పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో శనివారం ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన జిల్లా స్వర్ణకారుల కుటుంబాల కు చెందిన విద్యార్థిని విద్యార్థుల ప్రత�
Tamil Nadu students stranded in J&K | తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు జమ్ముకశ్మీర్లో చిక్కుకున్నారు. అక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తున్న 52 మంది విద్యార్థులు, ఎడ్యుకేషన్ టూర్ కోసం అక్కడకు వెళ్లిన మరో నలుగురు విద్యార్థులు �
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తేనే పరీక్షల నిర్వహణ సాధ్యమని తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూర్య నారాయణరెడ్డి గ
పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి మండల పరిధిలో పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులను �
6 Students, Driver Killed | స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఎస్యూవీ వాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్తోపాటు ఆరుగురు స్కూల్ విద్యార్థులు మరణించారు. మరో ముగ్గురు స్కూల్ పిల్లలు గాయపడ్డారు.
DEO | మరికల్ మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు.
కోరుకొండ సైనిక్ స్కూల్లో చేరాలనుకునే విద్యార్థుల ఆశలపై పాఠశాల అధికారులు నీళ్లు చల్లారు. తెలంగాణకు గల హోం స్టేట్ హోదాను రద్దుచేశారు. 2025-26 విద్యాసంవత్సరంలో తెలంగాణ విద్యార్థులకు ఈ హోదాలో ప్రవేశాలు నిల�
బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)లోని ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో జీపీఏ ఆధారంగా ఈ వర్�
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీతోపాటు రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల పరిధిలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు ప్రభుత్వం కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయి పడింది. వాటి విడ�
Ghatkesar | శిథిలావస్థకు చేరుకున్న మా గురుకుల విద్యాలయాన్ని అభివృద్ధి చేసి, పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతూ విద్యార్థులు ఇంటింటికీ తిరిగి వేడుకుంటున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేస�
ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్యావిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష విద్యార్థులకు చుక్కలు చూపించింది. ప్రశ్నపత్రం చూసిన విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. నీట్ పరీక్షలో ఈ స�
10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఇంటా, బయటా తీవ్ర అవమానాలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే దూషణలు అంతా ఇంతా కాదు. అయితే కర్ణాటకలో ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఇందుకు భిన్నంగా
వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్)-2025 ఆదివారం సజావుగా జరిగింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేయగా ఏ సమస్య లేకుండా పరీక్ష పూ�