గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల మైదానంలో ఈ నెల 10న జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో యూనివర్సల్ స్కూల్ విద్యార్డులు ఎంపికయ్యారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించనున్నది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను గతనెల 26న జారీ చేసింది. జిల్లాలో మొదటి విడుతగా 48 ప్రభుత్వ పాఠశాలల్లో ప్ర�
Drugs | మత్తు పదార్థాల సేవనంతో జీవితం నాశనమవుతుందని వరంగల్ నార్కోటిక్ డిపార్ట్మెంట్ డీఎస్పీ రమేష్ బాబు అన్నారు. చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలని, తద్వారా తల్ల�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఈ వేడుకలు ఈనెల 19న ఠాగూర్ ఆడిటోరియంలో ప్రారంభంకానున్నాయి. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యఅతిథిగా ఇండ�
రోట్లింజన్ యూనివర్సిటీ జర్మనీలో టాప్-3 యూనివర్సిటీ కాదని జేఎన్టీయూ వీసీ టీకేకే రెడ్డి తేల్చిచెప్పారు. జేఎన్టీయూలో చెల్లించే సగం ఫీజుతోనే జర్మనీలోని టాప్-3 యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరిం
ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులకు నీట్, ఎంసెట్ తర్వాత ప్రైవేట్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో సీటు పొందితే, ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది.
అమెరికాలో చదవడమంటే సమయాన్ని, కృషిని పెట్టుబడి పెట్టడమేనని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ అభిప్రాయపడ్డారు. యూఎస్లో చదువడం ముఖ్యమైన బాధ్యతలతో ముడిపడిన హక్కుగా విద్యార్థులు గుర్తించాలని పేర్
ఎప్సెట్ వెబ్కౌన్సెలింగ్లో పాల్గొని, నచ్చని కాలేజీలో సీటు వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యింది. సీట్లు రద్దుచేసుకునే అవకాశం లేకపోవడం, కట్టిన ఫీజులు వాపసు రాకపోవడంతో అంతా గ�
‘గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో ఉండిన భోజనం వడ్డించాలని ఉత్తర్వులు విడుదల చేస్తే, ఇక్కడేంటి దొడ్డు బియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. సన్న బియ్యం ఏమయ్యాయి? మీకెందుకు సరఫరా చేయటం లేదు. బియ్యం సరఫరా చేస�
JNTU | జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో ఉన్నతాధికారి కుటుంబం పెత్తనం చెలాయిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీని చక్కదిద్దాల్సిన ఆయన పట్టించుకోకపోవడంతో రంగంలోకి దిగి�
అగ్రవర్ణంగా పరిగణింపబడే బ్రాహ్మణ కులంలోని పేదలను దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లకు కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటుచేసి పేద బ్రాహ్మణ విద్యార్థులకు, నిరుద్యోగులక�
పాలిటెక్నిక్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఉరితాడు బిగిస్తున్నది. ఈ ఏడాది పాలిటెక్నిక్ కోర్సుల్లో జరిగిన అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం. దశాబ్దకాలంగా ప్రైవే ట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో రూ.14,900గా ఉన్న ట్యూ�
అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో బ్లాక్, బ్రౌన్ వర్ణాల విద్యార్థుల ప్రవేశాలను పరిమితం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. విద్యార్థుల జాతి, లింగ, టెస్ట్ స్కోర్, గ
హిందీ పాలసీకి వ్యతిరేకంగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్రిభాషా సూత్రంపై కేంద్రంతో తీవ్ర విభేదాలు నెలకొన్న క్రమంలో విద్యా విధానాన్ని మార్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ