రాష్ట్రవ్యాప్తంగా 14లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థుల కష్టాలు చెప్పతరం కావడం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక�
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇటీవ ల ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకే పడరాని పాట్లు పడాల్సి వస్తున్నది. కొత్తవాళ్లే కా కుం
పిల్లలు దైవంతో సమానం అని మన ప్రగాఢ నమ్మకం. అందుకే ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అని పాటలల్లేస్తాం. పిల్లలు తప్పు చేస్తే వారికి పెద్దల్లాగా తీవ్రమైన శిక్షలు విధించం. అటు శాస్ర్తాలు, ఇటు చట్టాలు కూడా పిల్లల న
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట, రామంతాపూర్(బీఆర్) పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశాల కోసం ఎంపికైన విద్యార్థులకు ఊరట లభించింది.
మాటల్లో ఆర్భాటం.. చేతల్లో నిస్తేజం అన్న చందంగా కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి ఉంది. పాఠశాలలు ప్రారంభమైన రోజే యూనిఫాం, షూ, నోటు బుక్స్, బ్యాగులతో కూడిన నాణ్యమైన కిట్లు అందజేస్తామని చెప్పిన సర్కార్ నేటికీ
అత్యంత రద్దీ ప్రాంతమైన ఖైరతాబాద్ చౌరస్తాలో అది కూడా జలమండలి ప్రధాన కార్యాలయం సమీపంలోనే డ్రైనేజీ నీరు నెలరోజులుగా రోడ్డుపై ఉబికి వస్తోంది. ఫలితంగా వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు.
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని ఈ క్రమంలో విద్యార్థులు రాజ్యాంగ విలువలు, ప్రాథమిక విధులను తెలుసుకుని వాటిని జీవితంలో ఆచరించాలని నంది మేడారం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కం జూనియర్ సి�
Study Certificates | విద్యార్థుల అసలు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు (సర్టిఫికెట్స్) పూర్తిగా వారి వ్యక్తిగత ఆస్తేనని, ఫీజు బకాయిల పేరుతో వాటిని తమ వద్ద పెట్టుకొనే హకు ఏ విద్యాసంస్థకూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
‘రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేస్తావా? విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేస్తావా?’ అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి నేత రాకేశ్దత్త రాష్ట్ర ముఖ్యమంత్రి రేవ
హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం అచీవర్స్ డే-2026 నిర్వహించారు. వృత్తి మార్గదర్శన కేంద్రం(సీజీసీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాలు సాధించిన విద్య
సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజన పథకంపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. పేద పిల్లలకు ఆకలి లేకుండా విద్యాభ్యాసం చేయించాలనే లక్ష్యం నీరుగారుతున్నది. కోనరావుపేట మండలంలోని పలు పాఠశాలల్లో అస్తవ్యస్తంగా మారింది. �
‘ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్.. జాబ్ అప్లికేషన్ ఫారం కూడా నింపలేరు’ అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు తీవ్రం దుమారం లేపాయి. సీఎం వ్యాఖ్యలను విద్యార్థి సంఘాల నేతలు, పరిశోధక, సాంకేతిక వి