ప్రైవేట్ పాఠశాలలన్నీ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎంఈవో ఉషారాణి కోరారు. మంగళవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
రాంపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రిటైర్డ్ డీఎస్పీ కొత్త వీరారెడ్డి జ్ఞాపకార్ధం ఆయన కుమార్తెలు డాక్టర్ నిలోహిత, చైతన్యలు విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
ద, మద్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో మండల కేంద్రంలో నాటి ఐటీ పురపాలక శాఖ మంత్రి, ప్రస్తుత ఎంఎల్ఏ కేటీఆర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను సకల వసతులతో నిర్మింపజేశారు.
మాతృభాషల్లో నీట్ పరీక్షకు విద్యార్థుల నుంచి స్పందన కానరావడం లేదు. ప్రాంతీయ భాషల్లో రాసుకునే అవకాశమిచ్చినా.. విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటున్నది. అత్యధికులు ఇంగ్లిష్లోనే నీట్ పరీక్ష రాస్తున
స్కూల్కు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని జక్కపల్లి గ్రామ సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్కు మండ�
విద్యార్థులను సక్రమ మార్గంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన డీఈవో వక్ర మార్గంలో పయనిస్తూ విద్యా శాఖకు చెడ్డ పేరు తీసుకొచ్చిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. రీపోస్టింగ్ ఆర్డ�
గౌలిదొడ్డి సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కళాశాలను యథావిధిగా కొనసాగించాలని, మెరిట్ ప్రాతిపదికన విద్యార్థుల తరలింపును తక్షణమే నిలిపేయాలని కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సాం
తమ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎదుట సోమవారం విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసనకు దిగారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు సంబంధించి బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది.
Prameela Foundation | విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ప్రమీల ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కోరం మహేష్ అన్నారు.
జమ్మికుంట పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వారు. వీరి పేర్లు వరుసగా ఇనుగాల రాణి భర్త రవి, ఎరబాటి సుజాత భర్త సుధాకర్, కాసర్ల శారద భర్త శ్రీనివాస్, బిజిగిరి లక్ష్మి భర్త శంకర్. కుటుంబ పెద్దలైన వారి భర్తలు వివిధ
Sport Schools | తెలంగాణవ్యాప్తంగా హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్లోని పాఠశాలల్లో చేరడానికి విద్యార్థినీ విద్యార్థుల ఎంపిక కొనసాగుతుందన్నారు మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి. మండల స్థాయి ఎంపిక ఈ నెల 19 నుంచి పాపన్