Students Obscene Acts In Train | విద్యార్థుల జంట రైలులో అసభ్యకర చేష్టలకు పాల్పడింది. ట్రైన్ డ్రైవర్ దీనిని రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు ఆ డ్రైవర్�
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో పారామెడికల్ విద్య అక్రమాల పుట్టగా మారింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం, ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియాలజీ సిబ్బంది, ఫిజియోథెరపిస్టులు, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు వంటివారి
భారతీయులు ఉన్నత చదువుల కోసం విదేశీ విశ్వవిద్యాలయాలపై ఆధారపడటం పెరుగుతున్నది. 2024లో 13.35 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు. టాప్ 5 డెస్టినేషన్లుగా కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్
దుండిగల్లోని మర్రిలక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో వారం రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ సమైక్యతా శిబిరం-2025 సోమవారం ప్రారంభమైంది. కేంద్ర యువజన,క్రీడల మంత్రిత్వశా�
ఆదిలాబాద్ జిల్లా బోథ్లోని గిరిజన సంక్షేమ వసతిగృహ విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. సరైన భోజనం పెట్టడం లేదని మధ్యాహ్నం 12.40 నుంచి 1.05 గంటల వరకు బోథ్ బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు.
‘సెలవులకు ఇంటికి వెళ్లి వస్తే చాలు మాకు గర్భధారణ పరీక్షలు చేయిస్తున్నారు, ఇది మాకు అవమానంగా ఉంది. మా ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బ తీస్తున్నది’ పుణె జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న అనేక మంది
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నారంటే ఆగమేఘాల మీద స్పందిం చే హరీశ్రావు, తాజాగా ఓ నిరుపేద వైద్యవిద్యార్థిని భవిష్యత్తుకు చేయూత అందించారు
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కాజీపేట నుంచి తరలించొద్దని, ఇక్కడే వసతులు కల్పిం చి కొనసాగించాలని విద్యార్థులు కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ములు
ప్రధానమంత్రి పోషన్ శక్తి నిర్మాణ్ పథకం కింద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందచేసే స్కూళ్ల సంఖ్య 2020-21లో 11.1 లక్షలు ఉండగా 2024-25 నాటికి ఈ సంఖ్య 10.3 లక్షలకు పడిపోయిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్కు తెలి
రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగినట్టు వార్తలు వస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కనిపించడం లేనట్టున్నది. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురై దవాఖానల్లో చేరడ
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంచాలని, అమ్మ ఆదర్శ పథకం ద్వారా ప్రభు త్వం నిధులు మంజూరు చేస్తున్నా ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
ఇంటర్ వార్షిక పరీక్షల సెంటర్లను ఇంటర్బోర్డు కుదించింది. ఈ ఏడాది 50 వరకు సెంటర్లను తగ్గించింది. నిరుడు 1,533 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఈ సారి 1,488 సెంటర్లకే పరిమితం చేసింది. ఇది వరకు మిక్స్డ్ ఆక్యుపెన్సీ సమస్యత
పిల్లలు-యువతలో ఆత్మహత్యలు పెరుగుతుండటం.. ఆందోళన కలిగిస్తున్నది. 2023లో 13,892 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక చెబుతున్నది. అంతేకాదు.. దేశంలోని టీనేజర్లలో 22 శా