రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ప్లేట్లకు బదులుగా చిత్తు కాగితాలు,
Telangana | సర్కార్ బడుల్లోని విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించలేకపోతున్నారు. తరగతికి తగిన అభ్యసన సామర్థ్యాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఐదో తరగతి విద్యార్థుల్లో 66% మంది లెక్కల్లో భాగాహారం చేయలేకపోతు�
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వివిధ రాష్ర్టాల్లో అధికారులు, ప్రత�
Republic Day | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాయపోల్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు చేసిన యోగ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఐదేళ్లపాటు వచ్చే సర్పంచ్ జీతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అవసరాలకు అందిస్తానని నీరుకుల్ల సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల గ్రామంలోని ప్రభుత్వ ప�
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెల్గటూరు మండలంలోని కిషన్రావుపేట ప్రాథమికోన్నత పాఠశాల లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు షూ లను అదే గ్రామానికి చెందిన కాశెట్టి మనిషా అందజేశారు.
Harish rao | కేసీఆర్ సీఎం కాకముందు రాష్ట్రంలో 16 మాత్రమే బీసీ గురుకులాలు ఉండేవి.. కేసీఆర్ వచ్చాక వాటిని 350కు పెంచారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
జేఎన్టీయూ లో పీసీబీ డిజైన్, ఫ్యాబ్రికేషన్పై ప్రా రంభమైన రెండు రోజుల వర్క్షాపు ఆదివారంతో ముగిసింది. ఆ యూనివర్సిటీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటి వ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఆధ్వర్యం లో వర్క్షాప
చారిత్రక గుర్తింపు కలిగిన ప్రదేశాల సందర్శనతో విద్యార్థులకు విజ్ఞానం, నైపుణ్యతను పెంపొందించవచ్చని విశ్వభారతి విద్యాసంస్థల యాజమాన్యం ఎన్టీపీసీలోని విశ్వభారతి స్కూల్ విద్యార్థులను సౌత్ ఇండియాలో చారత్
తన స్థలంలో పాఠశాల భవనాన్ని నిర్మించారంటూ ఓ వ్యక్తి స్కూల్కు తాళం వేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాంతీర్థ్ గ్రామ పంచాయతీ పరిధిలోని భోజ్యనాయక్ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫీజులు కట్టలేదని విద్యార్థులను గదిలో బంధించిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధి నాగిరెడ్డిగూడ రెవెన్యూలో పరిధి సుజా త పాఠశాలలో శుక్రవారం చో టుచేసుకున్నది.
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కవితా జోహ్రి శ్రీవాస్తవ మరో రెండు గిన్నిస్ రికార్డులు సాధించారు. శుక్రవారం గీతం విద్యాసంస్థ ప్రతినిధులు గ
College Students Assault Juniors | జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. డ్రింక్స్, సిగరెట్లు తీసుకురావాలని బలవంతం చేశారు. తమ ఆదేశాలు పాటించని జూనియర్లను కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల�