‘ఇంకెప్పుడు ఖాళీ చేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఖాళీ చేయరా?. ముఖ్యమంత్రి చెప్పాక కూడా పట్టనట్టు వ్యవహరించడమేంది? ఇవీ తెలుగు యూనివర్సిటీ అధికారులపై సీఎంవో నుంచి వస్తున్న ఒత్తిళ్లు.
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు పెచులూడుతుండడంతో విద్యార్థులు, టీచర్లు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అక్బర్పేట-భూంపల్లి మండలం జంగపల్లి ప్�
రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. విద్యార్థులకు కనీస వసతులు కల్పించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా భోజనం, తాగునీరు, వసతుల కల్పనలో నిర్లక్ష్యం
విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులే విద్యార్థుల ఎదుట విచక్షణ కోల్పోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పూర్త�
చదువు కోసం విద్యార్థిని ఉపాధ్యాయుడు శిక్షిస్తే, అది ఆ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. బుల్దానాకు చెందిన ఒక కేసులో జస్టిస్ మహేంద్ర చం�
తెలుగు విశ్వవిద్యాలయం (నాంపల్లి) ప్రాంగణంలో ఆద్యకళా మ్యూజియం ఏర్పాటు అంశం రచ్చకెక్కుతున్నది. ప్రైవేట్ మ్యూజియానికి యూనివర్సిటీని కేటాయించడం వివాదాస్పదమవుతున్నది.
నిరుపేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉన్నత విద్యను చేరువ చేయడంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అత్యంత కీలకమైనది. ఒకరకంగా చెప్పాలంటే ఈ పథకం ప్రారంభించిన తర్వాతే పెద్ద సంఖ్యలో పేద పిల్లలకు ఉన్నత విద్య చేరువై�
పేద విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిర్వహణ అధ్వానంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. దీంతో అందులో చదువుకుంటున్న విద్యార్థుల�
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో ప్రాజెక్టు ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం అల్పాహారంలో కిచిడీ తీసుకున్నారు.
పేద విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిర్వహణ అధ్వానంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. దీంతో అందులో చదువుకుంటున్న విద్యార్థుల�
జీవన్గి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మాడు అన్నం వడ్డించారంటూ వివిధ పత్రికల్లో బుధవారం కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా విద్యాధికారి అబ్దుల్ఘనీ సీరియస్గా స్పందించి, మండల విద్యాధికారి దుస్సా రాముల
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని అందూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయుడు దిక్కయ్యారు. ఒకటి నుంచి ఐదు తరగతి వరకు 39 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.