DEO Vasanthi | ఈ విద్యా సంవత్సరం కూడా మరింత ముందుచూపు, క్షేత్రస్థాయి ప్రణాళికతో ప్రతి పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో పని చేయాలని జిల్లాలోని అన్ని యాజమాన్యాల, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను జిల్లా వి�
Pepper Spray: కేరళలోని ఓ స్కూల్లో ఓ విద్యార్థి పెప్పర్ స్ప్రే వాడారు. ఆ ఘటనలో 9 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. ఇద్దరు టీచర్లు కూడా బ్రీతింగ్ సమస్య ఎదుర్కొన్నారు. బాధితులకు చికిత్స అందించాలని
మహబూబ్నగర్ జిల్లా రామిరెడ్డిగూడెం వద్దనున్న ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రియాంక బాత్రూంలో సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. ప్రియాంక మృ
తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఇన్చార్జి ప్రిన్సిపాల్ సునీత బండారి తమకొద్దు అంటూ బిచ్కుంద పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయిం�
బడి చదువుల ఒడి. అంతేకాదు విద్యార్థి వికాసపు గుడి. ఈ మాటలను అక్షరాల నిజం చేస్తున్నది హైదరాబాద్ నాంపల్లిలోని ప్రభుత్వ మాడల్ ఆలియా ఉన్నత పాఠశాల. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు బ్యాంకింగ్ పాఠాలు బోధిస్�
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రూ.10.50 కోట్లు మంజూరు చేయించినట్టు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు.
బెస్ట్ అవైలెబుల్ స్కూళ్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశాడు. శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో బెస్ట్ అవైలె�
dead body in water tank | ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని వాటర్ ట్యాంకు నీటి నుంచి దుర్వాసన రావడాన్ని గ్రహించారు. వాటర్ ట్యాంకును పరిశీలించగా అందులో కుళ్లిన మృతదేహం కనిపించింది. అయితే గత పది రోజులుగా ఆ ట్యాంకులోని నీటి�
Pending Fees | బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థుల పెండింగ్ ఫీజులు చెల్లించి ఆదుకోవాలని జై భారత్ జిల్లా కో ఆర్డినేటర్ పేందోర్ దీపక్ డిమాండ్ చేశారు.
ఐదు వందల మంది విద్యార్థులకు ఒక స్కూల్ కౌన్సెలర్ను తప్పనిసరిగా నియమించాలని, మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ను అమలుచేయాలని పలు రాష్ర్టాలు కేంద్రప్రభుత్వాన్ని కోరాయి. మధ్యాహ్న భోజనాన్ని వండేందుకు సిలిండర
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గురుకులాల దయనీయంగా మారాయని, సర్కారు నిర్లక్ష్యం వల్ల అడ్మిషన్లు ఖాళీ అవుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ల విద్యార్థుల కు ధీటుగా సైన్స్ డ్రామా లో ఉత్తమ ప్రతిభ ను కనభర్చిన కల్లెడ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల పై ప్రశంసల జల్లు కురిసింది. శాస్త్ర సాంకేతికత ప్రధాన అంశంగా జగిత్యాల �