ఇది పరీక్షల సమయం. ఈనెల రోజులు విద్యార్థులకు చాలా కీలకం. సెల్ఫోన్, టీవీ, ఆటలకు దూరంగా ఉంటేనే మంచి మార్కులు సాధించొచ్చు. ప్రస్తుతం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ముగిశాయి. ఈనెల 25 నుంచి ఫైనల్ పరీక్షలు ప్రారం
Primary School | సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్లో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల నిర్వహణ అద్దె భవనంలో కొనసాగుతుండగా.. కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భవనానికి అద్దె చెల్లించడం లేదు.
Job mela | ఈ నెల 24న యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఉద్యోగ కల్పన కేంద్రం ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో పదో తరగతి బోర్డు పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. బీడ్ జిల్లాలోని కుర్లాలోని పరీక్షా కేంద్రంలో విద్యార్థులు గుడారంలో కూర్చొని పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా మారింది హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ డిప్యూటీ ఈఓ, ఐఓఎస్ల తీరు. పాఠశాలల్లో పరిశుభ్రత కోసం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులు విద్యార్థుల �
పాఠశాల దశను ముగించి ఉన్నత విద్య వైపు మొదటిసారిగా కీలక అడుగు వేస్తున్న ఇంటర్ విద్యార్థులకు ఈ పరీక్షలు ఎంతో కీలకం. చాలామంది విద్యార్థుల కెరీర్ కలలకు ఇంటరే ఆరంభం. అలాంటి వేలాది మంది విద్యార్థులు తొలిసారి
విద్యాశాఖ అధికారుల అర్థంపర్థం లేని విధానాలతో ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఫైనల్ పరీక్షలకు ముందు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఈ సారి జిల్ల�
పోక్సో, లైంగిక దాడుల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో భరోసా సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమం(ఆర్బీఎస్కే) ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు.
students slit hands | ప్రభుత్వ స్కూల్కు చెందిన విద్యార్థులు బ్లేడ్తో తమ చేతి మణికట్టు కోసుకున్నారు. ఒకరిని చూసి మరొకరు దీనిని అనుసరించారు. బాలబాలికలతో సహా 35 మంది స్టూడెంట్స్ చేతులపై కోసుకున్న గాయాలను చూసి వారి తల�
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ సరికొత్త వివాదం రాజుకున్నది. 300 మంది విద్యార్థుల ఫీజులను కాలేజీలు చెల్లించకపోవడం, ఆయా విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం కోల్పోవడం వివాదానికి దారితీసింద�
భూమి విరాళంగా ఇచ్చిన దాత కుటుంబీకులు పాఠశాలకు తాళం వేయడంతో సుమారు 120 మంది విద్యార్థులు ఆరు రోజులుగా చెట్ల కింద చదువుకుంటున్న వైనం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో నెలకొంది.
Students | గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారంటూ విద్యార్థినులు శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై బైఠాయించారు. ఆందోళన చేస్తున్న క్రమంలో నలుగురు విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకోవడంతో వారిని వెంటనే స్థ�