అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్ నగరంలోని డీర్ పార్కులో విద్యార్థులకు అటవీశాఖ అధికారులు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
బడుల ప్రారంభం రోజున విద్యార్థులకు ఇవ్వాల్సిన వెల్కమ్ కిట్ ఈసారి అందేపరిస్థితి కనిపించడం లేదు. గురుకుల, ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజునే పుస్తకాలు, యూనిఫామ్లు తదితర �
విద్యార్థులకు శారీరక, మానసికోల్లాసం కలిగించడంతోపాటు క్రీడల ప్రాముఖ్యత తెలియజేసేందుకు కరీంనగర్ బల్దియా ఏటా వేసవిలో ఉచిత సమ్మర్ క్యాంప్లు నిర్వహిస్తున్నది. జిల్లా యువజన, క్రీడాశాఖ సహకారంతో 2017 నుంచి ప
CM Shivakumar : కర్ణాటకలో నూతన సీఎంగా డీకే శివకుమార్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. అంతేకాదు.. రైతులు వల�
సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)పై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సీబీఎస్ఈ సైబర్ రక్షణ వ్యవస్థ ఏమాత
రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు.
పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్(బాస్) పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పట్టణాల్లో�
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాలపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్-2026 ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమైంది.మే 29 నుంచి జూన్ 1 వరకు నాలుగు రోజుల పాటు స్లాట్ విధానంలో ధ్రువపత్రాల పర�
రామగిరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేట్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్కా రామకిషన్రావును హైదరాబాద్లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా అభి�
ప్రభుత్వ పాఠశాలలు మూసివేత దిశగా సాగుతున్నాయి. విద్యార్థులు లేని (జీరో ఎన్రోల్మెంట్) బడులను మూసివేస్తుండగా, ఉపాధ్యాయులు లేని స్కూళ్లను సమీప వాటిలో విలీనం చేస్తున్నారు. ఇలా గత ఐదేళ్లలో ఉమ్మడి వరంగల్ జ
మీరు సాధించిన అత్యుత్తమ మార్కులను దృష్టిలో పెట్టుకొని ఉన్నతస్థాయి చదువుల్లో జైత్రయాత్ర కొనసాగించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మం