రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతున్నది. రాష్ట్రంలో సగటున ఒక స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 83. ప్రభుత్వ పాఠశాలల్లో సగటున ఒక స్కూల్లో 72 మంది విద్యార్థులే ఉన్నారు.
పెండింగ్లో ఉన్న బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతేడాదిగా బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు మధ్యా హ్న భోజనాన్ని అందిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస�
దేశవ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో.. హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న స్కూల్ ప్రిన్స్పాల్ను ఇద్దరు మైనర్ విద్యార్థులు కత్తులతో పొడిచి చంపారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ సరిగ్గా అమలు కావడం లేదు. ఈ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు 60 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు.
రాయపోల్ మండలం వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన జన్మదిన పురస్కరించుకొని విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు రూ. 27 వేల విలువ చేసే టీవీని బహుకరించార�
Students Murder School Principal | హెయిర్కట్ చేసుకోమన్న స్కూల్ ప్రిన్సిపాల్పై విద్యార్థులు ఆగ్రహించారు. కత్తితో పొడిచి ఆయనను హత్య చేశారు. కత్తిని అక్కడ విసిరి స్కూల్ నుంచి పారిపోయారు. గురువులపై గౌరవం చూపించే గురు పూర్ణ�
వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సులకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతున్నది. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో విస్తరణ అధికారులు, పశువైద్యశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేస్తారన్న ఆశతో విద్�
మిస్ వరల్డ్ పోటీల పేరిట లక్ష రూపాయలకు ఒక ప్లేటు చొప్పున భోజనం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పేద విద్యార్థులకు కనీసం కడుపు నిండా అన్నం కూడా పెట్టడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామా�