హన్వాడ మండలం టంకర జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను నియమించి మెరుగైన విద్యను అందించాలని టంకర గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక�
విద్యార్థులు లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులు, పుట్టిపెరిగిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో�
నీట్(యూజీ) పరీక్షపై ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు మెటామెండ్ సంస్థ డైరెక్టర్ మనోజ్కుమార్ ప్రకటనలో తెలిపారు.
మండలంలోని మొగిలిపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు తోకల రాజు, వేంపల్లి ప్రభుత్వ పాఠశాలలో గొర్రెపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై గెల్లె మల్లేష
మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్పల్లి సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యాసనాల బా
Social Responsibility | మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గండిపేట్కు చెందిన రాక్ వెల్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి గ్రామంలో వర్షాకాలం వరి సాగు కోసం అవసరమైన నాణ్యమైన వరి విత్తన
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిందని ట్రిపుల్ఐటీ వీసీ గోవర్ధన్ తెలిపారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల నాడు విద్యార్థులతో కలకలలాడేది. కానీ ఇప్పుడు విద్యార్థులు లేకపోవడంతో వెలవెలబోతోంది.
ఆ మధ్య వచ్చిన ఫిదా మూవీలో హీరోయిన్ సాయి పల్లవి హీరో వరుణ్ తేజ్తో ‘గట్టిగా అనుకో.. ఐపోయిద్ది’ అంటూ ఉంటుంది. సినిమాల్లో అంతే చెప్తుంటారులే, మంత్రాలకు చింతకాయలు రాలతాయా.. అనే సందేహం కలగొచ్చు. ఓ శాస్త్రీయ పద
International Yoga day | అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఫెవికాల్ చాంపియన్ క్లబ్ అధ్యక్షుడు చెల్లోజు ఎలాచారి ఆధ్వర్యంలో రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో యోగా కార్యక్రమం నిర్వహించారు. నాచారంలోని అకాడమిక్ హైట్స్ ప
Students | పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భారీ వర్షం కారణంగా ఓ పాఠశాల క్లాస్ రూమ్ లీకవుతుండటంతో విద్యార్థులు (Students) గొడుగులు పట్టుకుని పాఠాలు విన్నారు.
Ragidi Lakshma Reddy | ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ జిల్లా పరిషత్ హై స్కూల్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.