నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. దీనినే ‘స్టూడెంట్ బర్నౌట్' అని అంటారు. చదువుల భారం, పరీక్షల భయం, భవిష్యత్తుపై ఆందోళన విద్యార్థులను శారీరకంగా, మానసికంగా అలసటకు గురిచ
ఎంతో ఘనచరిత్ర కలిగిన కాకతీయ యూనివర్సిటీ భూములకు రక్షణ కరువైంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం సుమారు 673.12ఎకరాలు సేకరించారు. వాటిలో కుమార్పల్లి శివారులో188.28 ఎకరాలు, లష్కర్సింగారం�
హనుమకొండలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో రెండు రోజులుగా జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ శనివారం ముగిసింది. చివరి రోజు నిర్వహించిన ఈవెంట్లు విద్యార్థుల్లో జోష్ నింపాయి. రాయల్ ఎన్ఫీల
వరంగల్ నిట్లో స్ప్రింగ్స్ప్రీ జోష్ మొదలైంది. శుక్రవారం విద్యార్థులు పలు ఈవెంట్లతో అందరినీ ఆకట్టుకున్నారు. సినిమా మాస్టర్ క్లాస్లు, ప్రముఖులతో సంభాషణలు, సా హిత్య కార్యక్రమాలు, సృజనాత్మక పోటీలు, ఇల�
వనపర్తి మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం వద్దని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హితవు పలికారు. మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా �
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి మంచి ఫలితాలు సాధించాలని సంగారెడడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉపాధ్యాయులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్లోని కేజీబీవీ, యూపీ పాఠశాలలను శుక్రవ�
Students Chain Snatching | మెడికల్ కాలేజీ విద్యార్థులు నేరబాట పట్టారు. ఒక మహిళ మెడలోని బంగారు గొలుసు, ఆమె మొబైల్ ఫోన్ చోరీ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒక యువతి ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఆర్యభట్ట పాఠశాల హాస్టల్లో ఇద్దరు విద్యార్థులను బలి ఇచ్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు గురువారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సెకండియర్ ద్వితీయ భాష పరీక్షలో నాలుగు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని బోర్డు అధికారులు వెల్లడించారు.
దేశంలో త్రి భాషా సూత్రం అమలుకు రంగం సిద్ధమవుతున్నది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020 సిఫార్సుల మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస�
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఈనెల 27, 28 తేదీల్లో వార్షిక సాంసృతిక మహోత్సవం స్ప్రింగ్ స్ప్రీ-2026 నిర్వహించనున్నారు. సంగీతం, సినిమా, కళలు, సాహిత్యం, విద్యార్థుల సృజనాత్మకతకు కేంద్ర బిందువుగ�
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు అన్ని
సంక్షేమ గురుకులాల బలోపేతంలో భాగంగా టీజీ ఆన్లైన్ డిజిటల్ వేదిక రూపొందిస్తున్నామని ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ కృష్ణఆదిత్య సోమవారం మీడియాతో పేర్కొన్నారు. గురుకుల విద్యాసంస్థల కోసం టీజీ ఆన్లైన్ �
ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే వారిని సైతం అనుమతిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య