విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది స్టూడెంట్లను ఏకంచేసి ఆందోళన చేపడుతామని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను శుక్రవారం వితరణ చేశారు. హైదరాబాదులోని ప్రముఖ బేసిక్స్ సీఈవో, కొలనూరు పాఠశాల పూర్వ విద్యార్థి
రాష్ట్రంలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన సూల్ బ్యాగులు, షూ, సాక్స్, టై, బెల్టుల సరఫరా ఆర్డర్లను టెండర్లు లేకుండా నేరుగా తమకే కేటాయించాలని తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమ�
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీరుపై 12వ తరగతి విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూలై 28వ తేదీన 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ నిర్వహించేందుకు సీబీఎస్ఈ ఏర్పాట్లు చేస్�
వైద్య, ఇంజినీరింగ్ పరీక్షల్లో ప్రవేశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే నిర్వహిస్తున్నారు. అయితే అడ్మిషన్ విధానంలో నీట్, జేఈఈ లాంటి ప్రవేశ పరీక్షలతో పాట�
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో సర్పంచ్ కుంటోల్ల నర్సవ్వ గ్రామస్తులు తల్లిదండ్రులకు సూచించారు.
దేశంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ పలువురి బలవన్మరణాలకు కూడా కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏమాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఇటీవలే నీట్ పేపర్ లీకేజీతో ఏకంగా పరీక్షనే రద్దుచ�
‘రద్దీ ఎక్కువ.. బస్సులు తక్కువ’ ఇది గ్రేటర్ ఆర్టీసీ దుస్థితి. ఫలితంగా విద్యా సంస్థలకు వెళ్లడం.. ఇంటికి క్షేమంగా తిరిగిరావడం విద్యార్థులకు ఒక అగ్ని పరీక్షగా మారింది. విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు గడ
Spot Admissions | కోటగిరి, జూలై 1: నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రి�
మామిళ్లగూడెం, జూన్ 30: వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసించే విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించే అంశంపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనప�
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్ విద్యాధికారి వీ ఆంజనేయరావు నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు సమభావంతో ఉండాలన్న ఉద్దేశంతో విద్యార్థులు ధరించే సూల్డ్రెస్తో పాఠశాలకు వచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీదిగూడెం పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు వాం