రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జి
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగర వీధుల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థి లోకం కదం తొక్కింది. పురవీధుల్లో ప్రదర్శన ని�
బీర్కూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలలో ఆదివారం రాత్రి భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని బాన్సువాడ దవాఖానకు తరలించి, చికిత్స అందించారు. 16మందిని డిశ్చార్�
School Gate Collapses | ప్రభుత్వ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఉన్న గేటు కూలింది. ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఒక బాలిక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం ఉన్నత ఆసు�
Fee Reimbursement | కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే కాకుండా ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ
పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతుంటారు. విద్య ద్వారానే తమ సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారుతాయని ఆశపడుతుంటారు. అయితే, ఇదే ఆశతో, ఆశయంతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన వ
పీజీ డెంటల్ విద్యార్థులు ఇకపై పరీక్షలకు హాజరుకావాలంటే 80శాతం బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాల్సిందే. జాతీయ దంత వైద్య కమిషన్(ఎన్డీసీ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డెంటల్ కాలేజీలు, వర్సిటీలకు ఈ మేరకు �
‘నన్ను చంపేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నాడు. హిట్లర్కు పట్టిన గతే ఆయనకు పడుతుంది.’ అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ, ఫ్యూచర్సిటీపై ఉన్న మోజు పేద విద్యార్థుల ఫ్యూచర్పై లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. శనివారం ఖమ్మం నగరంలో పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్�
రాష్ట్రంలో పెండింగ్ ఫీజు బకాయిలు రూ.8వేల కోట్ల ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల ని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిని ముట్టడించారు. అనంతరం ర�
రాష్ట్రంలో 6 -9 తరగతుల్లోని విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు అమలుచేస్తున్న ‘లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్' ప్రోగ్రామ్ మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ నెల 6 నుంచి 14 వరకు అప్రెంటీస్ కమ్ జాబ్ మేళాలను నిర్వహించనున్నట్టు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.