విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సమ్మేటివ్ పరీక్షల జవాబుపత్రాలను ఎక్స్టర్నల్ వాల్యుయేషన్ చేయించాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో అదే స్కూల్ �
సీజేపీ పోరుబాట పట్టింది. తాము ప్రభుత్వం ముందు ఉంచిన నాలుగు డిమాండ్లలో మూడు ఇంకా పెండింగ్లో ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ శనివారం ఒక పోస్టులో తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహ�
Bank Accounts | విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు సకాలంలో వారి ఖాతాల్లో జమా అయ్యేలా బ్యాంకు ఖాతాల ప్రారంభ ప్రక్రియను వేగవంతం చేయాలని లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామ్ గోపాల్ బ్యాంకర్లకు
బీహార్లో మరోసారి విద్యార్థులపై లాఠీ విరిగింది. బీపీఎస్సీ 70వ పరీక్షలో అక్రమాలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వేలాదిమంది విద్యార్థులు రాజధాని పట్నాలో జరిపిన ఆందోళన వారి ఆవేదన�
పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ (శక్తి)లో విలీనం చేసి పేద విద్యార్థుల భవిష్యత్ను బలిపెట్టవద్దని మాజీ ఎంపీ వినోద్కుమార్ ప్రభుత్వాన్ని డి
అల్పాహారం తిని పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు జడ్పీహెచ్ఎస్లో సోమవారం ఉ దయం చోటుచేసుకున్నది. ఓ ట్రస్టు ఆధ్వర్యంలో తొలిరోజు మర్లపాడు జడ్పీహెచ్ఎస్ విద్�
పాలిటెక్నిక్ విద్యను బలిపెట్టే కుట్రలు చేయద్దని, పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హితవు పలికారు. జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే విద్యార్�
ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రేవంత్కు మస్తు మద్దతు ఉన్నదంటూ డబ్బా మీడియా బిల్డప్ ఇచ్చింది. వాళ్ల హడావుడి చూసి, రేవంత్ కూడా భ్రమల్లో ఉన్నట్టు కనిపించింది. కానీ కొండా సుస్మిత వివాదం వచ్చేసరికి అ�
‘పాఠశాలలను సరిచేయండి’ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఒక పాఠశాల సందర్శనలో కొన్ని విస్తుపోయే విషయాలు బయటపడ్డాయని సీజీపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు.
స్కూల్ జోన్లో ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నది. ఫిట్నెస్ లేని వాహనాల్లో విద్యార్థుల రాకపోకలు సాగిస్తుండటంపై అధికారులు దృష్టి సారించారు. నగరంలోని స్కూల్ జోన్లలో ఆర్టీఏ స్కూల్ వ్యాన్లు, ఆటోల�
జీవో 97ను ఎత్తేయాలని అగ్రహారంలో విద్యార్థుల ఆందోళన శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శ్రీ రాజరాజేశ్వర స్వామి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయా