ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో టాయిలెట్స్ కొరత ప్రధానమైనది. ఇటీవల విడుదలైన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) 2024-2025 నివేదిక కూడా �
సంగారెడ్డి జిల్లాలోని ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన జాబ్మేళా విజయవంతమైంది. శుక్రవారం అమీన్పూర్ మున్సిపాలిటీ పటేల్గూడలో నిర్వహించిన ఉద్యోగమేళాను తెలంగాణ కౌన్సి
ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యంలో, రాజ్యాంగంలోని లోపాలు నేడు బీసీ, ఎంబీసీ, సంచార, అర్ధ సంచార జాతుల కులాలకు శాపంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1993 నుంచి 2025 వరకు ఓబీసీ/బీసీ రిజర్వేషన్ల అమ
ప్రభుత్వమే విద్యాసంస్థలన్నింటినీ ఏర్పాటుచేసి, నడపడం సాధ్యం కాదు. దీనికి ప్రత్యామ్నాయమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. కళాశాలను ప్రైవేటుసంస్థలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం విద్యార్థుల ఫీజు చెల్లిస్తుం�
పెద్దపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అసౌకర్యాలు, అపరిశుభ్రతకు నిలయమైంది. ఆహ్లాదంగా ఉండాల్సిన కళాశాల ఆవరణ అధ్వానంగా మారింది. వర్షం వస్తే ఆవరణ అంతా చెరువును తలపిస్తుండగా, భవనం శిథిలావస్థకు చేరి పై ప
వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ భవనాన్ని వదిలి అద్దెభవనంలో చేరారు. తీరా అద్దె భవనంలో వసతులు లేకపోవడంతో హాస్టల్ విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. అద్దె భవనంలో 5 గదులు మాత్రమే అద్దెకిచ్చారు.
హెచ్-1బీ వీసా దరఖాస్తుల వార్షిక రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచడం వల్ల డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు; మన దేశం నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లాలనుకునేవారు, ప్రస్తుత వీసాను రెన్యువల్ చేసుకోవలసినవారు ఇ
సైన్స్ ఊహ కాదు.. నిజం. కానీ, బట్టీ పడితే ఆ వాస్తవాలపై పట్టుచిక్కదు. సరదాప్రయోగాలతో సాధన చేస్తే.. సైన్స్ కరతలామలకం అవుతుందంటారు డాక్టర్ రత్నా కొల్లూరి. కష్టమైన సైన్స్ని ఇష్టంగామార్చాలన్నది ఆమె కోరిక కా�
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పక్కదారి పడుతున్నది. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల కడుపు కొట్టి �
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా శ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు కబడ్డీ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 25 నుండి 28 వరకు నిజామాబాద్ లో జరగబోయే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సబ్
విద్యార్థులకు ఖగోళ శాస్త్ర వి జ్ఞానాన్ని అందించే ప్రతాపరు ద్ర నక్షత్రశాల పదేళ్లుగా మూ తపడింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఆవరణలో రెండున్నర దశాబ్ధాల క్రితం హిందూజ సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. అయితే �
అల్పసంఖ్యాక వర్గాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించి, వారి కుటుంబాల్లో వెలుగురేఖలు నింపే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గురుకుల విద్యాసంస్థలు ప్రారంభ�