు వారిని పెడదారి పట్టించి దొరికిపోయాడు. మధ్యప్రదేశ్లోని కత్ని జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్ తన వద్ద చదువుకుంటున్న విద్యార్థుల చేత మద్యం
విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదని జీవిత పాఠాలు కూడా నేర్పించాలని నాడు మహాత్మాగాంధీ సూచించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. జీవితంలో తల్లిదండ్రులు, గురువులు, మనం చదివిన పాఠశాల�