ఓపెన్ స్కూల్ పేరిట సన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ నిర్వహిస్తున్న పరీక్షలో విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడుతుండగా యువజన, విద్యార్థి సంఘాలు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాయి.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం ఆయన ఖమ్మం నగరం దానవాయిగూడెంలోని తెలంగాణ సోషల్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రవేశానికి ఎంపికైనారు.2024 -25 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో విద్యార్థులు పూరెల్ల అంజన�
IIIT | సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం పది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి బాసరలోని త్రిపుల్ ఐటికి ఎంపికయ్యారని ఆయా పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.
తెలంగాణ లోని బాసర, మహబూబ్ నగర్ లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ (RGUKT)లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఇంటర్, ఇంజనీరింగ్)కోర్సులలో ప్రవేశానికి పదో తరగతి మార్కుల ఆధారంగా జరిగిన ప్రవేశ ప్రక్రియలో జ�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేటి ప్రభుత్వ పెద్దలు అనేక హామీలతో హోరెత్తించారు. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామని గొప్పలు చెప్పారు. బస్సు యాత్రల పేరిట మేధావులు వాళ్లకు వంత పాడారు.
నిరుద్యోగ, విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘హలో నిరుద్యోగి.. చలో హైదరాబాద్'కు వెళ్లకుండా విద్యార్థి సంఘాల నాయకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసి మంచిర్యాల పోలీస్స్టేషన్కు తరలించారు.
అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సహకార సంస్థల పాత్ర, ప్రాధాన్యతపై శుక్రవారం విద్యార్థులకు అవగహన సదస్సు నిర్వహించారు.
Bihar university | ఒక యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాలు చూసి విద్యార్థులు నోరెళ్లబెట్టారు. ఒక విద్యార్థికి మొత్తం వంద మార్కులకు గాను 257 మార్కులు వచ్చాయి. అయినా ఆ స్టూడెంట్ తప్పాడు. యూనివర్సిటీ ఫలితాలు తప్పులతడకగా ఉం
అంతర్గాం మండలం పోట్యాల ప్రభుత్వ పాఠశాలలో రామగుండం సీపీ ఆదేశాల మేరకు షీ టీమ్ ఇంచార్జ్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించింది. షీ టీం మెంబర్ స్నేహలత మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్
Collector Sikta Patnaik | గురుకుల పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు అత్యధిక మార్కుల సాధనకు కృషి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
Govt School |ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందజేస్తున్నారని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ సంక్షేమ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు రెండోరోజు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరిచాలంటూ రెండు రోజులు నిరసనలు చేస్తున్నారు. త�
Hymavathi | ఇంజనీరింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి. అత్యవసర తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని.. కావాల్సి�
ప్రతీరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న విద్యార్థులకు ప్రోత్సాహంగా నజరానా అందజేసి ఆదర్శంగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర