పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులను విహారయాత్రకు తీసుకువెళ్లారు.
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన ఖమ్మం నగరం ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం చేసుకున్నది. వివరాలిలా ఉన్నాయి. పాఠశాలలోని 6, 7, 8, 10వ త
Students Massage | ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులతో మసాజ్ చేయించుకున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆ టీచర్ను సస్పెండ్ చేశా�
ఇంటర్ పరీక్షలు రాసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు ఎదురుగా వస్తున్న కారును ఢీకొని, ఆపై పరీక్షలు రాసి ఎదురుగా వస్తున్న మరో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల బైక్ను బలంగా ఢీకొట్టారు
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జడ్పీ పాఠశాలలో విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించడం సోషల్ మీడియా వైరల్ అయ్యింది. విద్యార్థులు చీపుర్లు పట్టి పాఠశాల తరగతి గదులు, వరండాలను శుభ్రం చేయించారు.
మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నాన్ని పారబోసిన ఘటన మండలంలోని భాగిర్తిపల్లి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. పాఠశాలలో శుక్రవారం విద్యార్థులందరికీ మధ్యాహ్న �
ఇంటర్ వార్షిక పరీక్షల్లో బుధవారం ఒక్కరోజే 13 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో 10, వరంగల్ జిల్లాలో ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుండగా అధికారులు పట్టుకొని డిబా�
విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమైన మలుపు. చదువులో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తోంది. ఈ సంవత్సరం టెన్త్ పబ్లిక్ పరీక్షలను నూతన విధానంలో నిర్వహించబోతున్నారు. వ
Students | తన స్వగ్రామం తొగుట మండలం పల్లెపహాడ్లోని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం సాగించడం జరిగిందని, డాక్టర్ కావాలని కష్టపడి ప్రొఫెసర్ స్థాయికి ఎదగడం జరిగిందన్నారు లోహిత్ సాయి ఆసుపత్రి అధినేత డాక్టర్ ఆమ
Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న వర్సిటీలోని సౌత్ క్యాంపస్ వసతీగృహంలో మంగళరవా అర్ధరాత్రి విద్యార్థుల
ఉన్నత విద్య అభ్యసిస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా చేయూతనందించడం అభినందనీయమని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు.
Road | తమ సమస్యను పట్టించుకోవాలని గ్రామానికి రోడ్డు వేయాలంటూ అధికారులకు చాలా సార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో చేసేదేమి లేక విద్యార్థులు బురద రోడ్డులో మోకాళ్లపై మోకరిల్లి తమ గోడు �