U Sitting | పాఠశాలల్లో విద్యార్థులను ‘యూ’ ఆకారంలో కూర్చోబెట్టడమనే కొత్త విధానం తెరపైకి వచ్చింది. విద్యార్థులను ఇలా కూర్చోబెట్టడం మంచిదా? కాదా..? అన్న చర్చ నడుస్తున్నది. ఈ విధానాన్ని కొందరు టీచర్లు వ్యతిరేకిస్త�
నాణ్యమైన ఆహారం లేదు... మెనూ అమలు అసలే లేదు.. కుళ్లిన అరటిపండ్లు ఇస్తున్నారు.. అన్నంతో తయారుచేసిన పులిహోర(అల్పాహారం) తినలేకపోతున్నాం.. ఉడికీఉడకని అన్నం బిరుసుగా ఉండి మింగుడు పడటం లేదని హాస్టల్ విద్యార్థులు
రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫేక్ ప్లేస్మెంట్ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఆయా కాలేజీల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్లేస్మెంట్ కల్పించడం కోసం యాజమాన్యాలు పలు కంపెన�
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. సర్వర్ క్రాష్ వంటి సమస్యలతో పలు కేంద్రాల్లో పరీక్ష రద్దయిందని విద్యార్థులు ఆరోపించారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. అక్రమ ఫీజుల దందాకు తెరలేపాయి. కొత్తగా చేరిన కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు గుంజుతున్నాయి. ఒక్కో విద�
ఆసియాలో అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన నారాయణ విద్యాసంస్థ, గూగుల్ క్లౌడ్ ఇండియాతో సాంకేతిక సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. జనరేటివ్ ఏఐ అండ్ క్లౌడ్ పరిజ్ఞానంతో విద్యారంగంలో నూతన సంస్క�
ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఖానాపురంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్థానిక ప్రభుత్వ ప్
‘ఉడికీ ఉడకని అన్నం.. సగం పచ్చిగా ఉన్న గుడ్లు మాకొద్దు’ అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనం వదిలేసి నిరసన తెలిపారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశా
నాగర్కర్నూల్ జిల్లాలో గురుకుల పాఠశాలలో విద్యార్థిని అడ్మిషన్ కోసం సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వివరాలిలా.. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశా�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజపల్లి గ్రామానికి చెందిన లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నాయకులు దీకొండ భూమేష్ కుమార్ కుమారుడు డాక్టర్ అఖిల్ కుమార్ జన్మదినం సందర
SSC Students Protest | ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపాలపై విద్యార్థులు నిరసన తెలిపారు. సర్వర్ క్రాష్ వంటి సాంకేతిక సమస్యల వల్ల పలు కేంద్రాల్లో ఆన్లైన్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యిందని పలువురు అభ్యర్థులు ఆరోపించ�
నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామానికి చెందిన పీ గౌతమ్ కృష్ణ, కర్నె భిశ్వజిత్ ఇద్దరు విద్యార్థులు సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్ష లో ప్రతిభ కనబరిచినందుకు కోటగిరి జై కిసాన్, ఆదర్శ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో �
‘తెలంగాణ-నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్' టెక్నో కల్చరల్ ఫెస్టివల్కు లోగో తయారు చేసేందుకు ఆసక్తి గల విద్యార్థులు, ఆర్టిస్టులు, డిజైనర్లు, ప్రజల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం త�