నిరుద్యోగ, విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘హలో నిరుద్యోగి.. చలో హైదరాబాద్'కు వెళ్లకుండా విద్యార్థి సంఘాల నాయకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసి మంచిర్యాల పోలీస్స్టేషన్కు తరలించారు.
అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సహకార సంస్థల పాత్ర, ప్రాధాన్యతపై శుక్రవారం విద్యార్థులకు అవగహన సదస్సు నిర్వహించారు.
Bihar university | ఒక యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాలు చూసి విద్యార్థులు నోరెళ్లబెట్టారు. ఒక విద్యార్థికి మొత్తం వంద మార్కులకు గాను 257 మార్కులు వచ్చాయి. అయినా ఆ స్టూడెంట్ తప్పాడు. యూనివర్సిటీ ఫలితాలు తప్పులతడకగా ఉం
అంతర్గాం మండలం పోట్యాల ప్రభుత్వ పాఠశాలలో రామగుండం సీపీ ఆదేశాల మేరకు షీ టీమ్ ఇంచార్జ్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించింది. షీ టీం మెంబర్ స్నేహలత మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్
Collector Sikta Patnaik | గురుకుల పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు అత్యధిక మార్కుల సాధనకు కృషి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
Govt School |ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందజేస్తున్నారని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ సంక్షేమ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు రెండోరోజు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరిచాలంటూ రెండు రోజులు నిరసనలు చేస్తున్నారు. త�
Hymavathi | ఇంజనీరింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి. అత్యవసర తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని.. కావాల్సి�
ప్రతీరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న విద్యార్థులకు ప్రోత్సాహంగా నజరానా అందజేసి ఆదర్శంగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర
ఎనర్జీ డ్రింక్ విద్యార్థులు తాగడం వల్ల విద్యార్థులు ఒక చురుకుదనం వస్తుందని, ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వల్ల నిత్యం విద్యార్థులు యాక్టివ్ గా ఉంటారని లయన్స్ క్లబ్ కోటగిరి అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ అన్నారు
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన విద్యార్థులకు యూనిఫాంలు గురువారం ఎంఈవో శంకర్ ఉపాధ్యాయులతో కలసి విద్యార్థులకు అందజేశారు. పాఠశాలలో 349 మంది విద్యార్థులకు అవసరమైన దుస్తులను అందజ
నారాయణపేట జిల్లా మరికల్ మండలం పస్పుల ప్రాథమిక పాఠశాల ఆవరణ చిన్నపాటి వర్షానికే కుంటను తలపిస్తున్నది. ఈ పాఠశాలలో ఇటీవల రూ.8.25 లక్షలతో ప్రహరీ నిర్మించారు.
డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల నుంచి కాలేజీలు ట్యూషన్ ఫీజులు వసూ లు చేయవద్దని తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పష్టంచేసింది. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన వారి నుంచి ఎలాంటి ఫీజులు వ�
ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్లో బుధవారం సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్ మొరాయించడంతో రెండు గంటలపాటు విద్యార్థులు తిప్పలు పడ్డారు. ఒకవైపు వర్షం పడుతుండటం, మరోవైపు సాంకేతిక సమస్య తలెత్తడంతో విద్యార్థ�
ABVP | అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక ఉద్దేశం ఏమిటంటే జాతి పునర్నిర్మాణం, దేశ పూర్వవైభవాన్ని తిరిగి తీసుకురావడం.. దేశంలో ఉన్న ధనవంతుడు పిల్లలు ఎలాంటి విద్యనభ్యసిస్తున్నారో.. చిట్టచివరి విద్యార్థి వరకు అదే