నీట్ ప్రశ్నపత్రం లీకేజీ లక్షలాది విద్యార్థులపై ప్రభావం చూపింది. ఆ వివాదం పూర్తిగా సమసిపోకముందే ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గత నెల విడుదల చేస
విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల అకింతభావంతో సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహను చెరిపేస్తున్నది. ధూళిమిట్ట హైస్కూల్�
బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును 20 వరకు పొడిగించారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ పరీక్షను శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 95.94శాతం విద్యార్థులు హ
2015 తర్వాత పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. చదువు మధ్యలో ఆగిపోయిన వారు పదిలో ఉత్తీర్ణత అయ్యేందుకు జూన్-2026లో నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు హ�
నీట్ యూజీ-2026 నిర్వహణలో ప్రధాని మోదీ ఫెయిల్ అయ్యారని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. నీట్ రద్దు మోదీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం తో దా
ఎంపిక చేసుకున్న రంగంలో నిపుణులుగా ఎదగడానికి, ఆయా వృత్తుల్లో ఉన్నతంగా రాణించేందుకు ఇష్టంతో ప్రయత్నించాలని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లోని టెలివిజన్ ప్రసార కోర్సులు, ప్రయోగ�
Assam Teacher Beats Students | ఒక ఉపాధ్యాయుడు క్లాస్లోని విద్యార్థులను కొట్టడంతో పాటు హింసించాడు. ఒక స్టూడెంట్ను ఎత్తుకుని కిటికిలోంచి బయటకు విసిరేందుకు ప్రయత్నించాడు. సీసీటీవీ ఫుటేజ్ను హెడ్మాస్టర్ పరిశీలించడతో ఇ�
Breakfast | వచ్చే విద్యా సంవత్సరం ( 2026-27 ) నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించనున్నట్లు జిల్లా విద్యాధికారి కె. రాము తెలిపారు.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది 85 శాతానికిపైగా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు.
రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో పది, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు-2026 అందించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుద�
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతున్నది. 2015 నుంచి 2024 మధ్య మొత్తం 1,15,850 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2024లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో 14,488కి చేర�