వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ భవనాన్ని వదిలి అద్దెభవనంలో చేరారు. తీరా అద్దె భవనంలో వసతులు లేకపోవడంతో హాస్టల్ విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. అద్దె భవనంలో 5 గదులు మాత్రమే అద్దెకిచ్చారు.
హెచ్-1బీ వీసా దరఖాస్తుల వార్షిక రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచడం వల్ల డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు; మన దేశం నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లాలనుకునేవారు, ప్రస్తుత వీసాను రెన్యువల్ చేసుకోవలసినవారు ఇ
సైన్స్ ఊహ కాదు.. నిజం. కానీ, బట్టీ పడితే ఆ వాస్తవాలపై పట్టుచిక్కదు. సరదాప్రయోగాలతో సాధన చేస్తే.. సైన్స్ కరతలామలకం అవుతుందంటారు డాక్టర్ రత్నా కొల్లూరి. కష్టమైన సైన్స్ని ఇష్టంగామార్చాలన్నది ఆమె కోరిక కా�
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పక్కదారి పడుతున్నది. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల కడుపు కొట్టి �
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా శ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 25 నుండి 28 వరకు నిజామాబాద్ లో జరగబోయే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సబ్
విద్యార్థులకు ఖగోళ శాస్త్ర వి జ్ఞానాన్ని అందించే ప్రతాపరు ద్ర నక్షత్రశాల పదేళ్లుగా మూ తపడింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆవరణలో రెండున్నర దశాబ్ధాల క్రితం హిందూజ సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. అయితే �
అల్పసంఖ్యాక వర్గాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించి, వారి కుటుంబాల్లో వెలుగురేఖలు నింపే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గురుకుల విద్యాసంస్థలు ప్రారంభ�
‘పోషకాహారం, పశుసంపద అభివృద్ధికి పశువైద్య విద్య పట్టభద్రులు పాటుపడాలి. పాడిపరిశ్రమ బలోపేతానికి సుస్థిర పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు ప్రాధాన్యమివ్వా�
జీఎస్టీలో (వస్తు, సేవల పన్ను) తీసుకొచ్చిన సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట కల్పించామని కేంద్రంలోని మోదీ సర్కారు ఊదరగొడుతున్నది. అయితే కేంద్రం జీఎస్టీ బాదుడుతో చదువులు మరింత భారం కానున్నాయి. బాల్ పాయింట్
చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ ఆదర్శ (మోడల్ స్కూల్) పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పీ వర్ష శ్రీ, జీ శివమణి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ హార్జిత్ కౌర్ తెలిపారు.
విద్యార్థులను తీసుకొచ్చే ఆర్టీసీ బస్సు బురదలో దిగబ డింది. మండలంలోని కోనాపూర్ నుంచి దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు విద్యార్థులు ఆర్టీసీ బస్సులో విద్యను అభ్యసించడానికి ప్రతిరోజు వస్తారు.
సర్కారు బడుల్లోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్ఎల్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.