వరంగల్ స్పోర్ట్స్ స్కూల్లో గత ఏడాది 50 మంది అడ్మిషన్లు పొందారు. టీచింగ్, ట్రైనింగ్ లేకపోవడంతో వీరిలోనూ ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 80 మంది బాలబాలికలకు ప్రవేశం కల్పించాలన
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్స్లో నెల రోజులుగా నీటి సరఫరా కరువైందని వి ద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా పరిష్కరించకపోవడంతో గురువారం ఉదయం యూనివర్సి�
నిరుద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఇండ్లలోకి చొర
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉపాధ్యాయులను ఆదేశించార�
హాస్టల్లో సమస్యలను అధికారులకు విన్నవిస్తే వార్డెన్తో పాటు సిబ్బంది వేధిస్తున్నారంటూ ఆదివారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు.
ప్రజాస్వామ్యంలో బడ్జెట్ అంటే కేవలం ఆదాయ-వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది ఒక రాష్ట్రం ఎటు దిశగా పయనిస్తుందో, ఎవరి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటుందో చెప్పే సామాజిక-ఆర్థిక దిశానిర్దేశం. ఒక రకంగా చెప్పా
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ క్రమంలో, పాతకాలపు కఠినమైన శిక్షా పద్ధతుల కంటే, విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వారిని సరైన మార్గంలో పెట్టే ‘పాజిటివ్ డిసిప్లిన్
మోత్కూరులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో భోజనం అధ్వానంగా తయారైంది. నీళ్ల చారు, గడ్డలతో ముద్దలుగా ఉన్న ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. గురువారం ఉగాది పండుగ �
విద్యార్థులు, అధ్యాపకులతో పాటు బయటి వ్యక్తుల వాహనాల కాలుష్యంతో కలుషితమవుతున్న క్యాంపస్ను గ్రీన్ క్యాంపస్గా తీర్చిదిద్దాలని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్(జేపీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు.
ముగ్గురు విద్యార్థులు ఇంటర్ పూర్తి చేశారు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చారు. నీట్ ప్రిపేర్ అవుదామని తిరిగి హైదరాబాద్కు వెళ్లడానికి అయిజ నుంచి ఇద్దరు విద్యార్థు లు ఉదయం గద్వాల రైల్వేస్టేషన్కు చేరుకున
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు రాను రానూ నిర్వీర్యమవుతున్నాయి. దశాబ్దాలుగా విద్యాజ్యోతులు వెలిగించిన కాలేజీలు ప్రభ కోల్పోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత మరింత నిర్వీర్యమవుతున్నాయి.