బీజేపీ పాలిత మహారాష్ట్రలో పదో తరగతి బోర్డు పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. బీడ్ జిల్లాలోని కుర్లాలోని పరీక్షా కేంద్రంలో విద్యార్థులు గుడారంలో కూర్చొని పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా మారింది హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ డిప్యూటీ ఈఓ, ఐఓఎస్ల తీరు. పాఠశాలల్లో పరిశుభ్రత కోసం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులు విద్యార్థుల �
పాఠశాల దశను ముగించి ఉన్నత విద్య వైపు మొదటిసారిగా కీలక అడుగు వేస్తున్న ఇంటర్ విద్యార్థులకు ఈ పరీక్షలు ఎంతో కీలకం. చాలామంది విద్యార్థుల కెరీర్ కలలకు ఇంటరే ఆరంభం. అలాంటి వేలాది మంది విద్యార్థులు తొలిసారి
విద్యాశాఖ అధికారుల అర్థంపర్థం లేని విధానాలతో ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఫైనల్ పరీక్షలకు ముందు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఈ సారి జిల్ల�
పోక్సో, లైంగిక దాడుల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో భరోసా సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమం(ఆర్బీఎస్కే) ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు.
students slit hands | ప్రభుత్వ స్కూల్కు చెందిన విద్యార్థులు బ్లేడ్తో తమ చేతి మణికట్టు కోసుకున్నారు. ఒకరిని చూసి మరొకరు దీనిని అనుసరించారు. బాలబాలికలతో సహా 35 మంది స్టూడెంట్స్ చేతులపై కోసుకున్న గాయాలను చూసి వారి తల�
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ సరికొత్త వివాదం రాజుకున్నది. 300 మంది విద్యార్థుల ఫీజులను కాలేజీలు చెల్లించకపోవడం, ఆయా విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం కోల్పోవడం వివాదానికి దారితీసింద�
భూమి విరాళంగా ఇచ్చిన దాత కుటుంబీకులు పాఠశాలకు తాళం వేయడంతో సుమారు 120 మంది విద్యార్థులు ఆరు రోజులుగా చెట్ల కింద చదువుకుంటున్న వైనం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో నెలకొంది.
Students | గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారంటూ విద్యార్థినులు శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై బైఠాయించారు. ఆందోళన చేస్తున్న క్రమంలో నలుగురు విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకోవడంతో వారిని వెంటనే స్థ�
Rayapol |సిద్దిపేట జిల్లా బేగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు“జిజ్ఞాస” జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. ఈ జాతీయ స్థాయి కాంపిటీషన్లో బేగంపేట విద్యార్థులు పా
జేఈఈ - మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు అత్యధిక పర్సంటైళ్లతో జయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఐఐటీ జేఈఈ (మెయిన్స్)- 2026 మొదటి విడుత పరీక్ష ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యద్భుత పర్సంటైల్ సాధించారని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు.