కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల కోసం ఖాళీగా ఉన్న సీట్లకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వార్డెన్ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్�
పేద విద్యార్థులు అభ్యసించే గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే వస్తువుల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, సీఎం, మంత్రులు, నేతల కన్నుసన్నల్లో అదంతా సాగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చ
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవాలని జిల్లా విద్యాధికారి (డీఈవో) ప్రశాంత్ రెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట గదులను, పాఠశాల
KTR | పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తుంది. సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్
KTR | తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం స్కూల్లో విద్యార్థులతో కలిసి కేటీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. మాజీ ప్రధాన�
Private Schools Closed | రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లు అర్ధాంతంగా మూతబడుతున్నాయి. తగిన నోటీసు ఇవ్వకుండా ఉన్న పళంగా తాళాలేసేస్తున్నాయి. ఈ స్కూళ్లలోని విద్యార్థుల వెతలు అన్నీ ఇన్నీ కావు. నాలుగైదేండ్ల క్రితం మూ
బిల్లు రాకపోవడంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ బడికి తాళం వేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు బీల్యానాయక్తండాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా �
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) జోరు. లే ఆఫ్ల భయం. వేలాది ఉద్యోగుల తొలగింపు ఆందోళన నేపథ్యంలో ఐఐటీల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థుల ప్రాధాన్యతల్లో మార్పు కనిపిస్తున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్లు కోర�
ఈ ఏడాది కూడా విద్యార్థులకు యూనిఫాం సమస్య వెంటాడుతోంది. పాత యూనిఫాంల్లోనే విద్యార్థులు స్కూళ్లకు రావాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఇప్పటికే కొత్త యూనిఫాంల పంపణీ కొనసాగాలి. అయితే ఈ ఏడాది యూనిఫాం విధ�
కష్టపడేతత్వం, వినూత్న ఆలోచన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన హైదరాబాద్ యువకుడి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం రోజున విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఓ సెంటిమెంట్ అడ్డొచ్చింది. దీంతో విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా తగ్గింది. ఖమ్మం జిల్లాలో కేవలం 18 శాతం మంది వి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాఠశాలలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి రోజు విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో కనిపించలేదు. అమావాస్య కారణంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలన�
పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లు చెల్లించలేదని ఏకంగా ఓ కాంట్రాక్టర్ పాఠశాల గేట్కు తాళం వేశారు. �
బడిగంట మోగింది. వేసవి సెలవులు పూర్తికావడంతో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఎప్పుడూ విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభంకాగా, 13న రెండో శనివారం, ఆదివారం వరుసగా సెలవులు రావడంతో జూన్ 15న పాఠశాలలు ప్�