బాలికల్లో ధైర్యాన్ని నింపి, వారికి భరోసా కల్పించడమే స్నేహిత కార్యక్రమం లక్ష్యమని, మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే శుక్రవారం సభకు శ్రీకారం చుట్టామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మండలంలోని గర
శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బీ మొదటి సంవత్సరం మొదటి ఇంటర్నల్ పరీక్షలకు కొందరు విద్యార్థులను అధికారులు నిరాకరించారు. మంగళవారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కాగా, కళాశాలలోని మొత్తం 91 మంది విద్యార్థులకు గ�
ఉపాధ్యాయుల బాధ్యతరాహిత్యం కారణంగా పెద్దకొత్తపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఐదు మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మండల కేంద్రం నుంచి సాతాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు బొలేరోలో పార్ట్
మధ్యాహ్న భోజనం వికటించి 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది. బాధిత విద్యార్థులకు వైద్యులు చికిత్స చేసి రాత్రి డిశ్చార్జి చేశారు. వి�
దుస్తులు ఉతకడానికి వెళ్లిన గురుకులం విద్యార్థుల్లో ఒకరు ప్రమాదవశాత్తు భీమా కాలువలో పడి మరణించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, కళాశాల ప్రిన్సిపాల్ అంజుమ్ కథనం మేరకు.. కొత్తకోట మండ
మండలం నగరానికి అతి చేరువలో ఉండటంతో ప్రైవేట్ ఉద్యోగాలు చేయడానికి చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు వెళ్తుంటారు. అదేవిధంగా మండలంలో ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ, కళా�
ర్యాగింగ్ చట్ట వ్యతిరేకమని, అలాంటి విష సంస్కృతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. సోమవా రం నల్లగొండ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్�
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ ఆర్చరీ అకాడమీ విద్యార్థులు జాతీయ సబ్జూనియర్స్ టోర్నీకి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ జనార్దన్ సోమవారం తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ఆ�
బడికి వస్తే రోజుకో రూపాయి.. అంటూ సరిగా బడికి రాని పిల్లలను రోజూ వచ్చేలా ఆకర్షిస్తున్నారు గరిడేపల్లి మండలంలోని రంగాపురం పాఠశాల ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త చారగుండ్ల రాజశేఖర్. చిన్నచిన్న బహుమతులే విద�
ప్రభుత్వ పాఠశాలను నిర్వహించేందుకు ఇంటిని అద్దెకు ఇస్తే మూడేళ్లుగా కిరాయి చెల్లించకపోవడంతో ఇంటి యజమాని పాఠశాలకు తాళం వేసిన సంఘటన సూర్యాపేటలోని తిలక్నగర్ ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటు చేస�
Sports | రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని.. వారికి మరిత ప్రోత్సాహం అందించే విధంగా కృషి చేస్తామని పూర్వ విద్యార్థి, జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు యూ స్వామి �
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్తో ఖమ్మం నగర యువకుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రాకేశ్దత్తా పోరుబాట పట్టాడు. ఫ�
Students Shoot Classmate | ఒక విద్యార్థి తన క్లాస్మేట్ను ఇంటికి రప్పించాడు. మరో స్టూడెంట్తో కలిసి పిస్టల్తో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నిందితులైన విద్యా�
ఉత్తరాఖండ్లోని దేవ్ భూమి యూనివర్సిటీ తన విద్యార్థులకు ప్రకటించిన ఆఫర్ వివాదాస్పదమైంది. ఈ యూనివర్సిటీలో ఆదివారం జరిగే ఒక కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు.
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో కాంట్రాక్టర్లకు బిల్లులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎన్ని చె ల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ �