సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి అనాలోచిత నిర్ణయాలతో సీవోఈల్లోని విద్యార్థుల భవిష్యత్ నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని గౌలిదొడ్డి సీవోఈ కళాశాల విద్యార్థులు, తల్లిదండ్ర�
నల్లగొండ పట్టణం రామగిరిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 1952లో ప్రారంభమైన ఈ పాఠశాల.. నాటి నుంచి నేటి వరకు అద్దె భవనంలోనే కొనసాగుతున్నది.
ఇంటర్మీడియట్, ఆలోపు చదివే విద్యార్థులందరూ మైనర్లే. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇచ్చే కాస్మొటిక్ చార్జీలను ఇప్పటివరకు హాస్టళ్ల నిర్వాహకులే చెల్లించేవారు. ఈ ఏడాది నుంచి విద్యార్థుల బ్యాంకు ఖాతాల్ల�
వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మొన్నటివరకు ఆటపాటలతో సరదగా గడిపిన చిన్నారులు బడిబాట పట్టారు. మొదటి రోజు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులకు సమస
వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు గురువారం బడి బాట పట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకోవడంతో ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులతో కోలాహలంగా మారాయి.
గురుకులాల్లోని విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేయాలని, నాణ్యమైన విద్య, ఆహారం అందించాలని సిబ్బందికి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య కోరారు. కాల్వ శ్రీరాంపుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం ని
సర్కారు బడుల్లో సౌలతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య ఏటికేడు తగ్గుతోంది. విద్యాశాఖ మాత్రం మొక్కుబడిగా బడిబాట కార్యక్రమం నిర్వహించి చేతులు దులుపుకుంటోంది.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సమతులమైన ఆహారాన్ని అందించాలని మండల విద్యాధికారి వి. పావని అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, కస�
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాళేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు, ఎంసీఏ విభాగం ఆధ్వర్యంలో వీడ్కోలు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కా�
పిల్లలు చదువుతోపాటు ఆటలు, డాన్స్, డ్రాయింగ్ లాంటి కలలపై దృష్టి సారించాలని మండల సింగిల్ విండో చైర్మన్ కదిరె అశోక్ రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక వివేకానంద విద్యాలయంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్
2025-26 విద్యా సంవత్సరం ఈ నెల 12 నుంచి ప్రారంభం అవుతుండగా పాఠశాలల్లో బడి గంట మోగనున్నది. బడులు తెరుచుకుని విద్యార్థులు ప్రవేశించగానే వారికి పాఠ్య, నోట్, వర్క్బుక్స్ అందించేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకు