International Yoga day | అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఫెవికాల్ చాంపియన్ క్లబ్ అధ్యక్షుడు చెల్లోజు ఎలాచారి ఆధ్వర్యంలో రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో యోగా కార్యక్రమం నిర్వహించారు. నాచారంలోని అకాడమిక్ హైట్స్ ప
Students | పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భారీ వర్షం కారణంగా ఓ పాఠశాల క్లాస్ రూమ్ లీకవుతుండటంతో విద్యార్థులు (Students) గొడుగులు పట్టుకుని పాఠాలు విన్నారు.
Ragidi Lakshma Reddy | ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ జిల్లా పరిషత్ హై స్కూల్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
MLA Marri Rajashekar Reddy | సమాజ సేవకు యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెరేడ్మెట్లోని ప్రభుత్వ మండల ప్రాథమిక స్కూల్లో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్, పెన్సిల్ కిట్లను ఎమ్మెల్య�
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని అనాథ విద్యార్థులకు శుక్రవారం దుస్తులు పంపిణీ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ ఏర్పాటు వార్షికోత్సవం సందర్భంగా యూనియన్ ప్రతినిధులు అనాథ బాలలకు ఒక్కో
Maganuru | మాగనూరు మండలం నేరడగం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కొరకు ఏర్పాటుచేసిన భోజనశాల అసంపూర్తిగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా మంజులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకే మరుగుదొడ్డి ఉండటంతో ఒంటి కీ, రెంటికీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థితికి తీర్చిదిద్దిన అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. స్టూడెంట్స్కు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. భవనం పైకప్పు పెచ్చు లూడి ప్రమాదకరంగా మ�
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పట్టణ శివారులోని కంపోస్ట్ ఎరువు తయారీ కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు వందరోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల�
మండలంలోని గాగిరెడ్డిపల్లె ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో కరీంనగర్ కు చెందిన ఆనంద్ స్వీట్ హౌజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రూ.10వేల విలువగల లాంగ్ నోట్ బుక్స్, తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం ప్రాజెక్టు వర్క్ బ
కోటగిరి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టి అమలుచేస్తున్నారు. పాఠశాలలో పుస్తక నిధి ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుక�
ప్రైవేటు బడులు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు’ అంటూ విద్యార్థులు బుధవారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడలో నిరసనకు దిగారు. గ్రామంలోకి వచ్చిన ప్రైవేటు స్కూల్ బస్సులను అడ్డుక�
Osmania University | ఓయూతోపాటు ఆ వర్సిటీ అనుబంధ కాలేజీల విద్యార్థులకు మాత్రమే సివిల్ సర్వీసెస్ అకాడమీలో ఉచిత శిక్షణ అవకాశం కల్పిస్తున్నట్టు ‘సివిల్ సర్వీస్ అకాడమీ’ అధికారులు నోటిఫికేషన్లో స్పష్టంచేశారు.