కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు సోమవారం నల్ల బ్యాడ్జీలు లు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు బకాయి పడ్డ స్కాల�
హైదరాబాద్లోని బోయినపల్లి శ్రీమేధా స్కూల్ (Medha School) వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. అల్ప్రాజోలం (Alprazolam) తయారీ కేసులో అధికారులు పాఠశాలను ఆదివారం సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే విషయం తెలియక సోమవారం విద్
ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎస్సీ హాస్టల్లో విద్యార్థులను వంట మాస్టర్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు వివరాల ప్రకారం.. రెండ్రోజుల క్రితం హాస్టల్ పరిధిలోని క్రీడా ప్
బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులను ప్రభుత్వం రెండేండ్లుగా చెల్లించడం లేదని, దీంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. సర్కారు నిర్లక్ష్యంపై ఆగ్ర�
“విద్య అనేది ఉద్యోగం కోసమే కాకుండా గొప్ప సమాజ నిర్మాణం కోసం అవసరం...సమాజ భవిష్యత్ ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంద ని..రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మించబడుతుందని, అది ఉపాధ్యాయుల ద్వారా నే సాధ్యం ” అని మాజ�
విద్యారంగంపై సీఎం రేవంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మండిపడ్డారు. శనివారం ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్నగర్లోని స�
Fevikwik in Students eyes | స్కూల్ హాస్టల్లో నిద్రిస్తున్న స్టూడెంట్స్ కళ్లలో తోటి విద్యార్థులు ఫెవిక్విక్ పోశారు. దీంతో వారి కళ్లు అంటుకుపోవడంతో తెరువలేకపోయారు. బాధిత స్టూడెంట్స్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. క�
అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్) నమోదులో గురుకుల సొసైటీలు వెనకబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 40% మంది విద్యార్థుల వివరాలను నమోదు చేయలేదని తెలుస్తున్నది. దీనిపై కేంద�
విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని..అలాంటి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం మన బాధ్యత అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని త�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం సర్కార్పై ఉమ్మడి పోరు చేద్దామని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకు కళాశాలల యాజమాన్యాలు కలిసి రావాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు ప్రతిభను కనబరిచిన నేపథ్యంలో ఆ పాఠశాల విద్యార్థులను పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక
IIT Kharagpur | పశ్చిమ బెంగాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్పూర్ యూటర్న్ తీసుకున్నది. క్యాంపస్లోని హాస్టల్ డైనింగ్ హాల్లో వెజ్, నాన్-వెజ్ విద్యార్థులకు వేర్వేరుగా సీటింగ్ కోసం జారీ చ