రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటింది. కానీ కొత్తగా చెప్పుకోదగ్గ అభివృద్ధి సంక్షేమ పథకాలేవీ ఆచరణలోకి రాలేదు. ఇప్పటికే రూ.లక్షలకోట్ల అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పది కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే
కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ బకాయిలు వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీల యాజమాన్యాలు తేల్చి చెప్తుండటంతో ఏమి �
Bus Accidnet | ఏపీలోని రాజమహేంద్రవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రావెల్ బస్సులను విద్యార్థులతో వెళ్తున్న మరో రెండు బస్సులు ఢీకొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో 26 మంది విద్
నాణ్యమైన భోజనం వండి పెట్టడం లేదని, నీళ్ల చారుతో సరిపెడుతున్నారంటూ విద్యార్థులు ఇంటి నుంచే లంచ్ బాక్స్లు తెచ్చుకుంటున్నారు. ఈ ఘట న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి జడ్పీహెచ్ఎ
బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు నిజామాబాద్ జిల్లా స్థాయి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్, స్కర్ట్ సంయుక్తం గా నిర్వహించిన రెసిడెన్షియల్ విభాగంలో ఆదర్శ పాఠశాల విద్�
‘విద్యాశాఖ నాకు దగ్గరగా ఉండాలి. విద్యారంగంలో మన రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెడతాం’ ఇవి పలు సందర్భాల్లో సీఎం రేవంత్రెడ్డి అన్న మా టలు. సాక్షాత్తు సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉండగా రాష్ట్ర�
కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తీరు వివాదస్పదంగా మారుతున్నది. తెలంగాణకు చెందిన విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోప�
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. 50 ఎకరాల యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు ధారాదత్తం చేసేందుకు డబుల్గేమ్ ఆ
Protest | అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాల ఊసే ఎత�
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో బంకర్ బెడ్స్ టెండర్లలో వందకోట్ల అవినీతిపై విద్యార్థి లోకం కదంతొక్కింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున �
విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే సైన్స్ ఫెయిర్లు, ఎగ్జిబిషన్లు అవినీతికి అడ్డాగా మారాయని, అక్రమార్కుల పంట పండిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైన్స్ ఫెయిర్ ని