అత్తమీద కోపం దుత్త మీద తీసినట్టుంది ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల వ్యవహారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో, ఆ కోపాన్ని తమ కాలేజీలలో చదువుకున్న విద్యార్థులపై చూపి�
జేఎన్టీయూలో ఈ ఏడాదిలోనైనా పీహెచ్డీలో అడ్మిషన్లు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీలో పీహెచ్డీ సీట్ల లెక్క తేలకపోవడమామా? మరో కారణమా? అన్న సంగతి పక్కన పెడితే, ఇచ్చిన షెడ్యూల్
Students | చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో ముఖ్యమని ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో ముందుండాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
: మురికివాడల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థుల కోసం నగరంలోనే మొట్టమొదటి సైన్స్ ల్యాబ్ అండ్ సైన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటవుతోంది. కంటోన్మెంట్ బోర్డు సీ�
సర్కారు బడులను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి చెప్పే మాటలు అడుగు ముందుకు దాటడం లేదు. ఇందుకు నిదర్శనమే జవహర్నగర్ కార్పొరేషన్ బీజేఆర్నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల న
మండలంలోని రంగాపురం ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త చారగుండ్ల రాజశేఖర్ కృషి చేస్తున్నారు. రంగాపురంలో జంగాల కులానికి చెందిన 70 కుటుంబాల
దేశంలోని ఐఐటీలు, ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ 2026 షెడ్యూల్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం తెలిపిన వివరాల �
నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ఒకే చోట ఉండేలా కొత్త బడులు తెరవాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించా రు. పైలట్ ప్రాజెక్ట్గా నూతన స్కూళ్లను ఏర్పా టు చేయాలని సూచించారు.
Students Fake Principal's Death | పరీక్షల వాయిదా కోసం విద్యార్థులు కుట్రపన్నారు. ప్రిన్సిపాల్ మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, విద్యార్థులు షాక్ అయ్యారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) నిర్లక్ష్యం చాటిచెప్పే ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం నాణ్యత దారుణంగా ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగ�
School Van Falls Off Bridge | విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి తరలిస్తున్న వ్యాన్ వంతెన పైనుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో పది మంది స్కూల్ పిల్లలు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాష్ట్రంలో 60.77 లక్షల మంది విద్యార్థులుంటే, అందులో 36.17 లక్షల మంది విద్యార్థులు (దాదాపు 60%) ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్నారు. కానీ, ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 11,407 (28.98%) మాత్రమే. అంటే 28.98% ప్రైవేట్ స్కూళ్లలో 59.53% విద్య�