వివిధ ప్రాజెక్టుల పేరిట రైతుల నుంచి వేలాది ఎకరాల్ని బలవంతంగా సేకరిస్తున్న రేవంత్ ప్రభుత్వం, మరోవైపు విద్యాసంస్థలకు కేటాయించిన భూముల్ని మాత్రం వేలం వేసి అమ్మి సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడుతున్నది. రే�
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలకు విఘా తం కలిగిస్తున్న సమస్యలను వెంటనే పరిషరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్చేశారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుత�
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కాజేయాలని చూస్తే ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీలో వసతి గృహాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున�
చదువు కోసం విద్యార్థులు ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం మద్దూర్ మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యార్థుల పరిస్థితికి అద్దం పడుతుంది. మండలంలోని పెదిరిపాడు గ
Jaundice Outbreak in School | ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో కామెర్లు వ్యాపించాయి. 40 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యం చెందారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్ నుంచి నీటి నమూనాలు సేకరించి పరీక్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థినులు మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ 2022లో మహబూబాబాద్
Telangana Vidyarthi JAC | స్కాలర్షిప్ల కోసం ప్రతియేడు 12 లక్షల 80 వేల మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకుంటే 2025-26 సంవత్సరానికి కేవలం 7 లక్షల 45 వేల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని,5 లక్షల మంది తగ్గారని, దీంతో ర
ఉపాధ్యాయులు విద్యార్థులకు అభ్యన్నతి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్లో శనివారం పూలే చిత్రపటానికి కలెక్టర్, జిల్లా అధికారులు పూల మాల
కామారెడ్డి మండలంలోని పీఎంశ్రీ చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలోని 6 నుండి పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం ఆధ్వర్యంలో శుక్రవారం కంటి పరీక్షలు నిర్వహించారు. ఆర్బిఎస్కే మెడి
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులోని తెలంగాణ మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థి వంతడుపుల పార్థసారథి జాతీయ స్థాయి ఖోఖో టోర్నీకి ఎంపికయ్యాడు.
Drugs Supplying To Students | విద్యార్థులు, డాక్టర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎండీఎంఏ, హైబ్రిడ్ గంజాయి, ఇతర మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక డాక్టర్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు
అంతర్గాం మండలం లింగాపూర్ మెాడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ అత్యత్తమ ప్రతిభ కనబరిచారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ పీ అఖిల్, టీ జశ్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఈసారి కూడా తగ్గింది. గత మూడేండ్లుగా ఇదే పరిస్థితి. 2023-24లో విద్యార్థుల సంఖ్య 18.06 లక్షలుగా ఉండగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 1.28 లక్షలు తగ్గి.. 16.78 లక్షలకు చేరింది. ఈ సారి మరో 20 వేల మంది వ�
ఐఐటీ-కాన్పూర్ క్యాంపస్లో ఇటీవల నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం దాతృత్వానికి ఒక మైలురాయిగా నిలిచింది. తమ కెరీర్, జీవితాల్ని తీర్చిదిద్దటంలో కీలకంగా నిలిచిన విద్యా సంస్థకు రూ.100 కోట్లు విరాళంగా