మహారాష్ట్రలో 10, 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో విద్యార్థులు చాట్జీపీటీ వాడుతూ మోసానికి పాల్పడిన సంగతి వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో విద్యార్థులకు సహకరించారన్న కారణంతో బీడ్ జిల్లాలో 81 మంది టీచర్లను ప్రభుత్
Cyber Crime DSP | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం సైబర్ నేరాలపై అవగాహన నిర్వహించారు.
ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలోని కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, విభాగ అధ్యక్షుడు రాజయ్య అధ్యక్షతన అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఆర్ హెల్
ChatGPT | బోర్డు పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్ చేయడానికి సిబ్బంది సహకరించారు. మహారాష్ట్ర (Maharastra) లోని బీడ్ జిల్లా (Beed district) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎగ్జామినేషన్ సిబ్బంది చాట్జీపీటీ (ChatGPT) ని ఉపయోగించి మర�
Degree |ఉన్నత విద్యలో చేరాలనుకొనే విద్యార్థుల అభిరుచులు మారిపోతున్నాయి. అత్యధికులు డిగ్రీ చదువుతోనే ఆపేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల వైపు ఆసక్తి చూపడం లేదు. దీంతో పీజీ కోర్సుల్లో 50% లోపు మ�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులను విహారయాత్రకు తీసుకువెళ్లారు.
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన ఖమ్మం నగరం ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం చేసుకున్నది. వివరాలిలా ఉన్నాయి. పాఠశాలలోని 6, 7, 8, 10వ త
Students Massage | ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులతో మసాజ్ చేయించుకున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆ టీచర్ను సస్పెండ్ చేశా�
ఇంటర్ పరీక్షలు రాసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు ఎదురుగా వస్తున్న కారును ఢీకొని, ఆపై పరీక్షలు రాసి ఎదురుగా వస్తున్న మరో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల బైక్ను బలంగా ఢీకొట్టారు
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జడ్పీ పాఠశాలలో విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించడం సోషల్ మీడియా వైరల్ అయ్యింది. విద్యార్థులు చీపుర్లు పట్టి పాఠశాల తరగతి గదులు, వరండాలను శుభ్రం చేయించారు.
మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నాన్ని పారబోసిన ఘటన మండలంలోని భాగిర్తిపల్లి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. పాఠశాలలో శుక్రవారం విద్యార్థులందరికీ మధ్యాహ్న �
ఇంటర్ వార్షిక పరీక్షల్లో బుధవారం ఒక్కరోజే 13 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో 10, వరంగల్ జిల్లాలో ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుండగా అధికారులు పట్టుకొని డిబా�
విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమైన మలుపు. చదువులో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తోంది. ఈ సంవత్సరం టెన్త్ పబ్లిక్ పరీక్షలను నూతన విధానంలో నిర్వహించబోతున్నారు. వ