ఈ ఏడాది విద్యా సంవత్సర ప్రారంభ సమయం దగ్గర పడుతున్నది. ఈలోగా విద్యార్థుల రవాణాకు ఉపయోగించే ప్రైవేట్ పాఠశాలల బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి, ఆర్టీఏ అధికారుల నుంచి ఫిట్నెస్ సర్టిఫ
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ‘టీజీఐసెట్-2025’ ప్రవేశ పరీక్ష తొలిరోజైన ఆదివారం సజావుగా ముగిసింది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తెలంగాణవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో �
Badi bata | పాపన్నపేట ఉన్నత పాఠశాలలో అత్యంత విద్యావంతులై, మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని ప్రైవేట్ పాఠశాలలు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోటివేట్ చేస్తున్నారు.
చాట్ జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన ఓపెన్ ఏఐ అకాడమీ, హైదరాబాద్కు చెందిన నెక్స్వేవ్ సంస్థలు జనరేటివ్ ఏఐ బిల్ట్థాన్ను నిర్వహించబోతున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద జనరేటివ్ ఏఐ ఇన్నో
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏప్రిల్ 20 నుంచి మే 26వరకు ఈ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను www. telangana open school.org. వెబ్సైట్లో ఉంచారు.
Badi Bata Programme | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడిబాట కార్యక్రమాన్ని ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉపాధ్యాయులు అందరూ తప్పకుండా పాల్గొనాలన్నారు చిలిపిచెడ్మం డల విద్యాధికారి (ఎంఈవో) పి విఠల్.
గత సర్కారుకంటే భిన్నంగా విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులను అందిస్తామంటూ గత విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు ఆర్భాటపు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ స
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, విద్యార్థుకు నాణ్యమైన బోధనతోపాటు మెరుగైన వసతులను కల్పించారు.దీంతో ప్రభుత్వ బడులకు ఆదరణ పెరిగి ప్రవేశాలకు డిమాండ్ ఏర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఖరీదైన వైద్య విద్యను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవ�
ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీపై ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు.. తాజాగా కొలంబియా యూనివర్సిటీతోనూ పేచీకి దిగింది. వర్సిటీ గుర్తింపు రద్దు చేస్తామంటూ తాజాగా హెచ్చరికలు జారీ చే
ద్యార్థుల విద్య సామర్థ్యాల పెంపునకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓ లు కృషిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన కాంప్లెక్స్ హెడ్ మా�