విద్యార్థుల పోరాటం నేపథ్యంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించాలన్న నిర్ణయంపై సర్కార్ వెనక్కి తగ్గిం ది.
విద్యార్థులు చదువును మధ్యలో మానేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భావేశ్ మిశ్రా ఆదేశించారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ మంగళవారం తన
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పెద్దకొడప్గల్ మండల ప్రత్యేకాధికారి బలరాం అన్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆయన స్థానిక ఎంపీడీవో అభి�
పట్టుదలతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్, యాక్సియమ్-4 వ్యోమగామి శుభాంశు శుక్లా సూచించారు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్లో సోమవారం జరిగిన ఎక్స్ట్రా మ్య
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్' కార్యక్రమంలో భాగంగా తెలంగాణ–హర్యానా రాష్ట్రాల మధ్య చేపట్టనున్న ఎక్స్పోజర్ విజిట్కు భిక్కనూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్�
CBSE Results | సీబీఎస్ఈ సెకండ్ బోర్డ్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 10వ తరగతి విద్యార్థుల్లో నిరాశ పెరుగుతున్నది. ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ, బోర్డు నుంచి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చాలామంది సోషల్ మీడియా బాట �
‘ఇంకెప్పుడు ఖాళీ చేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఖాళీ చేయరా?. ముఖ్యమంత్రి చెప్పాక కూడా పట్టనట్టు వ్యవహరించడమేంది? ఇవీ తెలుగు యూనివర్సిటీ అధికారులపై సీఎంవో నుంచి వస్తున్న ఒత్తిళ్లు.
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు పెచులూడుతుండడంతో విద్యార్థులు, టీచర్లు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అక్బర్పేట-భూంపల్లి మండలం జంగపల్లి ప్�
రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. విద్యార్థులకు కనీస వసతులు కల్పించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా భోజనం, తాగునీరు, వసతుల కల్పనలో నిర్లక్ష్యం
విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులే విద్యార్థుల ఎదుట విచక్షణ కోల్పోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పూర్త�
చదువు కోసం విద్యార్థిని ఉపాధ్యాయుడు శిక్షిస్తే, అది ఆ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. బుల్దానాకు చెందిన ఒక కేసులో జస్టిస్ మహేంద్ర చం�