సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జడ్పీ పాఠశాలలో విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించడం సోషల్ మీడియా వైరల్ అయ్యింది. విద్యార్థులు చీపుర్లు పట్టి పాఠశాల తరగతి గదులు, వరండాలను శుభ్రం చేయించారు.
మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నాన్ని పారబోసిన ఘటన మండలంలోని భాగిర్తిపల్లి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. పాఠశాలలో శుక్రవారం విద్యార్థులందరికీ మధ్యాహ్న �
ఇంటర్ వార్షిక పరీక్షల్లో బుధవారం ఒక్కరోజే 13 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో 10, వరంగల్ జిల్లాలో ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుండగా అధికారులు పట్టుకొని డిబా�
విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమైన మలుపు. చదువులో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తోంది. ఈ సంవత్సరం టెన్త్ పబ్లిక్ పరీక్షలను నూతన విధానంలో నిర్వహించబోతున్నారు. వ
Students | తన స్వగ్రామం తొగుట మండలం పల్లెపహాడ్లోని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం సాగించడం జరిగిందని, డాక్టర్ కావాలని కష్టపడి ప్రొఫెసర్ స్థాయికి ఎదగడం జరిగిందన్నారు లోహిత్ సాయి ఆసుపత్రి అధినేత డాక్టర్ ఆమ
Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న వర్సిటీలోని సౌత్ క్యాంపస్ వసతీగృహంలో మంగళరవా అర్ధరాత్రి విద్యార్థుల
ఉన్నత విద్య అభ్యసిస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా చేయూతనందించడం అభినందనీయమని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు.
Road | తమ సమస్యను పట్టించుకోవాలని గ్రామానికి రోడ్డు వేయాలంటూ అధికారులకు చాలా సార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో చేసేదేమి లేక విద్యార్థులు బురద రోడ్డులో మోకాళ్లపై మోకరిల్లి తమ గోడు �
అచ్చంపేట డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ శుభవార్త చెప్పారు. 9, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు స్కాలర్
BVRIT | ఎం బాజా సే ఇండియా- 2026 పోటీలు నాలుగు రోజుల పాటు విజయవంతంగా జరిగాయి. ఐదవ రోజు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన హెచ్ ఆర్ మీట్ కార్యక్రమం సోమవారం ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమలతో విద్యార్ధుల
వారంతా ఉపాధ్యాయులే. డీఈడీ పూర్తి చేసి కొంత మంది ప్రభుత్వంలో, మరి కొందరు ప్రైవేట్ పాఠశాలల్లో సెకండ్ గ్రేడ్ టీచర్స్గా పనిచేస్తూ బీఈడీ చదవాలనే సంకల్పంతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఆఫర్ చేసే బీఈడీ కోర్�
Pune Students : స్టడీ విజిట్ కోసం ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన కొందరు విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. పూనేకు చెందిన 84 మంది విద్యార్థులు ఇటీవల స్టడీ విజిట్లో భాగంగా దుబాయ్ వెళ్లారు.