Tamil Nadu | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న భాషా విధానం, విద్యా నిధులపై తమిళనాడు విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్ల బోర్డు పరీక్షల్లో 90,000 మంది విద్యార్థులు ఫెయిల
రేణికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరాం గార్డెన్ లో పూర్వ విద్యార్థులు అంతా కలిశా
మండలంలోని ఇందుర్తి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1988- 89 విద్యాభ్యాసం పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. చాలా సంవత్సరాల తర్వాత పూర్వ విద్య�
సైదాబాద్లోని (Saidabad) వికాస భారతి హై స్కూల్ విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటిని విక్రయించే వ్యక్తుల సమాచారం పోలీసులకు త
కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థుల రెన్యువల్ ఫీజును తగ్గించాలని, తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తూ కేయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట పరిశోధన విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా బండ్లగూడెం కస్తూర్బా పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల గదులను పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు జరగక
ప్రతి పల్లెకూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా..ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ‘పల్లె వెలుగు’ కనిపించడంలేదు. దీంతో ఇతర గ్రామాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదు�
బీటెక్ సీట్ల భర్తీకి సంబంధించిన ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు.
Drugs | దేశానికి అతిపెద్ద ప్రమాదం నిషేధిత డ్రగ్స్ ద్వారా పొంచి ఉందని, మన సమాజాన్ని కాపాడుకోవడం ముందున్న అతిపెద్ద సవాల్ అని ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్ బాలస్వామి అన్నారు.
Toilet | పాఠశాలలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉండగా.. అందులో 260 మంది బాలురు, 40 మంది బాలికలున్నారు. ఈ పాఠశాలలో బాయ్స్కు ఒకే ఒక టాయిలెట్ ఉన్నప్పటికీ దానికి తాళం వేయడంతో చేసేదేమీ లేక విద్యార్థులు ఆరు బయటకు వెళ్తున్న
పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. వేసవి సెలవులు ముగిశాక పీయూలో ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభమైనా అధికారులు ఇప్పటి వరకు వసతి గృహాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేదు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షణలో షీ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా రంగంలోకి దిగి ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా రద్దీ గా ఉండే మార్కెట్ ఏరియాలతోపాటు బస�
ప్రతి విద్యార్థికి పర్యావరణంపై అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాధికారి అశోక్తో కలిసి నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటీషన్ -2025 �