గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తుర్కపల్లి శివారు ప్రాంతంలోని మహాత్మజ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక
విద్యార్థులపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. బూతులు తిడుతూ.. ఇబ్బంది పెడుతున్న బాలుర పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని షాబాద్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల త�
పెండింగ్లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు క న్నెర్ర చేశారు. సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భా రీ ర్యాలీతో నాగర్కర్నూల్ కలెక్టరేట్ను ముట్టడించారు. కార్యాలయం గేటు ఎదుట బ�
రాష్ట్ర వ్యాప్తంగా 21,992 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్లు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ న�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ను సోమవారం ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద బైఠ�
మండలంలోని ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని భవిష్యత్ లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని బీజేపీ చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెరుక శ్రావణ్ అన్నారు. తన తండ్రి బీజేపీ నాయకుడు పెరుక మల్లారెడ్డి జ్ఞాపకార్థం సోమవార�
Students | సరైన మనస్తత్వం, వ్యూహాలతో విద్యార్థులు తమ భవిష్యత్ కెరీర్లకు సిద్ధం కావడంపై మార్గనిర్దేశం ఎంచుకోవాలన్నారు. కెరీర్ ప్లానింగ్, పరిశ్రమ అంచనాలు, నైపుణ్య అభివృద్ధిపై విలువైన సలహాలు, సూచనలు పంచుకుంటూ ఆ
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలం అంబం మోడల్ స్కూల్ ను పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల హాస్ట�
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతున్నది. రాష్ట్రంలో సగటున ఒక స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 83. ప్రభుత్వ పాఠశాలల్లో సగటున ఒక స్కూల్లో 72 మంది విద్యార్థులే ఉన్నారు.
పెండింగ్లో ఉన్న బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతేడాదిగా బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు మధ్యా హ్న భోజనాన్ని అందిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస�
దేశవ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో.. హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న స్కూల్ ప్రిన్స్పాల్ను ఇద్దరు మైనర్ విద్యార్థులు కత్తులతో పొడిచి చంపారు.