కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు మరోసారి రోడ్డెక్కారు. హెచ్ఎం అశోక్ తమపై అసభ్యంగా ప్రవరిస్తున్నాడంటూ ఈ నెల 9న విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా, డీటీడీవో, ఏటీడీవోల�
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెల దాటినా రెండో జత యూనిఫాం విద్యార్థులకు అందలేదు. ఒక జత యూనిఫాంను అందజేసిన సర్కారు రెండో జత యూనిఫాంను అందజేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూళ్�
తాళ్లపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కృషితో విద్యార్థుల సం ఖ్య పెరిగింది. ఇంటింటికీ వెళ్లి పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి మరీ 50కి పైగా అడ్మిషన్లు చేయించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
పేద విద్యార్థుల ప్రాణాలంటే రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ చౌక్లో భైఠాయ�
మెట్ పల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు అటెండర్ విధులను నిర్వహించక తప్పడం లేదు. చదువుకోవాల్సిన విద్యార్థుల చేత కూరగాయలు, పాల ప్యాకెట్లు ఇతరత్రా సామగ్రిని మోపిస్త
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని ,విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలను వితరణ చేశా�
ఉచిత బస్సు ప్రయాణంలో సగం మందికిపైగా మహిళలు అసౌకర్యానికి గురవుతున్నారట. రద్దీకి తగినట్టు బస్సులు లేకపోవడం, సీట్లు దొరకకపోవడం వల్లే సిగపట్లు పట్టుకుంటున్నారట.
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు ఫుడ్పాయిజన్కు నిలయాలుగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఒక సంఘటన మరువకముందే మరో ఘటన జరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప
Vedik Schools | అన్ని వర్గాల వారికి వేద విద్య అందించాలన్న లక్ష్యంతో ఆశ్రమ పరిధిలో వైదిక పాఠశాలలను విస్తరిస్తున్నామని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్పేర్కొ�
కథలాపూర్ మండలం దుంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఎన్ఆర్ఐ జెల్ల శంకర్ యాదవ్ గురువారం టై, బెల్ట్ లు పంపిణీ చేసినట్లు ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెలిపారు.
విద్యార్థులపై వివక్ష చూపిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు స్పష్టం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికీ ఇదే గతి పడుతుందని తేల్చిచెప్పారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ముదిగొండ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పురుగుల అన్నం తినలేక వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి కేజీబీవీ విద్యార్థి