కాంగ్రెస్ సర్కార్ మరో వింత నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైంది. ఎస్సీ గురుకుల సొసైటీలోని అకడమిక్ పోస్టులను సైతం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్తో భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్
ఎనిమిదో తరగతి చదువుతున్న చాలామంది విద్యార్థులు రెండో తరగతి పాఠాలను చదవలేకపోతున్నారు. గణిత సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు. కానీ పదో తరగతిలో ఏటా 90 శాతానికిపైగా ఉత్తీర్ణత. రెండో తరగతి పాఠాలను చదవలేనివా�
గ్రేటర్లో బస్సులు సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు తెలిపినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. రద్దీ ప్రాంతాల్లో బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్�
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎప్సెట్ ఫలితాల్లో బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులు ప్రతిభ చాటారు. సొసైటీ నుంచి ప్రవేశ పరీక్షలో 3,781మంది విద్యార్థులు అర్హత సాధించారు.
పాలిటెక్నిక్ ఫస్టియర్లో చేరే విద్యార్థులు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ అందజేస్తున్న విద్యాదాన్ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని మైనారీటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్పాషా ఆదివారం ఒ
ఐఐటీల్లో సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను సజావుగా నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. అయితే, పరీక్షల్లో ఇచ్చిన ఫిజిక్స్ ప్రశ్నలు కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఇ
తెలంగాణ ఎప్సెట్-2026 ఫలితాల్లో శ్రీచైతన్య విదా ్యసంస్థలకు చెందిన విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. ఆదివారం విడుదల చేసిన ఎప్సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మా విభాగాల్లో శ్రీచైతన్య విద్యార్థు
తెలంగాణ ఎప్సెట్-2026 ఫలితాల్లో రెసోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం విడుదల చేసిన ఎప్సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో రెసోనెన్స్ విద్యార్థి ఎం రుషి రాష్ట్రస్థాయి మొదటి
మైనారిటీ గురుకుల డిగ్రీ కాలేజీల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది అందుబాటులోకి తీసుకువస్తామని కొంతకాలంగా చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్ర
టీజీ ఎప్సెట్-2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించాయి. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థి వీ సాహ్యు బీపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంకు సాధించినట్లు విద్యా సంస్థల
ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సెట్-2026) ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు రాణించారు. రాష్ట్రస్థాయిలో ఇంజినీరింగ్లో 8, 39, 54, 60, 77, 84, 85, 95వ ర్యాంకులు సాధించి జిల్లా ఖ్య�
ఎప్సెట్ - 2026 ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు అఖండ విజయం సాధించారని విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కళాశాల ప్రాంగణం�