Teacher killed, students injured | ఒక స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల సమయంలో విషాద సంఘటన జరిగింది. జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఐరన్ పోల్కు విద్యుత్ వైర్ తగిలింది. దీంతో కరెంట్ షాక్తో టీచర్ మరణించగా, ముగ
Nennela School | విద్యార్థులు తమ తమ పాత దుస్తులతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి వచ్చింది. వేడుకలకు కొందరు పాత యూనిఫామ్తో వేడుకల్లో పాల్గొనగా.. మరికొందరు విద్యార్థులు మల్టీ కలర్ దుస్తులతో వచ్చారు.
మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో విద్యార్థుల కోసం నిర్మించి నిరుపయోగంగా ఉన్న హాస్టల్ భవనాన్ని విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసీల్ కార్యాలయం ఎదుట పీడీఎస్�
విద్యార్థులే భారత దేశ భవిష్యత్ను నిర్మించే శిల్పులని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. పేపర్ల లీక్లు, అక్రమాలను నిరోధించి.. వ్యవస్థను పారదర్శకంగా, పూర్తి సురక్షితంగా, విశ్వాసంతో ఉండేలా పబ్లిక్�
దైవం కంటే గురువుకే పెద్ద పీట వేసిన సంస్కృతి మనది. అక్షర జ్ఞానాన్ని విద్యార్థి మనసులో నింపే గురువుకు సమాజంలో చక్కటి గౌరవం దక్కుతుంది. విద్యార్థికి మంచి నడవడిక, విచక్షణను నేర్పి భవిష్యత్తుకు బాటలు వేయడంలో
Gen Alpha students protest | టీచర్ ట్రాన్స్ఫర్ నిలిపివేయాలంటూ ‘జెన్ ఆల్ఫా’ విద్యార్థులు నిరసనబాట పట్టారు. రోడ్డును దిగ్బంధించారు. ఒక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వాహనం ధ్వంసం చేశారు. దీంతో అక్కడి నుంచి పారిప�
ఉపాధ్యాయుల డిప్యూటేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మేడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి గురువారం ధర్నా చేపట్టగా.. ప్రజాప్రతినిధులు, �
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) క్యాంపస్లో విక్రయం కలకలం రేపింది. ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 మంది విద్యార్థులు గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది.
MBA | మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులపై విద్యారులకు ఆసక్తి తగ్గుతున్నది. ఒకప్పుడు తీవ్ర డిమాండ్ ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రభ ఈ సారి అమాంతం పడిపోయింది. ఈ ఏడాది ఎంబీఏలో 57% సీట్లు మాత్రమే నిం�
వనపర్తి మండలం అంజనగిరి గ్రామంలో ఇటీవల సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రాథమిక పాఠశాలను సందర్శించి కాసేపు ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించి పరిశుభ్రత, మంచినీరు
ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్థుల మీద సోమవారం రాంచీలో అమానుషంగా లాఠీచార్జ్ చేయడంతో అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ మంగళవారం జార్ఖండ్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ ఎమ
నాలుగు లక్షలకు పైగా విద్యార్థుల ఆధార్ వివరాలు అప్డేట్ కాలేదు. పుట్టిన తేదీ, ఇంటిపేరు, వేలిముద్రలు వంటి వివరాలను ఇంకా అప్డేట్ చేసుకోలేదు. అధార్ అప్డేట్పై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది.
ప్రకృతితో మమేకం కావడమే మానవాళికి రక్షణ అని, బోనాలు పండుగ అంటే ప్రకృతిలో భాగమైన మట్టికి, నీటికి, పాడికి, పంటకు అమ్మవారి రూపంలో దండం పెట్టుకోవడం అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సారంగపూర్ ప్రధానోపాధ్యాయుడు ఏ
కాంగ్రెస్ సర్కార్ బడులను మూసివేస్తున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నది. ఈ ఏడాది వ్యవధిలోనే రెండు వేల స్కూళ్లను మూసివేసింది. ఇవన్నీ ఎలిమెంటరీ స్కూళ్లే కావడం గమనార్హం. ఈ విషయాన్ని సా�