జార్ఖండ్ విద్యార్థి ఉద్యమం సోమవారం హింసాత్మకంగా మారి రక్తపాతాన్ని సృష్టించింది. ఆందోళనకారులు ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపుమేరకు వేలాది మంది విద్యార్థులు, ఆశావహులు తరలిరావడంతో వారిని అదుపు చేయడంలో విఫల�
Rahul Gandhi : జార్ఖండ్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపైకి పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్
Hyderabad : హైదరాబాద్లోని ప్రముఖ నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవం అంశంపై వివాదం మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ను యూనివర్సిటీ ఆహ్వానించింది. అయ
వివిధ కోర్సుల్లో సీట్ల సంఖ్య తగ్గింపు, అడ్మిషన్ ఫీజు పెంపును నిరసిస్తూ యూపీ ప్రయాగ్రాజ్ లోని అలహాబాద్ యూనివర్సిటీలో ఒక వర్గం విద్యార్థులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవ
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మల్టీజోన్ -1 ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ ఒలింపియా స్కూల్లో అంతర్ జిల్లా ఖోఖో క్రీడాపోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. వ�
పాఠశాలకు వెళ్లడానికి ప్రాణాలు పణంగా పెడతూ విద్యార్థులు నదిని దాటడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పాఠశ�
డ్రగ్స్కు బానిసలైన యువకులు, విద్యార్థులు డబ్బుల కోసం దొంగతనాలు, చైన్స్నాచింగ్లకు అలవాటు పడుతున్నారని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్శాండిల్య ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కు విద్యా సంవత్సరం ప్రారంభ మై 50 రోజులు దాటుతున్నా యూనిఫామ్స్ అందకపోవడంతో విద్యార్థులు తీ వ్ర ఇబ్బందులు ఎదురొంటున్నా రు. ప్ర తి విద్యా సంవత్సరం ప్రారంభం రోజు�
తప్పుడు ప్రకటనలు చేసి విద్యార్థులను మోసం చేస్తున్న ఐఏసీఈ కోచింగ్ సెంటర్పై చర్యలు తీసుకోవాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఉదయం చైతన్యపురిలోని ఐఏసీఈ కోచింగ్ సెంటర్ వద
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్ని అంకింతం చేసిన మహోన్నత వ్యక్తి దివంగత ఆచార్య జయశంకర్ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కొనియాడారు. తెలంగాణ సిద్ధాం
రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం కేవలం 5.98 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసిందని, దీనినిబట్టి తెలంగాణ విద్యార్థులను చదువుకు దూరం చేయాలనే దురాలోచనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్
Jharkhand Students Protest | జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), ఇతర ప్రభుత్వ నియామక పరీక్షల్లో అక్రమాలపై ఆ రాష్ట్ర విద్యార్థులు పలు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చల కోసం 11 మందితో ఒక బృందాన్న
పైసలు ముట్టజెప్పితే ఒక నీతి.. లేదంటే మరో రీతి అన్నట్టుగా తయారైంది ఎస్సీ గురుకుల సొసైటీలో పరిస్థితి. సస్పెన్షన్లు చేయడం, ఆపై క్లీన్చిట్ ఇవ్వడం పరిపాటిగా మారింది. అందులోనూ నచ్చినోళ్లకు ఒకవిధంగా, నచ్చనివ�