ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ సరికొత్త వివాదం రాజుకున్నది. 300 మంది విద్యార్థుల ఫీజులను కాలేజీలు చెల్లించకపోవడం, ఆయా విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం కోల్పోవడం వివాదానికి దారితీసింద�
భూమి విరాళంగా ఇచ్చిన దాత కుటుంబీకులు పాఠశాలకు తాళం వేయడంతో సుమారు 120 మంది విద్యార్థులు ఆరు రోజులుగా చెట్ల కింద చదువుకుంటున్న వైనం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో నెలకొంది.
Students | గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారంటూ విద్యార్థినులు శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై బైఠాయించారు. ఆందోళన చేస్తున్న క్రమంలో నలుగురు విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకోవడంతో వారిని వెంటనే స్థ�
Rayapol |సిద్దిపేట జిల్లా బేగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు“జిజ్ఞాస” జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. ఈ జాతీయ స్థాయి కాంపిటీషన్లో బేగంపేట విద్యార్థులు పా
జేఈఈ - మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు అత్యధిక పర్సంటైళ్లతో జయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఐఐటీ జేఈఈ (మెయిన్స్)- 2026 మొదటి విడుత పరీక్ష ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యద్భుత పర్సంటైల్ సాధించారని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు.
జేఈఈ మెయిన్ -1 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు అద్భుత విజయాలు నమోదు చేశాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఏడాది శ్రీచైతన్య విద్యార్థులు మునుపెన్నడూ లేనివిధంగా సంచలన రికార్డులు సృష్టించారు.
Sports | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి, రాయపోల్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ వాలీబాల్ క్రీడలకు ఎంపికైనట్లు పీడీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టీస్ టెస్టుల్లో పలువురు ఫెయిలవడం ఆయా బడుల హెచ్ఎంలకు తలనొప్పిగా మారిం ది.
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, నర్సింగ్ వంటి కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ -26 నోటిఫికేషన్ విడుదలైంది. జేఎన్టీయూహెచ్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.