ప్రభుత్వ పాఠశాలను నిర్వహించేందుకు ఇంటిని అద్దెకు ఇస్తే మూడేళ్లుగా కిరాయి చెల్లించకపోవడంతో ఇంటి యజమాని పాఠశాలకు తాళం వేసిన సంఘటన సూర్యాపేటలోని తిలక్నగర్ ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటు చేస�
Sports | రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని.. వారికి మరిత ప్రోత్సాహం అందించే విధంగా కృషి చేస్తామని పూర్వ విద్యార్థి, జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు యూ స్వామి �
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్తో ఖమ్మం నగర యువకుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రాకేశ్దత్తా పోరుబాట పట్టాడు. ఫ�
Students Shoot Classmate | ఒక విద్యార్థి తన క్లాస్మేట్ను ఇంటికి రప్పించాడు. మరో స్టూడెంట్తో కలిసి పిస్టల్తో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నిందితులైన విద్యా�
ఉత్తరాఖండ్లోని దేవ్ భూమి యూనివర్సిటీ తన విద్యార్థులకు ప్రకటించిన ఆఫర్ వివాదాస్పదమైంది. ఈ యూనివర్సిటీలో ఆదివారం జరిగే ఒక కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు.
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో కాంట్రాక్టర్లకు బిల్లులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎన్ని చె ల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ �
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్ర�
రెగ్యులర్ పీజీ, సర్టిఫికెట్ కోర్సులకు ప్రభుత్వం 75% హాజరు నిబంధన తీసుకొచ్చింది. బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టేందుకే ఈ అసంబద్ధ విధానాన్ని అమల్లోకి తీసుకువచ�
ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి వ్యాప్తిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన నంది మేడారం పిహెచ్సి డా�
విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రదర్శనలు ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. గజ్వేల్ మున్సిపల్ (Gajwel) పరిధిలోని ప్రజ్ఞాపూర్ సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎక్స్పోలో వివిధ
విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నది. విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు పోరుబాట పట్టాయి. కాలేజీలను నిరవధికంగా బంద్ చేశాయి. దీంతో తరగ�
పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా, కాంగ్రెస్ సర్కార్ వారితో చెలగాటం ఆడుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు.
షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీరులో(పీవోకే) మళ్లీ నిరసనలు మిన్నంటాయి. అయితే ఈసారి ఆందోళనకు సారథ్యం వహిస్తున్నది మాత్రం జెన్-జీ. విద్యారంగంలో సంస్కరణల కోసం డిమాండు చేస్తూ ప�