షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీరులో(పీవోకే) మళ్లీ నిరసనలు మిన్నంటాయి. అయితే ఈసారి ఆందోళనకు సారథ్యం వహిస్తున్నది మాత్రం జెన్-జీ. విద్యారంగంలో సంస్కరణల కోసం డిమాండు చేస్తూ ప�
దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వారి ఆదాయాన్ని బట్టి విద్యా వ్యయాన్ని సర్కారే భరించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వచ్చింది. వృత్తివిద్యా కోర్సులు చదువుకునే విద్య�
ఆర్టీసీ బస్సులు నిలపడంలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సులు నిలపకపోవడంతో సమయానికి పాఠశాలలు, కళాశాలలకు సమయానికి చేరుకోలేక విద్యాబోధన కోల్పోతున్నామని విద్యార్థులు మండిపడ్�
మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటాలో 85 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీ-జూడా రాష్ట్ర అధ్యక్షుడు ఐజాక్ న్యూటన్ హర్షం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో వెయ్యి మందికిపైగా విద్యార్థులున్న సర్కారు బడులు ఎన్ని అంటే భూతద్దంపెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. కేవలం 15 సర్కారు బడుల్లోనే వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఉన్నారు.
ప్రిన్సిపాల్ చితక బాదడంతో మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారు దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
Challa Venkateswar Reddy | రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి విమర్శించారు.
అంతర్జాతీయ విద్యార్థులను నిలువరించడమే లక్ష్యంగా కెనడా విధించిన కఠిన ఆంక్షలు దరఖాస్తుదారులకు శరాఘాతంగా మారుతున్నాయి. దీని ప్రభావం భారత విద్యార్థులపై తీవ్రంగా పడుతున్నది. ఈ ఏడాది ఆగస్టులో భారతీయ విద్య�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన విద్యాసంస్థల నిరవధిక బంద్ విజయవంతమైందని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) ప్రకటించి
రాజకీయ బలంతో చెరువులను కబ్జా చేసి భవనాలు నిర్మించి, అందులో విద్యాలయాలు నిర్వహించే వారికో న్యాయం... సాధారణ భవనాల్లో పాఠశాల నిర్వహించే వారికి మరో న్యాయం.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. పాతబస్తీ బాబానగర్లోన
పీజీ వైద్య విద్య యాజమాన్య కోటాలో 85% సీట్లు స్థానికులకే కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. సోమవారం ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా జడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని గట్టుదుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లేసరికి ఫెన్సింగ్ వేసి ఉంది. పాఠశాలకు వెళ్లే దారి రాత
రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరావడంలేదు. నెలలు పూర్తవుతున్నా.. విద్యాసంవత్సరం సగానికి సమీపించినా సర్దుబాటు పూర్తికాలేదు. దిద్దుకోలేని తప్పిదాలకు ఈ సర్దుబాటు దారితీసింది. సర్కారు బడు�
సర్కారు బడుల్లో సంపన్నుల పిల్లలు చదవడంలేదు. ఓసీ వర్గానికి చెందిన విద్యార్థుల్లో అత్యధికులు ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. ఈ విషయం విద్యాశాఖ తాజా గణాంకాల్లో వెల్లడయ్యింది. సర్కారు బడుల్లోని మొత్తం