Quality education | ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తు విద్యారంగా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
RS Praveen Kumar | తెలంగాణ ప్రభుత్వం రూ. 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు తేలిక పద్ధతిలో విద్యా బోధన చేయడం వల్ల వారికి సులభంగా అర్థమవుతుందని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్, మండల విద్యాధికారి సులోచన పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు భోజనం అందించాలని నల్లగొండ డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. మంగళవారం మునుగోడు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశార�
విద్యార్థులు పాఠ్యాంశాల్లో ప్రాథమిక అంశాలు నేర్చుకునేందుకు, ఉపాధ్యాయులు బోధనా పద్ధతుల్లో వినియోగించేందుకు టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మేళాలు ఎంతో ఉపయోగపడతాయని, టీచర్ల ప్రతిభకు దిక్సూచి�
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగభూషణం విద్యార్థులు శనివారం వినూత్న రీతిలో ఆత్మీయంగా వీడ్కోలు పలికి గురుభక్తిని చాటుకున్నారు. ఆయన ఏడేండ్ల పనితీరు�
గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ లో నెలకొల్పిన మట్టి గణనాథుడికి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపాధాయులు, విద్యార్థులకు అన్నదాన కార్యక్ర
పాలకుర్తి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పాలకుర్తి ఎంఆర్సీలో శనివారం నిర్వహించారు. ఈ పరీక్షకు మండలంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలల నుండి ఆరు నుండి పదో తరగతి �
గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు విజప్తి చేసినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. విద్యాసంస్థల ప్రారంభానికి ముందర ఏప్రిల్, మే న
మహబూబ్నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలోని ప్రధాన సింథటిక్స్ అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి 11వ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని
ఉస్మానియా యూనివర్సిటీ ఈఐ హాస్టల్లో న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనంపై శుక్రవారం ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశార�
విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు పఠనోత్సవాన్ని (రీడింగ్ క్యా�
ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అనే మొబైల్ యాప్ ద్వారా హాజరు వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నది. ఈ నిర్ణయ�
భారీవర్షాలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ సారంపల్లిలో ఏర్పాటు చేసిన నాగిరెడ్డిపేట్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో భారీగా వరద నీరు చేరింది. వరద ముంచెత్తుండటంతో విద్యార్థులు ప్రాణభయంతో కేకలు వేశారు.
Students Making Reels On Bike | పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సోషల్ మీడియాలో రీల్ కోసం ప్రయత్నించారు. బైక్పై వేగంగా వెళ్తూ స్టంట్లు చేశారు. అదుపుతప్పిన బైక్ ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు