మండలంలోని యన్మన్గండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని సాత్విక సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఉపాధ్యాయులు వారి కారులో నవాబ్పేట ప్రభుత్వ దవాఖానకు తరలించి, �
మధ్యప్రదేశ్లో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కొత్రి కాలేజీలో చదువుతున్న అయిదుగురు విద్యార్థులు ఆదివారం సాయంత్రం �
నాగర్కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 111 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, సోమవారం మరో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు కులుషిత ఆహారంతో అనారోగ్యం పాలవుతున్న వరుస సంఘటనల పట్ల ప్రముఖ తెలంగాణ కవి జూలూరు గౌరీశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని.. సైన్స్ జిజ్ఞాసను అలవర్చేందుకు ఉద్దేశించి ప్రయాస్ పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. ఆసక్తి గల పాఠశాలలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి ఎంపిక�
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. సీట్లు పెంచిన అధికారులు వెబ్ ఆప్షన్ల నమోదు గడువును మాత్రం పెంచలేదు. దీంతో విద్యార్థులు తిప్పలు పడాల్సి వచ్చింది. వెబ్ ఆప్షన్ల ఎంపికకు కుస�
వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో వారికి ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం పెంపొందించడానికి ప్రభుత్వం సమ్మర్ క్యాంపు (వేసవి శిబిరం) మే నెలలో నిర్వహించింది. ఈ శిబిరాల నిర్వహణకు రూ.16.50 లక్షల వరకు ఖర్చువుతుందని అధి�
సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్ చార్జీలను 200 శాతం పెంచినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎక్కడా కానరావడం లేదు. ‘నాణ్యతతో కూడిన పౌష్టికాహారం’ అనేది �
గురుకులాలపై జరుగుతున్న వివక్షత, సంఘటనలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా కేసు స్వీకరించాలని.. విద్యార్థులకు న్యాయం చేయాలని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావ�
విద్యార్థులు సత్ర్పవర్తనతో మెలగాలని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ సూచించారు. మండలంలోని పోత్కపల్లి పోలీస్స్టేషన్లో విద్యార్థులతో ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్నిశనివారం నిర్వహించారు.
సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ట్రాఫిక్ ఎస్సై గౌతమ్ సూచించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆలోచన మేరకు ఆయన మోడల్ స్కూల్లో శనివారం పోలీస్ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ�
పురుగులు పట్టిన అన్నం..నీళ్ల చారు పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో శుక్రవా రం చోటు చేసుకుంది.