Drugs Supplying To Students | విద్యార్థులు, డాక్టర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎండీఎంఏ, హైబ్రిడ్ గంజాయి, ఇతర మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక డాక్టర్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు
అంతర్గాం మండలం లింగాపూర్ మెాడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ అత్యత్తమ ప్రతిభ కనబరిచారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ పీ అఖిల్, టీ జశ్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఈసారి కూడా తగ్గింది. గత మూడేండ్లుగా ఇదే పరిస్థితి. 2023-24లో విద్యార్థుల సంఖ్య 18.06 లక్షలుగా ఉండగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 1.28 లక్షలు తగ్గి.. 16.78 లక్షలకు చేరింది. ఈ సారి మరో 20 వేల మంది వ�
ఐఐటీ-కాన్పూర్ క్యాంపస్లో ఇటీవల నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం దాతృత్వానికి ఒక మైలురాయిగా నిలిచింది. తమ కెరీర్, జీవితాల్ని తీర్చిదిద్దటంలో కీలకంగా నిలిచిన విద్యా సంస్థకు రూ.100 కోట్లు విరాళంగా
విద్యార్థులు తమ పాఠ్యాంశాలపై పట్టు సాధిస్తేనే విజయం సాధ్యమని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. విద్యార్థులు కూడా బట్టీ చదువుల పద్ధతిని మానుకోవాలని, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అ�
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇకపై పత్రికలను తప్పనిసరిగా చదవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి తరం విద్యార్థులు ఎక్కువ కాలం మొబైల్, కంప్యూటర్లతో గడుపుతున్న క్రమంలో వారి స్క్ర�
కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు విద్యను గాలికి వదిలేసిందని, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వి
‘అనాథ పిల్లలకు అన్నం పెట్టలేని రేవంత్రెడ్డి.. ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. అలాంటి రేవంత్రెడ్డిని చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టి తొండలు జొర్రించినా తకువే. ఆయన మళ్లీ గెలుస్తా అని శపథాలు చేస్తున్న�
రాష్ర్టాన్ని చలి వణికిస్తున్నది. కొన్ని జిల్లాల్లో 7 డిగ్రీలు, కొన్ని మండలాల్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మారుమూల ప్రాంతాలు, అటవీజిల్లాల్లో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మొత్తంగా చలి ర�
Students Obscene Acts In Train | విద్యార్థుల జంట రైలులో అసభ్యకర చేష్టలకు పాల్పడింది. ట్రైన్ డ్రైవర్ దీనిని రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు ఆ డ్రైవర్�
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో పారామెడికల్ విద్య అక్రమాల పుట్టగా మారింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం, ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియాలజీ సిబ్బంది, ఫిజియోథెరపిస్టులు, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు వంటివారి
భారతీయులు ఉన్నత చదువుల కోసం విదేశీ విశ్వవిద్యాలయాలపై ఆధారపడటం పెరుగుతున్నది. 2024లో 13.35 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు. టాప్ 5 డెస్టినేషన్లుగా కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్