వేసవి సెలవులు ముగిశాయి.. పాఠశాలలు తెరుచుకున్నాయి.. బడిగంట మోగింది.. 52 రోజుల తర్వాత బడులు పునఃప్రారంభ మయ్యాయి.. తొలి రోజు సోమవారం అమావాస్య ఉండడంతో ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, నార�
వేసవి సెలవుల అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. పాత సమస్యలే విద్యార్థులకు స్వాగతం పలికాయి. అమావాస్య కావడంతో తొలిరోజు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకపోవడం�
ఈ టీచర్ మా కొద్దని నష్కల్ గ్రామస్తులు సోమవారం పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. చిల్పూరు మండలం నషల్ హైసూల్లో జ్యోతిలక్ష్మి కొంతకాలంగా ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్నది. అయితే ఆమె తన విధులను సక్రమంగా నిర�
నీట్ అభ్యర్థులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. నీట్ యూజీ ఎగ్జామ్ లీక్ కావడంతో ఈ నెల 21న రీటెస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడంలో టెక్నికల్ సమస్యలు వ
రేపటి నుంచి ఈసెట్ వెబ్ ఆప్షన్లుబీటెక్ సెకండియర్ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే ఈసెట్ వెబ్ ఆప్షన్లు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 17నుంచి 21వరకు విద్యార్థులు వెబ్ఆప్షన్లు ఎంచుకోవ�
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కు చేదు అనుభవం ఎదురైంది. యూఎస్లోని స్టార్ఫోర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో సుందర్ పిచాయ్ మాట్లాడుతుండగా పలువురు విద్యార్థులు వాకౌట్ చేశారు.
విద్యార్థులకు స్కాలర్ షిప్ల పంపిణీకి అచ్చంపేట నియోజకవర్గం తుమ్మెన్పేటలో పునాది వేశామని రానున్న రోజుల్లో తెలంగాణలో విస్తరింపచేస్తామని సినీ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన అన్నారు.
వేసవి సెలవులకు టాటా చెప్పి.. బడిబాట పట్టనున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. దాదాపు 50 రోజులకుపైగా ఆటాపాటలతో గడిపిన విద్యార్థులు.. నేడు(సోమవారం) పాఠశాలలు పునఃప్రారంభం కావడంత�
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. మన ఊరు-మన బడి కింద ప్రభుత్వం
వేసవి సెలవుల అనంతరం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యా సంవత్సరం తొలి రోజే విద్యార్థులు, తల్లిదండ్రులకు స్వాగతం పలకాల్సిన ప్రభుత్వ బడులు.. సమస్యలతో కొట్ట�
భద్రాద్రి జిల్లాలోనూ సర్కారు బళ్లలో వెతలు తప్పడం లేదు. కాంగ్రెస్ పాలనలో పిల్లల విద్యపై కనీస పట్టింపు కూడా లేకపోయింది. ‘కొత్త సర్కారు వచ్చింది. కొత్త కమిషన్ వేస్తున్నాం. ఇంకేముంది? చదువులమ్మ తల్లి.. పేది
వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడిగంట మోగనున్నది. నిన్న, మొన్నటి వరకు ఆటపాటలు, వేసవి శిబిరాలతో బిజీగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్�
ప్రభుత్వ పా ఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు దోహ దం చేసేలా విద్యా బోధన చేస్తున్నామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ నుంచి ఆమె ఒక ప్