మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కాజీపేట నుంచి తరలించొద్దని, ఇక్కడే వసతులు కల్పిం చి కొనసాగించాలని విద్యార్థులు కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ములు
ప్రధానమంత్రి పోషన్ శక్తి నిర్మాణ్ పథకం కింద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందచేసే స్కూళ్ల సంఖ్య 2020-21లో 11.1 లక్షలు ఉండగా 2024-25 నాటికి ఈ సంఖ్య 10.3 లక్షలకు పడిపోయిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్కు తెలి
రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగినట్టు వార్తలు వస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కనిపించడం లేనట్టున్నది. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురై దవాఖానల్లో చేరడ
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంచాలని, అమ్మ ఆదర్శ పథకం ద్వారా ప్రభు త్వం నిధులు మంజూరు చేస్తున్నా ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
ఇంటర్ వార్షిక పరీక్షల సెంటర్లను ఇంటర్బోర్డు కుదించింది. ఈ ఏడాది 50 వరకు సెంటర్లను తగ్గించింది. నిరుడు 1,533 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఈ సారి 1,488 సెంటర్లకే పరిమితం చేసింది. ఇది వరకు మిక్స్డ్ ఆక్యుపెన్సీ సమస్యత
పిల్లలు-యువతలో ఆత్మహత్యలు పెరుగుతుండటం.. ఆందోళన కలిగిస్తున్నది. 2023లో 13,892 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక చెబుతున్నది. అంతేకాదు.. దేశంలోని టీనేజర్లలో 22 శా
: రాష్ట్రంలోని విద్యాలయాల్లో మెస్లు బాగాలేక ఫుడ్పాయిజన్లు జరిగి విద్యార్థులు అరిగోస పడుతున్నా పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడటం సిగ్గుచేటని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మ
బాగ్లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై కింగ్ కోఠి దవాఖానలో చికిత్స పొందుతున్న 20 మంది విద్యార్థులను శనివారం మాజీ మంత్రి హరీశ్రావు అంబర్పేట ఎమ్మెల్యేలు కాలేర�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ బీసీ వేల్ఫేర్ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థులు పాఠశాల సమస్యలపై పోలీస్స్టేషన్ను ఆశ్రయించిన ఘటనలో డిప్యూటీ వార్డెన్ ఓంప్రకాశ్పై బీసీ వెల్ఫేర్ ఉన్నత�
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఒకేరోజు 66 మంది విద్యార్థులు కలుషితాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. బాగ్లింగంపల్లిలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం రాత్రి పాడైపోయిన పెరుగును ఆహారంలో ఇ
శతాధిక వత్సరాల చరిత్ర కలిగిన ఓయూ.. తెలంగాణ గుండె చప్పుడు వినిపించే జీవనాడి. చదువుల గుడిగా ప్రతిష్ఠాత్మకం, విద్యార్థి పోరాటాల్లో విశ్వకీర్తి. నిజాం పాలన రోజుల నుంచీ, నిన్నామొన్నటిదాకా ప్రాంతీయ రాజకీయాలకు