ఆర్మూర్లోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.
ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని ప్రతిభా కేంద్రాలు (సీవోఈ), జూనియర్ కాలేజీలు, సైనిక్, ఒకేషనల్, ఫైన్ ఆర్ట్స్ కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సొసైటీ కార్యదర్శి సోమ
పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిశాయి. సోమవారం సోషల్ స్టడీస్ పేపర్కు పరీక్ష నిర్వహించగా ప్రధాన పరీక్షలు ముగిశాయి. సంస్కృతం, అరబిక్ వంటి మైనర్ పేపర్లకు ఈ నెల 16 వరకు పరీక్షలు జరుగుతాయి.
ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మారులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి తెలిపారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మారులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరక
‘రైతన్నకు వెన్నుదన్ను’ రైతుల పరోక్ష సేవలో పనిచేసిన వారి జీవన రేఖల సమాహారమని చెప్పవచ్చు. మన దేశం వ్యవసాయాధారిత దేశం. రైతు దేశానికి వెన్నెముక. రైతు అభివృద్ధికి సమగ్ర ఆధునిక సమాచారం సకాలంలో అందాలి.
Padma Devender Reddy | మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 120 మంది విద్�
కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా యువతలో ఐక్యూ స్థాయిలు తగ్గుముఖం పడుతున్నాయని ఇటీవలి పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. సాధారణ భాషలో ఐక్యూని తెలివి తేటలుగా భావిస్తారు. 20వ శతాబ్దంలో ఐక్యూ స్థాయిలు పెరుగు
మెదక్ పట్టణంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా 2024లో ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాల అద్దె భవనంలో కొనసాగుతున్నది. అద్దె భవనంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థినులు నరకం అనుభవిస్తున్నారు. నర్సింగ్ కళాశాల మొదట�
వసతి గృహంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో మెదక్ పట్టణంలోని నర్సింగ్ కశాశాల విద్యార్థినులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్కు వినతిపత్రం అందజేశారు. ఎండలో ర్యాలీగా విద్యార్థి
ఉచిత సైకిళ్లు తీసుకోవడానికి వచ్చిన పాఠశాల విద్యార్థులు డిప్యూటీ సీఎం పర్యటన షెడ్యూల్లో మార్పులు జరగడంతో ఎండ తీవ్రత, ఉక్కపోతతో టెంట్ల కింద తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాఠశాల నుంచి పంపిణీ కేంద్రం వరకు ఆ�