రాష్ట్రంలో కార్పొరేట్ బడుల్లో 4.66లక్షల మంది విద్యార్థులున్నట్టు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. అయితే ఈ స్కూళ్ల సంఖ్య 964 మాత్రమే. అంటే వెయ్యిలోపున్న ఈ స్కూళ్లల్లోనే 4.66లక్షల మంది విద్యార్థులు చదువుతున్�
ఐటీఐలో ప్రవేశాల కోసం ప్రభుత్వం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఐటీఐ శిక్షణ పొందితే అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉండడంతో ఈ కోర్సుల్లో చేరేందుకు యువత ఆ
విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎలా పాఠాలు బోధించాలో, డీఈడీ అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తిని ఎలా అభ్యసించాలో ట్రైనింగ్ ఇచ్చే శిక్షణ సంస్థకు దిక్కు లేకుండా పోయింది. టీచర్లలో ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతూ వార�
చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ (ఆదర్శ) మోడల్ స్కూల్ విద్యార్థినిలు స్నేహిత కార్యక్రమంలో భాగంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ రెస్పాండింగ్ ప్రాజెక్టును డాల్ ప్రాజెక్టును అటల్ టింకరింగ్ ల్యాబ్ లో రూపొందిం
చిగురుమామిడి మండల కేంద్రంలోని డార్విన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు చిత్రలేఖనంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులను సాధించారు. ఆర్టిక విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం న�
Portion Of Ceiling Falls | స్కూల్ ఆడిటోరియం స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్లో ఐదుగురు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో గల ఎడ్ల లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను శుక్రవారం ట్రస్టు నిర్వాహకులు అందజేశార�
గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల మైదానంలో ఈ నెల 10న జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో యూనివర్సల్ స్కూల్ విద్యార్డులు ఎంపికయ్యారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించనున్నది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను గతనెల 26న జారీ చేసింది. జిల్లాలో మొదటి విడుతగా 48 ప్రభుత్వ పాఠశాలల్లో ప్ర�
Drugs | మత్తు పదార్థాల సేవనంతో జీవితం నాశనమవుతుందని వరంగల్ నార్కోటిక్ డిపార్ట్మెంట్ డీఎస్పీ రమేష్ బాబు అన్నారు. చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలని, తద్వారా తల్ల�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఈ వేడుకలు ఈనెల 19న ఠాగూర్ ఆడిటోరియంలో ప్రారంభంకానున్నాయి. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యఅతిథిగా ఇండ�