‘బిడ్డ పైచదువులకు ల్యాప్టాప్ కొనాలి. బడ్జెట్లో ఏమున్నాయబ్బా?’ అని ఆలోచిస్తుంటాం. కొన్నిసార్లు బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు.. ఇరవై వేల రూపాయలకే కొత్త ల్యాపీ అని ప్రకటనలు కనిపిస్తాయి. ఫోన్లు, ట్యాబ్ల ధర
తెలంగాణలో వైద్య విద్య వనరులు మెరుగుపరచడం, విద్యార్థుల్లో నమ్మకం, భరోసా కల్పించడం కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ఇన్చార్జి బాధ్యతలను ఐఏఎస్ అధికారికి అప్పగించడానికి ప్రభుత్వం పలువు
వీసా నిబంధనల్ని కఠినతరం చేయటం, వర్సిటీలు ఫీజుల్ని భారీగా పెంచటంతో యూకేను వీడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. 2025 జూన్ నాటికి 74 వేల మంది భారతీయ విద్యార్థులు యూకే నుంచి వెళ్లిపోయారని తాజా గణా
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో స్నేహిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ తానాజీ వాఖాడే హాజరయ్యారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్
జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని భీంనగర్ ఎస్టీ బాలుర వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంగళవారం ఫుడ్ పా యిజన్ అయింది.
ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటకీ రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్
మంచిర్యాల పట్టణంలోని ఆర్బీహెచ్ పాఠశాలలో విద్యార్థులను ఓ టీచర్ చితకబాదగా వారంతా అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరి గా చదవడం లేదన్న కారణంగా పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థులు రుషికుమ
Drawing competitions | అక్టోబర్ నెలలో ముంబైకి చెందిన రంగోత్సవ్ వారు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలో 55 మంది టేక్మాల్ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
సామాజిక సేవలో వెలమ సంక్షేమ మండలి భాగస్వామ్యం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు తమవంతు సహకారాన్ని ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. భావి�
నేటి ఆలోచన రేపటి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది..ఆ దిశగా ఉన్నత విద్యనందించే విద్యా సంస్థల్లో చేరితే ఆ లక్ష్యం నేరవేరే అవకాశం లభిస్తుంది. అంతే కాకుండా అవుట్ డెటేడ్ సిలబస్తో కాకుండా మారుతున్న కాలాన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం ప్రభుత్వ ప్రాథమిక , ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు శనివారం మేడిగడ్డ బరాజ్కు వెళ్లారు. హెచ్ఎంలు ఎర్రయ్య, పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో విద్యార
రాష్ట్రంలోని ఉస్మానియా, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ తదితర యూనివర్సిటీలకు నిరుడు వైస్చాన్సలర్లను నియమించిన ప్రభుత్వం.. పాలక మండళ్ల (ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల)ను మాత్రం ఇంకా నియమించలేదు. దీంతో దాదా�
Quality Meals | అందరూ విద్యార్థులకు చదవడం, రాయడం వచ్చే విధంగా ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందిగా ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలకు రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డిసూచించారు.