నాణ్యమైన భోజనం పెట్టడంలేదని ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డెక్కారు. అన్నం ప్లేట్లను జాతీయ రహదారిపై విసిరేసి నిరసన తెలిపారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూకల్ శివారు గిరిజన ఆశ్రమ
కల్తీ ఆహారం తమకొద్దని, నాసిరకం భోజనం పెడుతున్నారని రాష్ట్రంలో రోజూ ఏదో ఒకచోట విద్యార్థులు రోడ్డెక్కుతుంటే, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి మాత్రం గాలిమోటర్లలో చక్కర్లు కొడుతున్నారంటూ బీఆర�
పరీక్షలలో ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని, నిరాశ నిస్పృహలకులోనై ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలకు గురి కావొద్దని సైకియాట్రీస్ట్ డాక్టర్ ప్రహాసిత్ సూచించారు.
మియాపూర్ మదీనాగూడలోని వాణిజ్య భవనం సెల్లార్లో మంగళవారం ఉదయం దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఆందోళన నెలకొన్నది. జేఎస్ఆర్ మాల్ భవనంలోనే ముందు వైపు ఓ సూపర్ మార్కెట్ కొనసాగుతుండగా వెనుక వైపు డయాగ్నస్టి�
ఆత్మరక్షణ విద్యలో గోదావరిఖని విద్యార్థులు సత్తా చాటారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అరుదైన విజయం సాధించారు. ఈ మేరకు హైదరాబాద్ లో ని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమ
KGBV | గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల కు అందించే భోజనంలో నాణ్యత కొరవడింది. ఆదివారం చికెన్ పేరిట వడ్డించిన భోజనంలో ఓ విద్యార్థినికి ఎలుక మలం రావడంతో కంగుతినాల్సి వచ్చింది.
Job Mela | కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ డ్రైవ్ (మేళా)ను 10న(మంగళవారం) ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్ తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా విద్యార్థులను విజ్ఞాన విహార యాత్రలకు తీసుకెళ్లటం సహజం. కానీ ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం వి�
సాంకేతిక ఆవిష్కరణతో తమకు మరెవరూ సాటిలేరని ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు మరోసారి చాటిచెప్పారు. దుబాయ్లో జరిగిన ప్రతిష్ఠాత్మక గ్లోబల్ స్టార్టప్ ఈవెంట్లో తమ అద్భుతమ�
KU Syllabus | విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేలా, సమాజ అవసరాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. 2026- 27 విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమలులోకి వచ్చే విధంగా ఒక నెల వ్యవధిలో ప�
రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను సర్కారే తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ స్కూళ్లల్లోని విద్యార్థులపై తీవ్ర వివక్ష చూపుతున్నది. పదోతరగతి విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్ విషయంలో తాజాగా పాఠశాల విద్యాశాఖ విడ�
VC Pratap Reddy | కాకతీయ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగంలో రుసా ప్రాజెక్ట్లో
భాగంగా కొత్తగా నిర్మించిన ఆధునిక ల్యాబ్లను విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి ప్రారంభించారు.
విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని మండల విద్యాధికారిని పావని అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల 8వ తరగతి విద్యార్థులు మద్యం సేవించి బ్యాగులలో మద్యం సీ