వచ్చే ఏడాది(2026)లో ప్రారంభం కానున్న 10వ తరగతి కోసం సవరించిన రెండు-పరీక్షల విధానం కింద రెండవ బోర్డు పరీక్షను రాసే విద్యార్థులకు కొన్ని స్పష్టమైన ఆంక్షలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)
పాఠశాల, కళాశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శుక్రవారం అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దీపురం గ్రామంలోని అయిజ - కర్నూల్ అంతర్రాష్ట్ర రోడ్డుపై విద్యార్థులు, తల్లిదండ్రుల
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెల్త్ సూపర్వైజర్ రోజా సూచించారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం గర్రెపల్లి పీ హెచ్ సీ డాక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంల�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు హాజరయ్యా
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జన జ్ఞాన వేదిక సైన్స్ టాలెంట్ టెస్ట్ కు జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు.
భావి భారత పౌరులుగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. గోదావరిఖని ఎల్బీనగర్ గల ఇండో అమెరికన్ పాఠశాలలో శుక్రవారం నషా చోడ్ భారత్ కార్యక్రమంలో భాగంగా మె�
ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ సాలర్షిప్ను అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థుల ఎన్రోల్మెంట్లో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. నెలలు గడుస్తున్నా ఇంకా పాఠశాలల రిజిస్ట్రేషన్ కూడా పూర�
విద్యా బోధనలో కృత్యాధార బోధన, ప్రయోగాత్మక బోధన అనే రెండు పద్ధతులు చాలా కీలకం. అయితే, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కృత్యాధార బోధన మాత్రమే జరుగుతోంది. ప్రయోగాత్మక బోధన జరగడం లేదు. అయితే, ప్రయోగా
చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని బోదన్ డివిజన్ షీ టీం హెడ్ కానిస్టేబుల్స్ ఆశన్న, సునీత సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు గురువారం షీటీం సిబ్బంది అవగ
రాష్ట్రీయ బాల్ స్వస్య కార్యక్రమంలో భాగంగా గురువారం రుద్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులకు వైద్యాధికారులు ప్రభాకర్, అభినయలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
పదవతరగతిలో వందకు వంద శాతం ఫలితాలు సాధించాలి.. ఉత్తీర్ణత సాధించడమే కాదు.. అందరూ 10 జీపీఏ సాధించేలా పరీక్షలకు సిద్ధం చేయాలి. సిలబస్ పూర్తి చేయడమే కాకుండా రివిజన్కు సంసిద్ధం చేసేందుకు అదనపు తరగతులు నిర్వహి�
KU | కాకతీయ యూనివర్సిటీలో విశ్వవిద్యాలయ ఇంగ్లీష్ విభాగాధిపతి, సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ డైరెక్టర్ మేఘనారావు వ్యక్తిగత, వృత్తిపరమైన విజయాల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాల ప్రాముఖ్యత అనే
వీణవంక మండలంలోని ఎనిమిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న 266 మంది విద్యార్థులకు బుధవారం గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాత �
Drugs | మత్తు పదార్థాలకు బానిస అయితే జీవితాలను కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని.. వాటికి దూరంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరం ఉండాలని జెడ్పీసీఓ ఎల్లయ్య సూచించారు.