ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల ఫీజులు చెల్లించలేక స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావించి తల్లిదండ్రులు పంపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి జిల్లా పర�
ఒక రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? శాసనసభలో నా? సచివాలయంలోనా? లేక అధికార పార్టీ కార్యాలయంలోనా? అ క్కడెక్కడా కాదు. విశ్వవిద్యాలయా ల ప్రాంగణాలు, తరగతి గదుల్లో ఉంటుంది. కుటుంబం, సమాజం, రాష్ట్రం కోసం మంచి భవి�
Jharkhand : జార్ఖండ్లో ఇటీవల జరిగిన జేపీఎస్సీ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ అక్కడి విద్యార్థి సంఘాలు గత నెల 25 నుంచి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతోపాటు మరో ఐదు�
జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సరారు ఎటువంటి నోటిఫికేషన్లూ జారీ చేయకపోవడంతో ప్రభుత్వ మోసాన్ని గ్రహించి ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన వేణుకుమార్ ఆత్మహత్య�
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి డి మాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం క�
ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరుతో ఒక మొక్కను నాటి, సం రక్షించాలని సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్ పి లుపునిచ్చారు. సోమవారం సైఫాబాద్ సైన్స్ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులు నిర్వహించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్లో 85,453 మంది ప్రవేశాలు పొందారని ఇంటర్విద్యాశాఖ వెల్లడించింది. నిరుడు 75వేల మంది చేరగా, ఈ ఏడాది 14% అడ్మిషన్లు పెరిగినట్టు ప్రకటనలో తెలిపింది.
ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు విదేశీ విద్యానిధి కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విద్యానిధి కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ రాక తీవ్ర భయాందోలన చెందుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 14లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థుల కష్టాలు చెప్పతరం కావడం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక�
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇటీవ ల ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకే పడరాని పాట్లు పడాల్సి వస్తున్నది. కొత్తవాళ్లే కా కుం
పిల్లలు దైవంతో సమానం అని మన ప్రగాఢ నమ్మకం. అందుకే ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అని పాటలల్లేస్తాం. పిల్లలు తప్పు చేస్తే వారికి పెద్దల్లాగా తీవ్రమైన శిక్షలు విధించం. అటు శాస్ర్తాలు, ఇటు చట్టాలు కూడా పిల్లల న
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట, రామంతాపూర్(బీఆర్) పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశాల కోసం ఎంపికైన విద్యార్థులకు ఊరట లభించింది.
మాటల్లో ఆర్భాటం.. చేతల్లో నిస్తేజం అన్న చందంగా కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి ఉంది. పాఠశాలలు ప్రారంభమైన రోజే యూనిఫాం, షూ, నోటు బుక్స్, బ్యాగులతో కూడిన నాణ్యమైన కిట్లు అందజేస్తామని చెప్పిన సర్కార్ నేటికీ