ఫార్మసీ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 550కోట్లు బకాయిపడ్డది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద సర్కారు ఈ కాలేజీలకు రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో కాలేజీలను నడపడం తమ వల్ల కావడంలేదంటూ యాజమాన్యాలు చేతులెత్తేస�
గ్రేటర్లో ప్రభుత్వ ఇంటర్ కాలేజీల విద్యార్థులు అధ్యాపకుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం సిలబస్లో 40 శాతం కూడా తరగతులు జరగడం లేదని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రాము పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన వృత్యాంతర శిక్షణ �
రాష్ట్రంలో బీటెక్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ మరింత ఆలస్యంకానున్నదా? విద్యార్థులు మరికొంత కాలం వేచిచూడాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అధికారులు కూడా ఇదే విషయం నొక్కి చెప్తున్నారు. వెబ�
విద్యారంగంలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాను రోల్మోడల్గా నిలుపాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. ఐదు రోజల ఉపాధ్యాయుల ఐక్య వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేవరకొండతో
భారత యువతకు జారీ చేసే స్టడీ పర్మిట్ల సంఖ్యలో కెనడా కోతలు విధిస్తున్నది. ఆ దేశ వలస, కాందిశీకుల, పౌరసత్వ సంస్థ(ఐర్సీసీ) ప్రకారం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 30,640 మంది భారత విద్యార్థులకు మాత్రమే స్టడీ ప�
Ghanta Chakrapani | సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మికులు, వారి పిల్లలను పట్టభద్రులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఘంటా చక్రపాణి అన్నారు.
MLC Damodar Reddy | సమాజంలో ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన స్థానం ఉందని, సమాజాన్ని తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకమైనదని ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి అన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గురుకులాల్లోని ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని, అందుకు ఎంత ఖర్చయినా భరిస్తామని ప్రభుత్వం పెద్దలు చెప్తుంటే.. గురుకుల సొసైటీ అధికారులు మాత్రం అందుకు విరుద్ధ�
విద్యార్థులను ఉన్నతoగా తీర్చిదిద్ది నవ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు మార్గ నిర్దేశకులు కావాలని ఉపాధ్యాయ శిక్షణ రాష్ట్ర పరిశీలకులు దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని జిల్లా ఫర�
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతిస్తామని ఇంటర్బోర్డు తెలిపింది.