చెస్ ఆట విద్యార్థుల మేధస్సు వికాసానికి బాట వేస్తుందని చెస్ నెట్ వర్క్ సంస్థ ప్రతినిధి మర్రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో హై స్కూల
తెలంగాణ విద్యాశాఖ కమిషన్ రూపొందించిన తెలంగాణ విద్యా విధానం- 2026 నివేదిక విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలను మిగిల్చింది. కమిషన్ రిపోర్టు కన్ఫ్యూజన్గా ఉన్నది. త్రిభాషా అమలు ప్రతి�
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకుని సమాజంలో గుర్తింపు వచ్చేలా చదువుకోవాలని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి కోరారు. ఓదెల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మండలంలోని అన్ని పాఠశాలల పదో తరగతి విద్
SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు శనివారం(రేపు) ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయి. అయితే పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. �
పదో తరగతి వార్షిక పరీక్షలు రాసేందుకు ఈ ఏడాది కూడా విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఒకటికాదు.. రెండుకాదు ఏకంగా పదిహేను కిలోమీటర్ల వరకు బస్సులు, ఆటోల్లో ప్రయాణించి పరీక్షలకు హాజరుకావడం అంటే వారి స�
విద్యార్థులకు కావాల్సింది విగ్రహాలు కాదని, వారికి ఇవ్వాల్సిన రూ.9 వేల కోట్ల సాలర్షిప్ ఫీజు బకాయిలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పి.మోదీ రాందేవ్ పేర్కొన్నారు. ప్రభుత్వం స్కాలర్ షిప్లు, ఫీ�
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వొద్దని, ఉద్యోగులకు వేతనాలు తగ్గించాలని ప్రజా వ్యతిరేకంగా ఉన్న విద్యాకమిషన్ నివేదిక ప్రతులను సోమవారం ఓయూలో బీఆర్ఎస్వీ నాయకులు చింపివేశారు. విద్యార్థుల ఫీజు
మహారాష్ట్రలో 10, 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో విద్యార్థులు చాట్జీపీటీ వాడుతూ మోసానికి పాల్పడిన సంగతి వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో విద్యార్థులకు సహకరించారన్న కారణంతో బీడ్ జిల్లాలో 81 మంది టీచర్లను ప్రభుత్
Cyber Crime DSP | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం సైబర్ నేరాలపై అవగాహన నిర్వహించారు.
ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలోని కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, విభాగ అధ్యక్షుడు రాజయ్య అధ్యక్షతన అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఆర్ హెల్
ChatGPT | బోర్డు పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్ చేయడానికి సిబ్బంది సహకరించారు. మహారాష్ట్ర (Maharastra) లోని బీడ్ జిల్లా (Beed district) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎగ్జామినేషన్ సిబ్బంది చాట్జీపీటీ (ChatGPT) ని ఉపయోగించి మర�
Degree |ఉన్నత విద్యలో చేరాలనుకొనే విద్యార్థుల అభిరుచులు మారిపోతున్నాయి. అత్యధికులు డిగ్రీ చదువుతోనే ఆపేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల వైపు ఆసక్తి చూపడం లేదు. దీంతో పీజీ కోర్సుల్లో 50% లోపు మ�