వర్షం పడితే ఆ పాఠశాలలోని విద్యార్థులు నిలబడే విద్యాభ్యాసం చేయాల్సి వస్తు న్నది. జోరుగా వర్షం కురిస్తే ఆ బడి భవనం ఊరుస్తుంది. దీంతో ఆ విద్యార్థులు ఇంటి బాట పట్టాల్సిందే. చినుకుపడితే పాఠశాల అంతా చిత్తడే. ఐద
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా భారత విద్యార్థి ఉద్యమానికి ఒక ము ఖ్యమైన రాజకీయ విజయం. అయితే ఆయన రాజీనామా లేఖలో ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తున్నది. పరిపాలనా వైఫల్యాన్ని అంగీకరించిన చర్�
Jitendra Singh : లోక్సభలో బుధవారం ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లును కేంద్రం రాజ్యసభ ముందుకు తీసుకొచ్చింది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో ఆమోదం పొందిన మ�
హనుమకొండ చౌరస్తా, జూలై 29: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్ణీత కాలవ్యవధిలో కోర్సు పూర్తి చేయలేక బ్యాక్లాగ్లు మిగిలిన యూజీ, పీజీ పూర్వవిద్యార్థులకు 2026-2027 విద్యాసంవత్సరానికి చివరి అవకాశం కల్పిస్తున్నట్లు �
CJP meet Rakesh Tikait | రైతులు, విద్యార్థులు కలిసి అన్ని వైపుల నుంచి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేర్కొంది. దీని కోసం రైతులు, విద్యార్థులు, యువతతో కూడిన ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ప్రయత్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు భయాందోళనల మధ్య కాలం వెల్లదీస్తున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాల�
ఇటీవల విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న వారిపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని రాష్ర్టాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. అలాగే ఎటువంటి నేర చరిత్ర లేని పక్షంలో 18 ఏండ్ల లోపు వయస�
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరదనీటితో నుండి చెరువును తలపిస్తోంది. సోమవారం రాత్రి కురిసిన కళాశాలకు రెండు వైపులా ఉన్న రహదారుల నుండి వచ్చిన వరద నీరు దిగువ ప్రాంతంగా ఉన్న కళాశాల మైదా�
నీట్ పేపర్ లీకేజీపై గళమెత్తిన విద్యార్థులపై కేంద్రం కక్ష సాధింపులకు దిగినట్టు తెలుస్తున్నది. డిమాండ్లకు ఒప్పుకొన్నట్టు ఒకవైపు హామీ ఇచ్చినట్టే ఇచ్చి మరోవైపు నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను టార్గ�
ప్రశ్న పత్రం రూపకర్త చిత్తశుద్ధి, విశ్వసనీయతలే పరీక్షల నిర్వహణలో అతి పెద్ద సవాలని పరీక్ష విధాన సంస్కరణలపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సభ్యుడు, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వీ కామకోటి అన్నారు.
జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్కి వ్యతిరేకంగా బీహార్లో ఈ నెల 25న విద్యార్థులు బంద్ నిర్వహించారు. ఈ బంద్లో బీహార్లో అనేక చోట్ల పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగాయి.