ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, తెలంగాణ గురుకులాలు, ఆదర్శ కళాశాలల్లో మాదిరిగానే 2026-2027 ఈ ఏడాది విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం అల్పాహా�
విద్యార్థుల నిరసనల వేళ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంపై బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రధాన్ రాజీనామాను త్యాగంగా అభివర్ణిస్తున్నారు.
ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారుల తీరుతో సీవోఈలు, పలు గురుకులాల్లోని విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెరుగైన శిక్షణ పొందలేని దుస్థితి నెలకొన్నది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై దేశ వ్యాప్తంగా విద్యార్థులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సచిన్ రహార�
బడులు ప్రారంభమై నెల దాటుతున్నా విద్యార్థులకు ఉచిత యూనిఫారాలు ఇంకా అందలేదు. దసరా వరకు రెండు జతలు అందే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నది.
విద్యార్థులు, యువత ఒత్తిడికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కేవలం ఒక మంత్రి పదవి కోల్పోయిన ఘటన మాత్రమే కాదు. గత 12 ఏండ్లలో భారీ ప్రజా ఉద్యమాల ఒత్తిడితో మోదీ ప్రభుత్వం వె�
Jantar Mantar : సీజేపీ, విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులు, సీజేపీ నేత�
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన సంసద్ చలో ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో సుమారు 130 మంది పోలీసులు, 65 మంది విద్యార్థులు గాయపడ్డారు. సుమారు 15 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు ఢిల్
నీట్ పేపర్ లీకేజీ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు మేరకు శుక్
Egg Price | ‘ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.6 చొప్పున ఇస్తున్నది. మార్కెట్లో ధర చూస్తే రూ.8.50 పలుకుతున్నది. విద్యార్థులకు వా రానికి 3 గుడ్లు అందించాల్సి ఉన్నది. అంత ధరతో కొనలేకపోతున్నాం’ అని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార�
సీజేపీ నిరసన వీడియోలకు సంబంధించిన వివాదం నేపథ్యంలో తన వ్యాఖ్యలను తప్పుగా ఉటంకించారని సీజేఐ సూర్యకాంత్ శుక్రవారం పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉంటుందని, ఏ అంశంపై విచారణ జరపడాన�
ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రం ప్రదర్శించిన దాష్టీకాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి యువ తరంగం పోటెత్త�
నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యారంగంలో సంస్కరణలు తేవాలని, మెరుగైన పరీక్షల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులు, యువతపై కేంద్రం ప్ర�