సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాలపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్-2026 ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమైంది.మే 29 నుంచి జూన్ 1 వరకు నాలుగు రోజుల పాటు స్లాట్ విధానంలో ధ్రువపత్రాల పర�
రామగిరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేట్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్కా రామకిషన్రావును హైదరాబాద్లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా అభి�
ప్రభుత్వ పాఠశాలలు మూసివేత దిశగా సాగుతున్నాయి. విద్యార్థులు లేని (జీరో ఎన్రోల్మెంట్) బడులను మూసివేస్తుండగా, ఉపాధ్యాయులు లేని స్కూళ్లను సమీప వాటిలో విలీనం చేస్తున్నారు. ఇలా గత ఐదేళ్లలో ఉమ్మడి వరంగల్ జ
మీరు సాధించిన అత్యుత్తమ మార్కులను దృష్టిలో పెట్టుకొని ఉన్నతస్థాయి చదువుల్లో జైత్రయాత్ర కొనసాగించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మం
ప్రధాని మోదీ పాలనలో విద్యార్థులు, ఉద్యోగార్థులు పరీక్షలు బాగా రాయాలని కాకుండా, పరీక్ష పేపరు లీక్ కాకుండా, పరీక్ష రద్దు కాకుండా చూడు దేవుడా అని కోరుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలలు, సంవత్సరాల పాట�
ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక ‘కీ’ విడుదలయ్యింది. పేపర్-1, పేపర్-2 ప్రాథమిక కీలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది.
రాష్ట్రంలో విద్యారంగం అ స్తవ్యస్తంగా మారిందని, సీఎం రేవంత్రెడ్డి విద్యాశాఖను తానే నిర్వహిస్తున్నా ఫీజుల దోపిడీని మాత్రం అరికట్టడం లే దని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అ ధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యద�
దేశ భవిష్యత్తు వ్యాపార, వాణిజ్య అవకాశాల్లో, ఆర్థిక క్రమశిక్షణలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర అత్యంత కీలకమని, ఆర్థిక ప్రగతికి వారు ది క్సూచి అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.
విద్యార్థుల కోసం పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు మొత్తంగా 9 రకాల వస్తువులకు ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఏజెన్సీలను ఎంపిక చేసి వర్క్ ఆర్డర్లు ఇవ్వడమే ఇక మిగిలింది. తాజాగా �
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారా? అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.