2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ప్రతి 30 మంది విద్యార్థులకూ ఒక టీచర్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ప్రాథమికోన్నత స్థాయిలో ప్రతి 35 మంది విద్యార్థులకూ ఒక టీచర్, ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ల �
దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) విద్యార్థులు 2025-26 ప్లేస్మెంట్ సీజన్లో మరోసారి తమ అద్భుత ప్రతిభను చాటారు. నిట్ సీఎస్ఈ విద్�
రామన్నపేటలో ఏర్పాటు చేయతలపెట్టిన అదానీ సిమెంటు ఫ్యాక్టరీని బీఆర్ఎస్తో పాటు సబ్బండవర్గాలు పోరాటం చేసిన ఫలితంగానే ఉపసంహరించుకున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కాంగ్రెస్ నాయకులు తా�
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై గంపెడాశతో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బంగారు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకమవుతున్నది. సర్కార్ ఫీజు బకాయిలను �
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రముఖ విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘సీయూఈటీ యూజీ-2026’ ఫలితాలు విడుదలయ్యాయి.
యూపీ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. కోచింగ్ సెంటర్, గేమింగ్ జోన్లు ఉన్న బిల్డింగ్లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరుగడంతో 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది విద్యార్థులు ప్రా
ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శని
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 15న సమస్యలతో పునఃప్రారంభమయ్యాయి. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. పాఠశాల ప్ర�
ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ దేశానికి వెళ్లిన హైదరాబాద్లోని వనస్థలిపురం విద్యార్థి మణిదీప్రెడ్డి 45 రోజులుగా కనిపించకుండా పోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మే�
నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా విద్యార్థుల దేశవ్యాప్త ఉద్యమానికి మద్దతు తెలుపాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే రైతులను కోరారు. పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేం
దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపిన నీట్-యూజీ పరీక్ష ఆదివారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో ఏర్పాటు చేసిన 5,440 కేంద్రాల్లో 22 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజర
VV Lakshminarayana : విద్యార్థులు జీవితంలో గొప్ప విజయాలు సాధించాలంటే నిర్దిష్టమైన సూత్రాలు పాటించాలని, తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
NEET re exam : నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ర్యాలీ వల్ల ట
Neet ug 2026 | నిజామాబాద్ జిల్లాలో నీట్ పరీక్ష 8 కేంద్రాల్లో ప్రశాంతంగా మొదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమ నిబంధనలను అనుసరించి పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేశారు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీ క�
పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతోపాటు విజయ డెయిరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార భరోసా కల్పించారు.