హాస్టళ్లలోని విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు తక్షణమే చెల్లించాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్
‘ఎన్నికల్లో హామీ ఇచ్చిన జా బ్ క్యాలెండర్ ఏమైంది? అని విద్యార్థులు నిలదీసినందుకే గ్రంథాలయాల్లో నిషేధాజ్ఞలు విధిస్తరా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారపక్షంలోకి రాగానే మరో విధంగా వ్యవహరిస్తర�
బీటెక్ ఫస్టియర్లో మరో 17,581 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ సీట్లు దక్కించుకున్న వారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. దీంతో ఈ సీట్లు మళ్లీ ఖాళీ అయ్యాయి. ఎప్సెట్ మొదటి విడత సీట్లను ఈ నెల 18న కేటాయించారు. 22లోపు రిపోర్ట్
ప్రతి సెక్షన్లో ఉండాల్సిన గరిష్ఠ విద్యార్థుల సంఖ్యకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అసాధారణ పరిస్థితుల్లో ప్రతి సెక్షన్కు 45 మంది విద్యా
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే)లో విద్యార్థులకు మాజీ సర్పంచ్ ల్యాప్టాప్లను అందజ�
భారతీయ విద్యార్థుల్లో చాలామందికి అమెరికాలోని పలు టాప్ యూనివర్సిటీల్లో సీటు ఖరారైనప్పటికీ ఆ దేశానికి వెళ్లడానికి అవసరమైన వీసా ప్రక్రియ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, వాటిని ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను నిరుద్యోగులు నిలదీశారు. అశోక్నగర్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం జరిగిన బోనాల ఉత్సవాలకు ఎ
గురుకుల పాఠశాలలపై కాంగ్రెస్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆరోపించారు. ఈ మేరకు గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర మానవ హక్కు�
SI Arunkumar | మంగళవారం దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాత వంగ మహేందర్ రెడ్డి సహకారంతో పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులను పంపిణీ చేశారు.
SC Boys Hostel | నిజాంపేట్లోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహానికి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలతో నిండిపోవడం జరిగింది. దీనికి తోడు మురుగునీరు పారుతుండడంతో వసతి గృహ విద్యార్థులకు అటుగా వెళ్లడానికి
మంచిర్యాల జిల్లా సాయికుంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం తినడంతో ఎనిమిదో తరగతి విద్యార్థిని బైరినేని తరుణి, ఆర
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులే దొరకడం లేదట. ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన వారు దేశంలోనే లేరట. అవును.. హెచ్సీయూ ఉన్నతాధికారులే కంట్రోలర్�
దేశంలో జాతీయ విద్యావిధానం-2020కు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షుడు అరుణ్కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ విద్యావిధానం పేరుతో దేశంలో విద్య కార్పొరేటీకరణ, కాషాయి�
ఏపీ జలదోపిడీ, గోదావరి నదీజలాల్లో తెలంగాణ వాటా, బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులకు వివరిస్తామని సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్వీ జిల్లా �