పదో తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన 612 మంది విద్యార్థులకు ఈ నెల 11న రవీంద్రభారతిలో మహత్మా జ్యోతిబాఫూలే ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్టు బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) ప్రకటించింది.
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నాయని ఎప్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే విజయ్కుమార్ తెలిపారు. 9,10,11 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయని వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివి చిగురుమామిడి మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు నగదు పారితోషంతో సహా పాటు శాల�
పదో తరగతి పూర్తి చేసుకుని, ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు దూరమవుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు ‘కపిల్ విద్యా వారధి’ (సంక్షేమ ట్రస్ట్) ముందుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, మంచి మ
Fee Reimbursement | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో నేరుగా జమ చేశాక వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లింపునకు ఒత్తిడి తీసుకురావద్దన్న ప్రభుత్వ నిబంధ�
రాష్ట్రంలోని పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధన, సిలబస్ పూర్తిచేయడంలో ఉల్లంఘనలు జరుగుతుండటాన్ని పాఠశాల విద్యాశాఖ సీరియస్గా తీసుకున్నది. కొన్ని బడులు సిలబస్ను వేగంగా పూర్తిచేస్తున్నాయి. మరికొన్ని బడుల్లో
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(టీపీఎస్) బస్సులను పెండ్లిళ్లకు వినియోగించడం వివాదాస్పదమైంది. ఇతర కార్యక్రమాలకు వినియోగించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్కు చెందిన ఓ బస్
విద్యార్థులపై ఫీజుల భారంమోపే జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే త్వరలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని తెలంగాణ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ నేతృత్వంలో విద్యార్థ�
పది వేల లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చినా పూర్తి ఫీజును రీయింబర్స్మెంట్ పథకం కింద ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సర్కార్ కాలేజీల్లో విద్యాభ్యాసం పూ
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అంటే గుబులు పట్టుకొన్నది. బీఆర్ఎస్ సభలంటేనే ఉలిక్కి పడుతున్నది. ప్రజల దృష్టిని మరల్చేందుకు నానా అవస్థలు పడుతున్నది. రేవంత్రెడ్డి ప్రభుత్వ రెండున్నరేండ్ల పాలనపై
విద్య, ఉద్యోగాల కోసం చాలామంది భారతీయులు అమెరికాకు వెళ్తున్నారు. అమెరికన్ డ్రీమ్, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి సాధించాలనే తపనతో, ఉత్తమ పనితీరు కలిగిన ఐటీ, ఆరోగ్య సంరక్షణ, కార్మిక నిపుణులుగా రాణిస్తున్�
IIT Jodhpur | ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ జోధ్పూర్లో తాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో క్యాంపస్కు వాటర్ ట్యాంకర్ తెప్పించారు. ఈ నేపథ్యంలో నీటిని పట్టుకునేందుకు విద్యార్థులు క్యూకట్టారు. ఈ వీడియో క్లిప్�