ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఖానాపురంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్థానిక ప్రభుత్వ ప్
‘ఉడికీ ఉడకని అన్నం.. సగం పచ్చిగా ఉన్న గుడ్లు మాకొద్దు’ అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనం వదిలేసి నిరసన తెలిపారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశా
నాగర్కర్నూల్ జిల్లాలో గురుకుల పాఠశాలలో విద్యార్థిని అడ్మిషన్ కోసం సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వివరాలిలా.. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశా�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజపల్లి గ్రామానికి చెందిన లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నాయకులు దీకొండ భూమేష్ కుమార్ కుమారుడు డాక్టర్ అఖిల్ కుమార్ జన్మదినం సందర
SSC Students Protest | ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపాలపై విద్యార్థులు నిరసన తెలిపారు. సర్వర్ క్రాష్ వంటి సాంకేతిక సమస్యల వల్ల పలు కేంద్రాల్లో ఆన్లైన్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యిందని పలువురు అభ్యర్థులు ఆరోపించ�
నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామానికి చెందిన పీ గౌతమ్ కృష్ణ, కర్నె భిశ్వజిత్ ఇద్దరు విద్యార్థులు సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్ష లో ప్రతిభ కనబరిచినందుకు కోటగిరి జై కిసాన్, ఆదర్శ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో �
‘తెలంగాణ-నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్' టెక్నో కల్చరల్ ఫెస్టివల్కు లోగో తయారు చేసేందుకు ఆసక్తి గల విద్యార్థులు, ఆర్టిస్టులు, డిజైనర్లు, ప్రజల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం త�
రాష్ట్రంలోని గురుకులాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిర్వహణ, పర్యవేక్షణలోపం వల్లనే సమస్యలు తలెత్తుతున్నా�
ఉద్యోగులే కాదు.. విద్యార్థులు కూడా చాట్ జీపీటీ వాడేస్తున్నారు. హోంవర్క్ చేయాలన్నా, పరీక్షలకు సిద్ధం కావాలన్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా చాలామంది దీన్నే ఆశ్రయిస్తున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మహత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల డిప్యూటీ వార్డెన్, సూపర్వైజర్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలలో వసతులు లేవని పేర్�
ఇందూరు ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరైంది. నాలుగు కోర్సులతో ఈ విద్యాసంవత్సరం నుంచి కళాశాల ప్రారంభంకానున్నదని టీయూ వీస�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టె క్నాలజీ కళాశాల అధికారుల అనాలోచిత వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిం ది. స్థానిక కళాశాలలో బీటెక్లో సీటు వచ్చి న విద్యార్థులు శనివారంలోగా సర్టిఫిట్ల
మంచి విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.40 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాల భవనానికి భూ మ�