విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప�
విద్యార్తులల్లో పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను అభివృద్ది చేయడానికి ‘మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్-సీజన్ 6’ కార్యక్రమాన్ని నారాయణ స్కూల్స్ విజయవంతంగా నిర్వహించందని ఆ సంస్ధ
రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల పెండింగ్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ఆందోళనలు చేపట్టారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడు
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్వీ ఫైర్ అయ్యింది. ఈ మేరకు బుధవారం హలో విద్యార్థి-చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశ�
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, వాటిని చెల్లించే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మె�
ఆర్టీసీ బస్సులో ప్రయాణం భద్రమని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బస్సులు రాకపోకలు సాగించేందుకు రోడ్లు సైతం అంతే ముఖ్యమని ఎందుకు చెప్పడం లేదని మండల వాసులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుఫై తీవ్రంగా మండి�
రోడ్డు లేకపోవడం తో పాఠశాలకు వెళ్లాలంటే నిత్యం నరకం అనుభవిస్తున్నామని విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్రెడ్డికి విన్నవించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముంగిమళ్ల నుంచి ముశ్రీఫాలోని �
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులను అసభ్యకరంగా తాకుతూ, బాత్రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ ఏడాదిగా వేధింపులకు గురి చేస్తున్న కీచక అటెండర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా పాఠశాల ఆ�
రీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న యాకూబ్ పాషా విద్యార్థులను వేధిస్తున్నాడు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అసభ్యంగా తాకడంతో పాటు వీడియోలు తీయడానిక�
‘నవంబర్ ఒకటో తేదీలోగా రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. మిగతా రూ.9,000 కోట్లను ఎప్పుడిస్తారో గడువు ప్రకటించాలి. లేదంటే అదే నెల 3 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు, అధ్యాపకులతో భారీ ఉద్యమ
దేశంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరన్న సమస్యను తరచూ వింటుంటాం. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 8,000 పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.