కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అంటే గుబులు పట్టుకొన్నది. బీఆర్ఎస్ సభలంటేనే ఉలిక్కి పడుతున్నది. ప్రజల దృష్టిని మరల్చేందుకు నానా అవస్థలు పడుతున్నది. రేవంత్రెడ్డి ప్రభుత్వ రెండున్నరేండ్ల పాలనపై
విద్య, ఉద్యోగాల కోసం చాలామంది భారతీయులు అమెరికాకు వెళ్తున్నారు. అమెరికన్ డ్రీమ్, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి సాధించాలనే తపనతో, ఉత్తమ పనితీరు కలిగిన ఐటీ, ఆరోగ్య సంరక్షణ, కార్మిక నిపుణులుగా రాణిస్తున్�
IIT Jodhpur | ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ జోధ్పూర్లో తాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో క్యాంపస్కు వాటర్ ట్యాంకర్ తెప్పించారు. ఈ నేపథ్యంలో నీటిని పట్టుకునేందుకు విద్యార్థులు క్యూకట్టారు. ఈ వీడియో క్లిప్�
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో7తో నిరుపేద విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లనున్నదని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు.
వీణవంక మండలంలోని చల్లూరు, వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో తైక్వాండో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులను చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శ�
Fee Reimbursement | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేశాక వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లింపునకు ఒత్తిడి తీసుకురావద్దన్న ప్రభ�
Fee Reimbursement | బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు ఇక చదువు ‘కొనాల్సిందే’. ఇన్నాళ్లు ఎస్సీ, ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం ఆర్థికంగా ఎంతో మేలుచేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ క్రమంగా ఎగ్
Tenth Results | కొండాపూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు. తమ ప్రతిభతో ప్రభుత్వ పాఠశాలకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చి గ్రామప్రజలు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో జెడ్పీహ�
టెన్త్ ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గత ఫలితాల కంటే ముందంజలో తేజస్వి తేజస్సును మరోసారి చాటి ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో విజయభేరి మోగించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో మూడు రోజులుగా బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పో రుబాట విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పోర�
ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ‘చలో సీఎం ఇంటికి పాదయాత్ర’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం �