ABVP | అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక ఉద్దేశం ఏమిటంటే జాతి పునర్నిర్మాణం, దేశ పూర్వవైభవాన్ని తిరిగి తీసుకురావడం.. దేశంలో ఉన్న ధనవంతుడు పిల్లలు ఎలాంటి విద్యనభ్యసిస్తున్నారో.. చిట్టచివరి విద్యార్థి వరకు అదే
Gemini App | అమెరికాలో జరిగిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ (ISTE) కాన్ఫరెన్స్ గూగుల్ విద్యా రంగానికి సంబంధించి పెద్ద మొత్తంలో కొత్త ఏఐ టూల్స్ని లాంచ్ చేసింది. జెమినీ ఇన్ క్లాస్ రూమ్ పేరుతో క
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షే మహిళ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థినీలు రోడ్డెక్కారు. తంగళ్లపల్లిలోని సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలోని అంబేర్ విగ్రహం ఎదుట ర�
బడంగ్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను వర్షంలోనే పరీక్ష రాయించడంపై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలలో సరైన సౌకర్యాలు లేకపోవడ�
ఫిట్నెస్ లేని గద్వాల డిపో బస్సులతో ఇటు ప్రయాణి కులు, అ టు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ విషయం పాలకులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. నిత్యం ఏదో ఒక చోట గద్వాల డిపోకు చెందిన బస్సులు వివిధ సాంకేతిక కా�
Students | చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్న సమయం లంచ్ వరకు విద్యార్థులతో తరగతి విద్యాబోధన సమయంలో గడ్డిని తొలగించడం నమస్తే కంటబడింది.
అడ్మిషన్ పొందిన చోటనే విద్యార్థులను కొనసాగించాలని ఎస్సీ గురుకుల సొసైటీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో దిగొచ్చిన సొసైటీ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నది. గౌలిదొడ్డి ప్రీమియర్ సీవోఈ కళాశాలలో ఇచ్చ�
కలుషిత ఆహారంతిని ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో జరిగింది. పట్టణ శివారులోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నా�
మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో (ఎస్సీ కాలనీ) పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్న తిరుపతి, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తమ సొంత ఖర్చులతో విద్యార్థులకు సోమవారం స్కూల్ యూనిఫామ్స్ ఉచితంగా పంపి
Tamil Nadu | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న భాషా విధానం, విద్యా నిధులపై తమిళనాడు విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్ల బోర్డు పరీక్షల్లో 90,000 మంది విద్యార్థులు ఫెయిల
రేణికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరాం గార్డెన్ లో పూర్వ విద్యార్థులు అంతా కలిశా
మండలంలోని ఇందుర్తి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1988- 89 విద్యాభ్యాసం పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. చాలా సంవత్సరాల తర్వాత పూర్వ విద్య�