భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్లో గత మూడ్రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. పురుగులు పట్టిన ఆహారం మాకు పెట్టద్దంటూ విద్యార్థినులు కళాశాల ప్రిన్సిపాల్ దృ
తెలంగాణ నీటి హక్కులపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు బీఆర్ఎస్వీ నేతలు నడుం బిగించారు. ‘జంగ్ సైరన్' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టారు. ఏపీ జలదోపిడీపై శనివారం నుంచి ఈ �
హైదరాబాద్కు చెందిన జే ఇషాన్, నేహా చిన్నతనంలోనే పెద్దమనసు చాటుకున్నారు. కొవిడ్ లాక్డౌన్ సమయంలో స్కిల్స్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది చిన్నారులను చూసి వారి కోసం ఏమైనా చేయాలని తలపోశారు. ప్ర�
విద్యార్థులు అంకితభావంతో విద్యను అభ్యసించాలని సుల్తానాబాద్ మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కందునూరిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హనుమండ్లపల్లి ప్
చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూరు మోడల్ స్కూల్ లో ఐసీఏఐ కరీంనగర్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సీఏ కోర్సు పై శనివారం అవగాహన నిర్వహించారు.
మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు ఉదయం సాయంత్రం వేళల్లో సకాలంలో సరిపడా బస్సులు లేక ప్రయాణికులు, విద్యార్థులు నిత్యం నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలంటే ఆర�
SI Srinivas Goud | శనివారం నో బ్యాగ్ డే పురస్కరించుకొని పాపన్నపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన అన్�
ఈనెల 18న మెట్టుపల్లిలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు గెల్చుకున్నారు.
కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు మరోసారి రోడ్డెక్కారు. హెచ్ఎం అశోక్ తమపై అసభ్యంగా ప్రవరిస్తున్నాడంటూ ఈ నెల 9న విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా, డీటీడీవో, ఏటీడీవోల�
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెల దాటినా రెండో జత యూనిఫాం విద్యార్థులకు అందలేదు. ఒక జత యూనిఫాంను అందజేసిన సర్కారు రెండో జత యూనిఫాంను అందజేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూళ్�
తాళ్లపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కృషితో విద్యార్థుల సం ఖ్య పెరిగింది. ఇంటింటికీ వెళ్లి పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి మరీ 50కి పైగా అడ్మిషన్లు చేయించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
పేద విద్యార్థుల ప్రాణాలంటే రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ చౌక్లో భైఠాయ�
మెట్ పల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు అటెండర్ విధులను నిర్వహించక తప్పడం లేదు. చదువుకోవాల్సిన విద్యార్థుల చేత కూరగాయలు, పాల ప్యాకెట్లు ఇతరత్రా సామగ్రిని మోపిస్త