సర్కారు బళ్లలో చదువుకునే విద్యార్థులకు వడ్డించేందుకు ఒక్కో కోడి గుడ్డుకు రూ.5 చొప్పునే ప్రభుత్వం ధర చెల్లిస్తుండడంతో మధ్యాహ్న భోజన (ఎండీఎం) ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. బయటి మార్కెట్లో గుడ్డు ధర ఏరోజ
కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. విద్యార్థి సేన ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ధర్న�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ఒక సమావేశంలో ఫీజు బకాయిలు రూ.2,300 కోట్లు అడ్వాన్స్గా బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని ప్రకటించారని, ఏ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారో, విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదో
రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ ప్రైవేట్ స్కూల్ కైంప్లెంట్ మానిటరింగ్ సిస్టమ్ (పీఎస్సీఎంఎస్) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీస
Supreme Court : సీబీఎస్ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా త్రిభాషా విధానం అమలు చేయాల్సిన అవసరం లేదని వారు కోర్టుకు తెలిపారు.
Students stop MLA convoy | జెన్ అల్ఫా విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే కాన్వాయ్ను అడ్డుకున్నారు. బురదమయమైన రోడ్డు దుస్థితిపై ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే
విదేశాల్లో విద్య అంటే ఇంతవరకు ప్రపంచ దేశాల మెజారిటీ విద్యార్థుల గమ్యస్థానం అమెరికాగా ఉండేది. ఉన్నత ప్రమాణాల విద్యతో పాటు, ఊరించే ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయమైన వేతనంతో అగ్రరాజ్యం వారిని ఆకట్టుకుంటూ ఉండేద�
తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తిన దరిమిలా వామపక్షాలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకుండా నిరోధిస్తూ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వును విజయ్ నేతృత్వంలోన
పాలిటెక్నిక్ విద్యను తక్కువ చేసే జీవో 97ను రద్దు చేయాలని బుధవారం పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్లో కలెక్టరేట్ను ముట్టడించి ధర్నా చేపట్టారు. కలెక్టర్ను కలవాలని విద్యార్థులు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నవీపేట, కోటగిరి మండల కేంద్రాల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల ఆధ్వ
ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా సంచలనం రేకెత్తించిన కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ సూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాఠాలు బోధించే టీచర్పై ఇద్దరు ప�
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరిట కాంగ్రెస్ సర్కారు ఏర్పాటుచేసిన తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ సమస్యలతో సతమతమవుతోంది. ఈ వర్సిటీపై రేవంత్ ప్రభుత్వం శీతకన్ను వేయడంతో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ �
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక శాఖలోనే కొనసాగించాలని, జీవో నంబర్ 97 ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సం ఘాల నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నందిపేట్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాల�
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజ్కి వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల సందర్భంగా వారిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు