శంకరపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం రాత్రి సమయంలో 10 మంది విద్యార్థులను ఎలుకలు గాయపరిచాయి. ఈ సందర్భంగా గాయపడిన బాలికలను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర�
పౌష్టికరమైన ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వడం వల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉంటారని, వారి కార్యకలాపాలను ఉత్సాహంగా పాల్గొంటారని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్ల�
ఫెషనల్ మెయిల్ చేయాలన్నా, అఫీషియల్ డాక్యుమెంట్ రాయాలన్నా.. ఇంగ్లిష్పై మంచి పట్టు ఉండాలి. ఫార్మాట్ తెలిసి ఉండాలి. అతికొద్ది మంది మాత్రమే ఈ విషయంలో ముందుండేవారు. వారికి అంతా ఇంతా డిమాండ్ ఉండదు. ఇప్పుడ
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు(ఎఫ్ఆర్ఎస్)ను శనివారం నుంచి అమలుచేయనున్నారు. హాజరు నమోదు కోసం టీజీ డీఐఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
విద్యార్థులు ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో అదుపు తప్పి కింద పడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.
ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటికుంటలో మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
పాఠశాలల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వీర్నపల్లి-ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయ�
గురుకుల విద్యార్థులు విషజ్వరాల బారినపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విద్యార్థుల ఆరోగ్యంపై స్థానిక ఎమ్మెల్యే అయిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఏ మాత్రం చొరవ చూపడం లేదని అందోల్ మా�
అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీ.. గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులకు టెక్నాలజీ పరంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
2023, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణమెవరు? కాంగ్రెస్ నాయకుల కష్టమా?లేక మత, కుల సమీకరణాలా? కానే, కాదు.. నిరుద్యోగ యువతే కాంగ్రెస్ గెలుపునకు కారణం. కానీ, నేటి క�
రాష్ట్రంలో కార్పొరేట్ బడుల్లో 4.66లక్షల మంది విద్యార్థులున్నట్టు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. అయితే ఈ స్కూళ్ల సంఖ్య 964 మాత్రమే. అంటే వెయ్యిలోపున్న ఈ స్కూళ్లల్లోనే 4.66లక్షల మంది విద్యార్థులు చదువుతున్�
ఐటీఐలో ప్రవేశాల కోసం ప్రభుత్వం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఐటీఐ శిక్షణ పొందితే అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉండడంతో ఈ కోర్సుల్లో చేరేందుకు యువత ఆ