రోడ్డు భద్రతలో భాగంగా గంగాధర పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు శ్రీజ వ్యాసరచన, వర్షిత్ చిత్రలేఖనంలో ప్రత�
సహజంగా హోటల్కెళ్లినా.. రెస్టారెంట్కెళ్లినా భోజనానికి ఎక్కువ ధర.. టిఫిన్కు తక్కువ ధర ఉండటం మనం చూస్తుంటాం. భోజనంతో పోల్చితే సగానికంటే తక్కువగా టిఫిన్ ధరలుంటాయి.
కార్మికనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా క్లాస్రూమ్లు లేకపోవడంతో చిన్నారులు బాల్కానీలో కూర్చుని చదువుకుంటున్నారు. వర్షం
పాఠశాలల్లోనే విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి సరికొత్త కార్యక్రమానికి మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ శ్రీకారం చుట్టారు. తూప్రాన్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 241మంది విద్�
CBSE 10th Result : దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూసిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఫలితాలు విడుదలయ్యాయి.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన మైనారిటీ గురుకుల విద్యార్థులకు గుర్తింపు లభించడంలేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా మండిపడ్డారు.
ఆర్మూర్లోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.
ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని ప్రతిభా కేంద్రాలు (సీవోఈ), జూనియర్ కాలేజీలు, సైనిక్, ఒకేషనల్, ఫైన్ ఆర్ట్స్ కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సొసైటీ కార్యదర్శి సోమ
పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిశాయి. సోమవారం సోషల్ స్టడీస్ పేపర్కు పరీక్ష నిర్వహించగా ప్రధాన పరీక్షలు ముగిశాయి. సంస్కృతం, అరబిక్ వంటి మైనర్ పేపర్లకు ఈ నెల 16 వరకు పరీక్షలు జరుగుతాయి.
ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మారులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి తెలిపారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మారులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరక
‘రైతన్నకు వెన్నుదన్ను’ రైతుల పరోక్ష సేవలో పనిచేసిన వారి జీవన రేఖల సమాహారమని చెప్పవచ్చు. మన దేశం వ్యవసాయాధారిత దేశం. రైతు దేశానికి వెన్నెముక. రైతు అభివృద్ధికి సమగ్ర ఆధునిక సమాచారం సకాలంలో అందాలి.
Padma Devender Reddy | మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 120 మంది విద్�