మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు రక్షణ లేకుండా పోయింది. ప్రహరీలు లేకపోవడంతో ఆకతాయిలు పాఠశాలలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. మరోవైపు వర్షా కాలం కావడంతో విష సర్పాలు పాఠశాలల్లోకి ప్ర�
జీవితంలో రిస్క్ తీసుకోకుండా గొప్ప విజయాలు సాధించడం సాధ్యంకాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఘట్కేసర్లోని కొండాపూర్ విజ్ఞాన్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ని�
కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో గత నెలలో సీజేపీ ఆందోళన నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచింది. అదే తరహాలో జార్ఖండ్లో కూడా విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. ఇక్కడ జార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్
నల్సార్ లా యూనివర్సిటీ 2026 బ్యాచ్ మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యలు తీవ్ర వివాదాస్పదం అయిన నేపథ్యంలో బీసీఐ చైర్మన్, బీజేపీ ఎంపీ మనన్ కుమార్ మిశ్రా శనివారం విద్యార్థులకు క్షమాపణలు చెప్
టేక్మాల్: మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యారంగంలో రాణించినప్పుడే సమాజ వికాసంతో పాటు దేశ ప్రగతి సాధ్యమవుతుందని అల్లాదుర్గం సీఐ రేణుక అన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమ�
Teacher killed, students injured | ఒక స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల సమయంలో విషాద సంఘటన జరిగింది. జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఐరన్ పోల్కు విద్యుత్ వైర్ తగిలింది. దీంతో కరెంట్ షాక్తో టీచర్ మరణించగా, ముగ
Nennela School | విద్యార్థులు తమ తమ పాత దుస్తులతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి వచ్చింది. వేడుకలకు కొందరు పాత యూనిఫామ్తో వేడుకల్లో పాల్గొనగా.. మరికొందరు విద్యార్థులు మల్టీ కలర్ దుస్తులతో వచ్చారు.
మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో విద్యార్థుల కోసం నిర్మించి నిరుపయోగంగా ఉన్న హాస్టల్ భవనాన్ని విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసీల్ కార్యాలయం ఎదుట పీడీఎస్�
విద్యార్థులే భారత దేశ భవిష్యత్ను నిర్మించే శిల్పులని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. పేపర్ల లీక్లు, అక్రమాలను నిరోధించి.. వ్యవస్థను పారదర్శకంగా, పూర్తి సురక్షితంగా, విశ్వాసంతో ఉండేలా పబ్లిక్�
దైవం కంటే గురువుకే పెద్ద పీట వేసిన సంస్కృతి మనది. అక్షర జ్ఞానాన్ని విద్యార్థి మనసులో నింపే గురువుకు సమాజంలో చక్కటి గౌరవం దక్కుతుంది. విద్యార్థికి మంచి నడవడిక, విచక్షణను నేర్పి భవిష్యత్తుకు బాటలు వేయడంలో
Gen Alpha students protest | టీచర్ ట్రాన్స్ఫర్ నిలిపివేయాలంటూ ‘జెన్ ఆల్ఫా’ విద్యార్థులు నిరసనబాట పట్టారు. రోడ్డును దిగ్బంధించారు. ఒక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వాహనం ధ్వంసం చేశారు. దీంతో అక్కడి నుంచి పారిప�
ఉపాధ్యాయుల డిప్యూటేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మేడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి గురువారం ధర్నా చేపట్టగా.. ప్రజాప్రతినిధులు, �
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) క్యాంపస్లో విక్రయం కలకలం రేపింది. ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 మంది విద్యార్థులు గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది.
MBA | మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులపై విద్యారులకు ఆసక్తి తగ్గుతున్నది. ఒకప్పుడు తీవ్ర డిమాండ్ ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రభ ఈ సారి అమాంతం పడిపోయింది. ఈ ఏడాది ఎంబీఏలో 57% సీట్లు మాత్రమే నిం�