పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని ,విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలను వితరణ చేశా�
ఉచిత బస్సు ప్రయాణంలో సగం మందికిపైగా మహిళలు అసౌకర్యానికి గురవుతున్నారట. రద్దీకి తగినట్టు బస్సులు లేకపోవడం, సీట్లు దొరకకపోవడం వల్లే సిగపట్లు పట్టుకుంటున్నారట.
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు ఫుడ్పాయిజన్కు నిలయాలుగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఒక సంఘటన మరువకముందే మరో ఘటన జరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప
Vedik Schools | అన్ని వర్గాల వారికి వేద విద్య అందించాలన్న లక్ష్యంతో ఆశ్రమ పరిధిలో వైదిక పాఠశాలలను విస్తరిస్తున్నామని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్పేర్కొ�
కథలాపూర్ మండలం దుంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఎన్ఆర్ఐ జెల్ల శంకర్ యాదవ్ గురువారం టై, బెల్ట్ లు పంపిణీ చేసినట్లు ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెలిపారు.
విద్యార్థులపై వివక్ష చూపిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు స్పష్టం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికీ ఇదే గతి పడుతుందని తేల్చిచెప్పారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ముదిగొండ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పురుగుల అన్నం తినలేక వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి కేజీబీవీ విద్యార్థి
విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీసు ప్రజా భరోసాలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్�
హాస్టల్ల్లో నీళ్లు లేక ఇబ్బందులు పడు తున్నామంటూ విద్యార్థులు రోడ్డెక్కిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు శివారులో బుధవారం జరిగింది. మండల కేంద్ర శివారులోని అద్దె భవనంలో ఐదేండ్లుగా గిరిజన సం క్షేమ గుర
సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, బీసీ, ఎస్టీ గురుకులాల్లో విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణమని విద్�
ఎప్సెట్ మాక్ సీట్ల కేటాయింపు తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు సగానికిపైగా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు మార్చుకున్నారు. ఎప్సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు 95,256 మంది హాజరయ్యారు.
పోతంగల్ మండలంలోని సుంకిని మండల పరిషత్ పాఠశాలలో 41మంది విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు వితరణ చేశారు.