ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ల విద్యార్థుల కు ధీటుగా సైన్స్ డ్రామా లో ఉత్తమ ప్రతిభ ను కనభర్చిన కల్లెడ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల పై ప్రశంసల జల్లు కురిసింది. శాస్త్ర సాంకేతికత ప్రధాన అంశంగా జగిత్యాల �
నిర్ణీత సమయానికి బస్సులు నడపాలని కోరుతూ మండలంలో ని కందకుర్తి గ్రామంలో విద్యార్థులు మంగళ వారం ఆందోళన చేపట్టారు. బస్సుకు అడ్డం గా నిలబడి ధర్నా నిర్వహించారు.
గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు.
గురుకులాల విద్యార్థుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని, ఇది ఏమాత్రం మంచిది కాదని, ఎంతో మందిని డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజినీర్లను తయారుచేసిన చరిత్ర గల సిర్పూర్(టీ) గురుకుల బాలుర పాఠశాల మూత
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్లగూడెం ప్రాథమిక పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులను కేటాయించాలని డీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట పాఠశాల విద్
కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల యాజమాన్యాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గేట్ల వద్దే నిలిపివేశాయి. లోపలికి అనుమతి నిరాకరించాయి. దీంతో ఎస్టీ, ఎస
‘మా పిల్లలను ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు తరలించవద్దు’ అంటూ సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ధర్నాకు దిగారు.
డిజిటల్ సాక్షరత గురించి, దాని ప్రాముఖ్యం గురించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల తరచూ మాట్లాడుతున్నారు. వర్తమానంలో ఈ అంశం అత్యంత కీలకమైనది. ఆ దిశగా ప్రభుత్వాలూ, వ్యక్తులూ, విద్యావేతలూ ఆలోచించాల
2025-26 విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీ జనరేషన్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేస�
School Collapse | ఇండోనేసియా (Indonesia)లో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది (School Collapse). ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందగా.. 65 మంది శిథిలాల కింద (rubbles)చిక్కుకుపోయారు.
ట్రంప్ ప్రభుత్వం మరోసారి ఇమిగ్రేషన్ నిబంధనల అమలును కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ఈసారి విదేశీ విద్యార్థులను అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్(ఓపీటీ) ప్�
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆర్మీ శిక్షణకు మంగళం పాడేసింది. ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా, అనాలోచిత నిర్ణయా ల ఫలితంగా ఆర్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ గురుకుల డిగ్రీ కాలేజీ, రుక్మాపూర్ సైనిక స్కూల్లో వి�