అఫిలియేషన్ బై-లాస్ను సీబీఎస్ఈ సవరించింది. దీని ప్రకారం, పాఠశాల భవనంలో మొత్తం బిల్టప్ కార్పెట్ ఏరియా ఆధారంగా సెక్షన్ల సంఖ్యను గరిష్ఠంగా నిర్ణయించి, అనుమతి ఇస్తుంది.
మోహన్బాబుకు సుప్రీంలో ఊరటసినీ నటులు మంచు మోహన్బాబు, ఆయన కుమారుడు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. తమ విద్యాసంస్థలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్�
వినికిడి లోపం గల పది మంది విద్యార్థులకు వినికిడి పరికరాలను డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి గురువారం అందజేశారు చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో �
లయన్స్క్లబ్ రీజియన్ చైర్మన్ మనోహర్రెడ్డి జన్మదిన సందర్భంగా లయన్స్క్లబ్ ఆఫ్ షాద్నగర్ సేవా సంకల్ప్ ఆధ్వర్యంలో గురువారం ఫరూఖ్నగర్ మండలం చిల్కమర్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులక
Suspensions | జిల్లాలోని ఉండవెల్లి మండలం అలంపూరు చౌరస్తాలో ఉన్న మహాత్నా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనపై జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సీరియస్ అయ్యారు.
నల్సార్ సహా దేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఫీజలను చూసి విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. విద్యార్థుల నుంచి మూడురకాల ఫీజులను అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల
ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో అవస్థలు పడలేక భావిపౌరులు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
రుణ పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిగా సాధించడానికి అంకితభావంతో పనిచేయాలని, తద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదపడాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలె
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని బేగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. టీచర్ భాస్కర్ రెడ్డి మార్గదర్శకత్వంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎం.హర్షవర్దన్, పి.కార్త
Minister Seethakka | మంత్రి సీతక్క కోఆర్డినేటర్నని.. జ్యోతిబాఫూలే రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్లు ఇప్పిస్తానని నమ్మించి విద్యార్థుల తల్లిదండ్రల వద్ద ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేసి న ఘటన మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబా�
గురుకులాల విద్యార్థులకు ఉడికీ ఉడకని అన్నం.. నీళ్ల సాంబార్తో భోజనం పెట్టడంపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర లేక కడుపు మాడ్చుకుంటు న్న విద్యార్థుల దీన స్
వసతి గృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. వసతిగృహాల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు
ఈ విద్యాసంవత్సరం కొత్తగా 41 స్కూళ్లను ప్రారంభించగా వీటిల్లో 1,565 మంది మాత్రమే చేరారు. వెయ్యి మంది వరకు సంగారెడ్డి జిల్లాలోనే ప్రవేశాలు పొందారు. ఈ జిల్లాలో ఆరు స్కూళ్లల్లో వెయ్యి మంది వరకు చేరగా, 35 స్కూళ్లల్ల�