విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని..అలాంటి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం మన బాధ్యత అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని త�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం సర్కార్పై ఉమ్మడి పోరు చేద్దామని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకు కళాశాలల యాజమాన్యాలు కలిసి రావాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు ప్రతిభను కనబరిచిన నేపథ్యంలో ఆ పాఠశాల విద్యార్థులను పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక
IIT Kharagpur | పశ్చిమ బెంగాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్పూర్ యూటర్న్ తీసుకున్నది. క్యాంపస్లోని హాస్టల్ డైనింగ్ హాల్లో వెజ్, నాన్-వెజ్ విద్యార్థులకు వేర్వేరుగా సీటింగ్ కోసం జారీ చ
‘చేతిరాత బాగుంటే.. మంచి మార్కులు వస్తాయి..’ విద్యార్థులకు టీచర్లు తరచూ ఇదే మాట చెప్తుంటారు. పిల్లలు బలపం పట్టింది మొదలు అందంగా అక్షరాలు దిద్దిస్తుంటారు. ముత్యాల్లాంటి అక్షరాలు రాసిన వారిపై ప్రశంసల జల్లు �
తమ సమస్యలను పరిష్కరించాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రహరీ దూకి కలెక్టరేట్కు పరుగులు తీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. చిట్యాలలోని మహాత్మా జ్యోతిబాఫూలే (బీసీ గురుకుల) పాఠశాలలో పదో తరగతి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని సరోజిని నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన హెచ్సీయూకు చెందిన ఆర్ట్స్ �
తమ సమస్యలు పరిష్కరించాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు (బాలురు) ప్రహరీ దూకి కలెక్టర్ కార్యాలయానికి పరుగులు తీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా..
సంగారెడ్డి జిల్లా లింగంపల్లి శివారులోని గురుకుల పాఠశాలలోని హాస్టల్ భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం భోజనానికి అదే భవన�
Scholarships | AISB, TGVP ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో వివేకానంద, తపస్వి డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై భైటాయించి రాస్తా రోకో చేపట్టారు.
గురుకులంలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పదోతరగతి విద్యార్థినులు ఆదివారం రాత్రి భోజ
వేములవాడ మండలం అగ్రహారంలోని జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. సరైన క్యాంపస్, కనీస మౌలిక వసతులు లేక అరిగోస పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సోమవారం ఉదయం 10.30 గంటల తర్వాత కళాశాల �
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్ లో బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, ఇంటర్ నేషనల్ షావోలిన్ కుంగ్ పూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 వ రాష్ట్రస్థాయి కుంగ్ పూ, కరాటే పోటీల్లో ధర్మారం మండలంలోని