పోలీస్ నియామక పరీక్ష రాయడానికి ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు బయల్దేరిన నలుగురు అభ్యర్థులు గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని లబోదిబోమన్నారు. పరీక్ష కేంద్రానికి బదులు అడవిలోకి వెళ్లిపోయారు.
విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే పలు మార్పులను నీట్ యూజీ-2026లో అమలు చేయనున్నట్టు జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టీఏ) శుక్రవారం వెల్లడించింది. ఆ సంస్థ అధికారిక నోటీస్ ప్రకారం ఈ నెల 21న జరిగే పరీక్షలో ఈ మార్పులను అమలు �
బ్యాంకులను లూటీ చేసి, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి, దేశసంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లపై ప్రయోగించాల్సిన రెవెన్యూ రికవరీ యాక్ట్ను పేద విద్యార్థులపై పెట్టడం దుర్మార్గమని మాజీ �
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారింది. కేజీ టూ పీజీ వరకు.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో అత్యుత్తమ విద్యకు నిలయంగా మారింది. ఏటా సాంకేతికంగా వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటున్న వ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగినట్టు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ఎన్రోల్మెంట్ పెరిగిందా? తగ్గిం
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను గురువారం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,98,459 మంది పరీక్షలు రాయగా 2,48,681 మంది విద్యార్థులు పాసయ్యారు.
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు విడతల్లో నిధులు చెల్లించలేని ప్రభుత్వం, ఇప్పుడు ఏకమొత్తంగా చెల్లిస్తామని చెప్పడంపై సర�
సెక్స్ వరర్ సేవలను పొందే విటుడిని మానవ అక్రమ రవాణాదారు (హ్యూమన్ టాఫికర్)గా పరిగణిస్తూ కేసులు నమోదు చేయడానికి వీల్లేదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెక్స్ వరర్ నుంచి సేవలు పొందిన వ్యక్తిక�
పదే పదే జరుగుతున్న నీట్-యూజీ పేపర్ లీక్లపై పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా ఒక్కసారి మాత్రమే కాకుండా.. ఒక ఏడాదిలో పలుమార్లు నిర్వహించే అవకాశాలపై ప్యానెల్ చ�
కాంగ్రెస్ సర్కార్ చర్యల మూలంగా ఇక ఫీజు బకాయిలు ఇవ్వనట్టేనని తెలుస్తున్నది. తాజాగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించిన చెల్లింపుల అంశంపై ప్రభుత్వం జీవో-9 విడుదల చేసింది. ఈ జీవో ద్వారా కేవలం 2026-27వ�
‘ఈ సంవత్సరం సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ భారీగా పెరిగింది. అదనంగా లక్ష మంది విద్యార్థులను సర్కార్ బడుల్లో చేర్పిం చాం- ఇదీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన ది హిందూ హడిల్ కాన్క్లేవ్లో చె�
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలకానున్నాయి. ఉదయం 11 : 30 గంటలకు ఈ ఫలితాలను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ఇంటర్బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను వెతికివెతికి మరీ తమ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాయి. అందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి జల్లెడ పడుతున్నాయి.