‘ఈ సంవత్సరం సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ భారీగా పెరిగింది. అదనంగా లక్ష మంది విద్యార్థులను సర్కార్ బడుల్లో చేర్పిం చాం- ఇదీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన ది హిందూ హడిల్ కాన్క్లేవ్లో చె�
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలకానున్నాయి. ఉదయం 11 : 30 గంటలకు ఈ ఫలితాలను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ఇంటర్బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను వెతికివెతికి మరీ తమ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాయి. అందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి జల్లెడ పడుతున్నాయి.
Fee Reimbursment | ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్) విధానంలోనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిర్ణయించింది.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, ఉన్నతాధికారుల తనిఖీలు లేకపోవడంతో ధనార్జనే ధ్యేయంగా యాజమాన్యాలు కార్యకలాపాలు
విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులను సురక్షితంగా పాఠశాలలకు చేర్చాల్సిన సూల్ బస్సుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అనేక ప్రైవేట్�
గురుకుల విద్యార్థులకు మెరుగైన సేవలను అందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. భద్రత, నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడంలో ఎలాంటి రాజీ పడవద్దని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు సాయి ఎడ్యుకేషన్ సొసైటీ కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విశ్రాంత ఐఆర్ఎస్ జరుపుల గోవిందు, డాక్టర్ లీలా ఆధ్వర్యంలో పందిమడుగు ప్ర�
విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోజురోజుకూ ప్రైవేట్ పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నది. ఏడాదికేడాది పదో తరగతి పరీక్షల్లో �
భారతీయ గురుకుల విద్యావిధానం మహోన్నతం. యుగయుగాలుగా గురుకులాలే ఉన్నతమైన విద్యావిలువలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దేవి. లౌకిక మైన, పారలౌకికమైన విజ్ఞాన సర్వస్వం భారతీయ విద్యా విధానంలో మనకు కనిపిస్�
బడుల్లో ప్రతిరోజూ 90% విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. అంతేకాకుండా తరుచూ గైర్హాజరయ్యే విద్యార్థులను బడికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్' పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. లోపభూయిష్టమైన వ్యవస్థ కారణంగా నష్టపోయిన విద్యా
ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ఈ నెల 1వ తేదీ నుంచే ప్రారంభమైంది. వారం రోజులకు పైనే కావొస్తు న్నా .. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్ర క్రి య ముందుకు సాగడం లేదు. మొన్నటి వరకు క ళాశాలల పునరుద్ధరణ పూర్త�