ప్రభుత్వ బడుల్లో రోజురోజుకూ డుమ్మా కొట్టే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీంతో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేదిశగా పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రా రంభించారు.
ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన గూడ అశోక్రెడ్డి సార్ అంటే తనకెంతో గౌరవమని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మానకొండూర్ మండలం దేవంపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ �
బర్త్డే బంప్స్ అంటూ.. ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాచారం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొత్తపేట న్యూమా
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బుధవారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ �
Teacher Thrashes Students | కాళ్ల మీదపడి మొక్కనందుకు విద్యార్థులపై టీచర్ ఆగ్రహించింది. కర్రతో వారిని చితకబాదింది. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్ర�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక చేయూతగా ఉండాలన్నదే తమ లక్ష్యమని రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యుడు, లయన్ ఎరబాటి వెంకటెశ్వర్ రావు అన్నారు.
తాము చదువుకుంటున్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో టీచర్ల కొరతను నిరసిస్తూ విద్యార్థినులు అర్ధరాత్రి పాదయాత్ర చేపట్టారు. తమ పాఠశాలలో నెలకొన్న టీచర్ల కొరతను ఎత్తిచూపుతూ 65 కిలోమీటర్ల పాదయాత
తెలంగాణ విద్యార్థుల మెడికల్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మెడికల్ ఎంట్రెన్స్లో అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్�
రాష్ట్రంలోని సర్కారు బడులు గాడితప్పుతున్నాయి. వరుసగా పాఠశాలల్లో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాల్సి రావడమే ఇందుకు కారణం. రోజుకో కార్యక్రమం.. పూటకో శిక్షణ అన్నట్టు.. రాష్ట్రంలోని బడుల పరిస్థితి తయారైంది. నె�
యూనివర్సిటీలు విద్యార్థులను కొత్త సాంకేతికత, పరిశ్రమలు, విద్య, ఉపాధిని పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్న కృత్రిమ మేధస్సుకు సిద్ధం చే యాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.
విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఖమ్మం నగరంలో సోమవారం భారీ ప్రదర్శన న�
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం లో భాగంగా సర్కారు కొత్త ఎత్తుగడతో రెడీ అయ్యింది. రీయింబర్స్మెంట్ పథకంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ది.
పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అర్హత నిబంధనలను సీబీఎస్ఈ కఠినతరం చేసింది. పరీక్షలు రాయడానికి అర్హత పొందాలంటే విద్యార్థులు కనీసం 75 శాతం తరగతులకు హాజరై ఉండాలని తెలిపింది.
పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ యాక్షన్ప్లాన్ను విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అత్యుత్తమ ఫలితాల సాధనకు కసరత్తును ప్రారంభించింది.