అమెరికాలో చదవడమంటే సమయాన్ని, కృషిని పెట్టుబడి పెట్టడమేనని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ అభిప్రాయపడ్డారు. యూఎస్లో చదువడం ముఖ్యమైన బాధ్యతలతో ముడిపడిన హక్కుగా విద్యార్థులు గుర్తించాలని పేర్
ఎప్సెట్ వెబ్కౌన్సెలింగ్లో పాల్గొని, నచ్చని కాలేజీలో సీటు వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యింది. సీట్లు రద్దుచేసుకునే అవకాశం లేకపోవడం, కట్టిన ఫీజులు వాపసు రాకపోవడంతో అంతా గ�
‘గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో ఉండిన భోజనం వడ్డించాలని ఉత్తర్వులు విడుదల చేస్తే, ఇక్కడేంటి దొడ్డు బియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. సన్న బియ్యం ఏమయ్యాయి? మీకెందుకు సరఫరా చేయటం లేదు. బియ్యం సరఫరా చేస�
JNTU | జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో ఉన్నతాధికారి కుటుంబం పెత్తనం చెలాయిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీని చక్కదిద్దాల్సిన ఆయన పట్టించుకోకపోవడంతో రంగంలోకి దిగి�
అగ్రవర్ణంగా పరిగణింపబడే బ్రాహ్మణ కులంలోని పేదలను దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లకు కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటుచేసి పేద బ్రాహ్మణ విద్యార్థులకు, నిరుద్యోగులక�
పాలిటెక్నిక్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఉరితాడు బిగిస్తున్నది. ఈ ఏడాది పాలిటెక్నిక్ కోర్సుల్లో జరిగిన అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం. దశాబ్దకాలంగా ప్రైవే ట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో రూ.14,900గా ఉన్న ట్యూ�
అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో బ్లాక్, బ్రౌన్ వర్ణాల విద్యార్థుల ప్రవేశాలను పరిమితం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. విద్యార్థుల జాతి, లింగ, టెస్ట్ స్కోర్, గ
హిందీ పాలసీకి వ్యతిరేకంగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. త్రిభాషా సూత్రంపై కేంద్రంతో తీవ్ర విభేదాలు నెలకొన్న క్రమంలో విద్యా విధానాన్ని మార్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ
అధ్యాపకుల నియామకం చేపట్టాలంటూ వికారాబాద్ జిల్లా తుంకులగడ్డ ఎస్టీ గురుకుల కళాశాల విద్యార్థినులు ఉపవాస దీక్షతో ఆందోళన చేపట్టారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గురుకులం ఎదుట ఆందోళన చేశారు.
రాష్ట్రంలోని గురుకులాల్లో చదువుతున్న విద్యా కుసుమాలకు పౌష్టికాహాం అందడం దేవుడెరుగు, ఇస్తున్న ఆహారం సైతం కలుషితం అవుతూ విద్యార్థులు అస్వస్థత బారిన పడుతున్న సంఘటనలు దాదాపు ప్రతిరోజు వెలుగుచూస్తున్నాయ�
పెన్పహాడ్ మండలంలో గురువారం తెలంగాణ ఫుడ్ కమిషన్ కమిటీ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, కమిటీ సభ్యులు రంగినేని శారద, ములుకుంట్ల భారతి, భూక్యా జ్యోతి విస్త్రతంగా పర్యటించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద�
మెడిసిటీ మెడికల్ కాలేజీ డ్రగ్స్ కేసులో తవ్వేకొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులకు గంజాయి అలవాటు చేయడంతోపాటు వారి నుంచి సుమారు రూ.కోటిన్నర వరకు వసూల�
Rakhi Celebrations | విద్యార్థులు తమ ఇంటి వద్ద నుండి స్వయంగా రాఖీలను తయారు చేసుకుని తీసుకువచ్చి.. విద్యార్థులకు విద్యార్థినిలు రాఖీలు కట్టి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కోరుట్ల పట్టణంలోని పీఎంశ్రీ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు తమ స్వహస్తాలతో తయారు చేసిన రాఖీని ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారు. రక్షాబంధన్ సందర్భంగా ముందస్తు వేడుకలను గురువా�