ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పదో తరగతి ఉత్తీర్ణులైన నిరుపేద, తల్లిదండ్రులు లేని విద్యార్థులకు పైచదువుల కోసం కపిల్ విద్య వారధి పేరుతో ఆర్థికసాయం చేసేందుకు సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ నిర్ణయం తీసుక�
ఇంజినీరింగ్ చదవాలన్నా.. మెడిసిన్ చేయాలన్నా ఇంటర్మీడియట్ విద్యనే విద్యార్థుల భవిష్యత్ను మార్చేది. ఇప్పుడు ఆ ఇంటర్ చదివే విద్యార్థులు సర్కారు కాలేజీలకు నో చెప్పి ప్రైవేటుకు సై అంటున్నారు. మరి తప్పె�
విద్యాసంస్థలు జూన్ 12 నుంచి పున:ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభం కాకముందే స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయాలి. సంగారెడ్డి జిల్లాలో 1461, సిద్దిపేట జిల్లాలో 381, మెదక్ జిల్లాలో 170 స్కూల్ బస�
రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్ల అంతర్గత సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. మిగులు(సర్ప్లస్) టీచర్లను ఇతర బడుల్లో సర్దుబాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు డీఈవో సామినేని సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మేనేజ్మెంట్ల కింద పని�
జూన్ 15న నిర్వహించాల్సిన నీట్ పీజీ-2025 పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించరాదని, అలా చేస్తే విద్యార్థులకు సమాన అవకాశాలు ఉండవని సుప్రీం కోర్టు జాతీయ పరీక్షల మండలి(ఎన్బీఈ)ని ఆదేశించింది. రెండు షిఫ్టులలో ప
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారి రజినిప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. �
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులతో పాఠశాలలో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. సిరిసిల
మండలంలోని చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్, నవాబుపేట, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ముల్కనూర్ తదితర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శు�
డిగ్రీ మొదటి సంవత్సరంలో మొత్తం 3,71,096 సీట్లుంటే దోస్త్ మొదటి విడతలో కేవలం 60,436 సీట్లే భర్తీ అయ్యాయి. అంటే 3,10,660 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈసారి డిగ్రీ ఫస్టియర్లో కేవలం 16% సీట్లు మాత్రమే భర్తీకాగా, 84% సీట్లు ఖాళీగా ఉన
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ అలుగు వర్షిణి విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ సెంటర్లో గురు