సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ సరిగ్గా అమలు కావడం లేదు. ఈ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు 60 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు.
రాయపోల్ మండలం వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన జన్మదిన పురస్కరించుకొని విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు రూ. 27 వేల విలువ చేసే టీవీని బహుకరించార�
Students Murder School Principal | హెయిర్కట్ చేసుకోమన్న స్కూల్ ప్రిన్సిపాల్పై విద్యార్థులు ఆగ్రహించారు. కత్తితో పొడిచి ఆయనను హత్య చేశారు. కత్తిని అక్కడ విసిరి స్కూల్ నుంచి పారిపోయారు. గురువులపై గౌరవం చూపించే గురు పూర్ణ�
వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సులకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతున్నది. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో విస్తరణ అధికారులు, పశువైద్యశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేస్తారన్న ఆశతో విద్�
మిస్ వరల్డ్ పోటీల పేరిట లక్ష రూపాయలకు ఒక ప్లేటు చొప్పున భోజనం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పేద విద్యార్థులకు కనీసం కడుపు నిండా అన్నం కూడా పెట్టడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామా�
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటే మహిళలకే ఉచిత బస్సు ప్రయాణం కాదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు అన్నారు. బీ�
విద్యార్థుల భద్రతపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు సతీశ్ రావు అన్నారు. విద్యార్థులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తరగతులను వినాల్సిన దుస్థితి నెలకొన్న ఏమాత�
Akshara kaumudi | సమాజ సేవలో అక్షర కౌముది సంస్థ ముందుంటుందని, నేటి బాలలే రేపటి పౌరులు అని తులసి విజయ లక్ష్మి అన్నారు. విద్యార్థుల భవితను నిర్ధేశించే శక్తి కేంద్రాలు పాఠశాలలు అని పేర్కొన్నారు.
విద్యాసంస్థల్లో ఒత్తిడిని తట్టుకోలేక.. మనసులో భావాలు పంచుకునే అవకాశం లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. విద్యార్థులకు అండగా ఉంటూ.. ఆత్మహత్యలను అరికట్టే లక్ష్యంతో ఖరగ్పూ�
అమెరికా వీసా దరఖాస్తుదారులపై వచ్చే ఏడాది నుంచి అదనపు భారం పడబోతున్నది. ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ వెల్లడించిన వివరాల ప్రకారం, నాన్ ఇమిగ్రెంట్ వీసా జారీ సమయంలో వీసా ఇంటెగ్రిటీ ఫీజు కింద 250 డాలర్