నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను ఎన్టీఏ రద్దు చేయడంతో ఎన్ఎస్యూఐ, ఐవైసీ, ఎస్ఎఫ్ఐ, రాష్ట్ర కాంగ్రెస్ విభాగాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు బుధవారం తీవ్రరూపం �
విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలో ని ఓ ఫంక్షన్ హాల్ లో నియోజక స్థాయి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలను �
రాష్ట్రంలో విద్యార్థులు, విద్యాసంస్థల పట్ల కాంగ్రెస్ సర్కార్ విధానాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థకు పెద్దప�
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ఈనెల 21 వరకు జరుగనున్నాయి. ఉ దయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు.
నీట్-యూజీ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబడుతూ ఢిల్లీలోని శాస్త్రి భవన్ ముందు ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల వి�
బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడుపు 16వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి సైదులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నేరుగా విద్యార్థులకే చెల్లించేలా నూతన మార్గదర్శకాలను రూపొందిస్తూ జారీ చేసిన జీవో 7ను ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలని విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ డిమాండ్ చే�
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్ఎట్ పరీక్షలు సోమవారం ముగిశాయి. ఫలితాలను పది రోజుల్లో విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నార�
మూడేండ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్-2026 పరీక్షను బుధవారం నిర్వహించనున్నామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని, చదువు పట్ల ఆసక్తి కనబరచాలని కోటగిరి ఎంపీడీవో విష్ణు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కోటగిరి, పోతంగల�
రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాలు ప్రభుత్వ టీచర్లకు తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
CM Joseph Vijay | తమిళనాడు(Thamila Nadu) నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ సి. జోసెఫ్ విజయ్(Joseph Vijay) ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.