జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో కామాటిగా పనిచేస్తున్న శ్రీనివాస్ చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం రాత్రి సమయంల�
ఫౌండేషన్ లెర్నింగ్ సర్వేను (ఎఫ్ఎల్ఎస్) రాష్ట్రంలో కొందరికే నిర్వహించడం వివాదాస్పదమైంది. పలు స్కూళ్లల్లో రచ్చకు దారితీసింది. ఎంపికచేసిన కొందరు విద్యార్థులకే పరీక్ష నిర్వహించడంపై తల్లిదండ్రులు అభ
నగరంలో ఈనెల 28-29 తేదీల్లో జరిగిన 14వ తెలంగాణ ఓపెన్ స్టేట్ లెవల్ ఇంటర్ స్కూల్ తైక్వాండో చాంపియన్షిప్-2026 పోటీల్లో పవర్ హౌజ్ తైక్వాండో అకాడమీ లిటిల్ చాంప్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి పతకాల
నగర శివారులోని నల్సార్ యూనివర్సిటీలో విద్యార్థులు మత్తుపదార్థాల్లో మునిగితేలుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వర్సిటీకి చెందని ఓ విద్యార్థి రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి వర్సిటీలోకి
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న బ్రేక్ఫాస్ట్ స్కీమ్ విద్యార్థుల సగం కడుపే నింపనున్నది. అల్పాహార పథకంతో అర్ధాకలే మిగులనున్నది. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు రోజు రెండు ఇడ్లీలు.. రెండు బొండాలు.. రెండ
పాఠశాలల ప్రారంభం నాటికే ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ముందుస్తుగానే పాఠ్యపుస్తకాలు సరఫరా చే�
వరంగల్ స్పోర్ట్స్ స్కూల్లో గత ఏడాది 50 మంది అడ్మిషన్లు పొందారు. టీచింగ్, ట్రైనింగ్ లేకపోవడంతో వీరిలోనూ ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 80 మంది బాలబాలికలకు ప్రవేశం కల్పించాలన
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్స్లో నెల రోజులుగా నీటి సరఫరా కరువైందని వి ద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా పరిష్కరించకపోవడంతో గురువారం ఉదయం యూనివర్సి�
నిరుద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఇండ్లలోకి చొర
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉపాధ్యాయులను ఆదేశించార�
హాస్టల్లో సమస్యలను అధికారులకు విన్నవిస్తే వార్డెన్తో పాటు సిబ్బంది వేధిస్తున్నారంటూ ఆదివారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు.
ప్రజాస్వామ్యంలో బడ్జెట్ అంటే కేవలం ఆదాయ-వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది ఒక రాష్ట్రం ఎటు దిశగా పయనిస్తుందో, ఎవరి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటుందో చెప్పే సామాజిక-ఆర్థిక దిశానిర్దేశం. ఒక రకంగా చెప్పా