పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతుంటారు. విద్య ద్వారానే తమ సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారుతాయని ఆశపడుతుంటారు. అయితే, ఇదే ఆశతో, ఆశయంతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన వ
పీజీ డెంటల్ విద్యార్థులు ఇకపై పరీక్షలకు హాజరుకావాలంటే 80శాతం బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాల్సిందే. జాతీయ దంత వైద్య కమిషన్(ఎన్డీసీ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డెంటల్ కాలేజీలు, వర్సిటీలకు ఈ మేరకు �
‘నన్ను చంపేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నాడు. హిట్లర్కు పట్టిన గతే ఆయనకు పడుతుంది.’ అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ, ఫ్యూచర్సిటీపై ఉన్న మోజు పేద విద్యార్థుల ఫ్యూచర్పై లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. శనివారం ఖమ్మం నగరంలో పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్�
రాష్ట్రంలో పెండింగ్ ఫీజు బకాయిలు రూ.8వేల కోట్ల ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల ని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిని ముట్టడించారు. అనంతరం ర�
రాష్ట్రంలో 6 -9 తరగతుల్లోని విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు అమలుచేస్తున్న ‘లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్' ప్రోగ్రామ్ మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ నెల 6 నుంచి 14 వరకు అప్రెంటీస్ కమ్ జాబ్ మేళాలను నిర్వహించనున్నట్టు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది స్టూడెంట్లను ఏకంచేసి ఆందోళన చేపడుతామని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను శుక్రవారం వితరణ చేశారు. హైదరాబాదులోని ప్రముఖ బేసిక్స్ సీఈవో, కొలనూరు పాఠశాల పూర్వ విద్యార్థి
రాష్ట్రంలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన సూల్ బ్యాగులు, షూ, సాక్స్, టై, బెల్టుల సరఫరా ఆర్డర్లను టెండర్లు లేకుండా నేరుగా తమకే కేటాయించాలని తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమ�
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీరుపై 12వ తరగతి విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూలై 28వ తేదీన 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ నిర్వహించేందుకు సీబీఎస్ఈ ఏర్పాట్లు చేస్�
వైద్య, ఇంజినీరింగ్ పరీక్షల్లో ప్రవేశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే నిర్వహిస్తున్నారు. అయితే అడ్మిషన్ విధానంలో నీట్, జేఈఈ లాంటి ప్రవేశ పరీక్షలతో పాట�
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో సర్పంచ్ కుంటోల్ల నర్సవ్వ గ్రామస్తులు తల్లిదండ్రులకు సూచించారు.
దేశంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ పలువురి బలవన్మరణాలకు కూడా కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏమాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఇటీవలే నీట్ పేపర్ లీకేజీతో ఏకంగా పరీక్షనే రద్దుచ�