కొద్ది సంవత్సరాలుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా త�
క్రీడలతో శారీరక దృఢత్వం సాధ్యమని, గెలుపోటములు తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మెండోరాలో 69వ ఎస్జీఎఫ్ మండల స్థాయి అంతర పాఠశాలల క్రీడా పోట
అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణ గురుకుల వ్యవస్థకు గడ్డురోజులు దాపురిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేశంలోనే ఇక్కడి గురుకుల వ్యవస్థకు పతాకస్థాయిలో పేరొచ్చిం ది. అయితే.. గత రెండేళ్లుగా గురుకుల విద్�
నిజామాబాద్ జిల్లాకు తలమానికంగా ఉండాల్సిన తెలంగాణ యూనివర్సిటీ నిత్యం వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి పరిశోధన పత్రాల విషయంలో నాణ్యతను సాధించాల్సి ఉండగా చీటికి మాటి�
పాఠ్యపుస్తకాలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తాపడి ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన 9వ
బాలికల్లో ధైర్యాన్ని నింపి, వారికి భరోసా కల్పించడమే స్నేహిత కార్యక్రమం లక్ష్యమని, మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకే శుక్రవారం సభకు శ్రీకారం చుట్టామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మండలంలోని గర
శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బీ మొదటి సంవత్సరం మొదటి ఇంటర్నల్ పరీక్షలకు కొందరు విద్యార్థులను అధికారులు నిరాకరించారు. మంగళవారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కాగా, కళాశాలలోని మొత్తం 91 మంది విద్యార్థులకు గ�
ఉపాధ్యాయుల బాధ్యతరాహిత్యం కారణంగా పెద్దకొత్తపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఐదు మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మండల కేంద్రం నుంచి సాతాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు బొలేరోలో పార్ట్
మధ్యాహ్న భోజనం వికటించి 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది. బాధిత విద్యార్థులకు వైద్యులు చికిత్స చేసి రాత్రి డిశ్చార్జి చేశారు. వి�
దుస్తులు ఉతకడానికి వెళ్లిన గురుకులం విద్యార్థుల్లో ఒకరు ప్రమాదవశాత్తు భీమా కాలువలో పడి మరణించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, కళాశాల ప్రిన్సిపాల్ అంజుమ్ కథనం మేరకు.. కొత్తకోట మండ
మండలం నగరానికి అతి చేరువలో ఉండటంతో ప్రైవేట్ ఉద్యోగాలు చేయడానికి చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు వెళ్తుంటారు. అదేవిధంగా మండలంలో ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ, కళా�
ర్యాగింగ్ చట్ట వ్యతిరేకమని, అలాంటి విష సంస్కృతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. సోమవా రం నల్లగొండ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్�
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ ఆర్చరీ అకాడమీ విద్యార్థులు జాతీయ సబ్జూనియర్స్ టోర్నీకి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ జనార్దన్ సోమవారం తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ఆ�
బడికి వస్తే రోజుకో రూపాయి.. అంటూ సరిగా బడికి రాని పిల్లలను రోజూ వచ్చేలా ఆకర్షిస్తున్నారు గరిడేపల్లి మండలంలోని రంగాపురం పాఠశాల ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త చారగుండ్ల రాజశేఖర్. చిన్నచిన్న బహుమతులే విద�