ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(పీజీఈసెట్) పరీక్ష విధానం సమూలంగా మారనున్నది.
ఫలితాల పోర్టల్లో క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ సమస్య కారణంగా జేఈఈ(అడ్వాన్స్డ్) 2026 అభ్యర్థుల డాటా బహిర్గతమైందన్న వార్తలు, దేశ విద్యా వ్యవస్థను, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఎంత అసమర్థ వ్యక్తులు నడుపుత�
నేటి నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయని మెదక్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి రాజు గురువారం ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లాలో 487 మంది విద్యార్థులు పరీక్షల రాయ
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. నీట్-యూజీ, ఎస్సెస్సీ, సీయూఈటీ, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా నిర్వహించలేక ప్రభుత్వం చేతులెత్తేస్తున్�
అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్ నగరంలోని డీర్ పార్కులో విద్యార్థులకు అటవీశాఖ అధికారులు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
బడుల ప్రారంభం రోజున విద్యార్థులకు ఇవ్వాల్సిన వెల్కమ్ కిట్ ఈసారి అందేపరిస్థితి కనిపించడం లేదు. గురుకుల, ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజునే పుస్తకాలు, యూనిఫామ్లు తదితర �
విద్యార్థులకు శారీరక, మానసికోల్లాసం కలిగించడంతోపాటు క్రీడల ప్రాముఖ్యత తెలియజేసేందుకు కరీంనగర్ బల్దియా ఏటా వేసవిలో ఉచిత సమ్మర్ క్యాంప్లు నిర్వహిస్తున్నది. జిల్లా యువజన, క్రీడాశాఖ సహకారంతో 2017 నుంచి ప
CM Shivakumar : కర్ణాటకలో నూతన సీఎంగా డీకే శివకుమార్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. అంతేకాదు.. రైతులు వల�
సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)పై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సీబీఎస్ఈ సైబర్ రక్షణ వ్యవస్థ ఏమాత
రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు.
పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్(బాస్) పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పట్టణాల్లో�