‘చేతిరాత బాగుంటే.. మంచి మార్కులు వస్తాయి..’ విద్యార్థులకు టీచర్లు తరచూ ఇదే మాట చెప్తుంటారు. పిల్లలు బలపం పట్టింది మొదలు అందంగా అక్షరాలు దిద్దిస్తుంటారు. ముత్యాల్లాంటి అక్షరాలు రాసిన వారిపై ప్రశంసల జల్లు �
తమ సమస్యలను పరిష్కరించాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రహరీ దూకి కలెక్టరేట్కు పరుగులు తీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. చిట్యాలలోని మహాత్మా జ్యోతిబాఫూలే (బీసీ గురుకుల) పాఠశాలలో పదో తరగతి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని సరోజిని నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన హెచ్సీయూకు చెందిన ఆర్ట్స్ �
తమ సమస్యలు పరిష్కరించాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు (బాలురు) ప్రహరీ దూకి కలెక్టర్ కార్యాలయానికి పరుగులు తీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా..
సంగారెడ్డి జిల్లా లింగంపల్లి శివారులోని గురుకుల పాఠశాలలోని హాస్టల్ భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం భోజనానికి అదే భవన�
Scholarships | AISB, TGVP ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో వివేకానంద, తపస్వి డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై భైటాయించి రాస్తా రోకో చేపట్టారు.
గురుకులంలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పదోతరగతి విద్యార్థినులు ఆదివారం రాత్రి భోజ
వేములవాడ మండలం అగ్రహారంలోని జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. సరైన క్యాంపస్, కనీస మౌలిక వసతులు లేక అరిగోస పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సోమవారం ఉదయం 10.30 గంటల తర్వాత కళాశాల �
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్ లో బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, ఇంటర్ నేషనల్ షావోలిన్ కుంగ్ పూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 వ రాష్ట్రస్థాయి కుంగ్ పూ, కరాటే పోటీల్లో ధర్మారం మండలంలోని
తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని విజ్ఞాన్ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు కరాటే కుంగ్ ఫూ పోటీల్లో ఉత్తమ ప్రతభి కనబరిచారు. ఈమేరకు కరీంనగర్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ షోలిన్ కుంగ్ పూ,కరాటే స్టేట్ లెవల్
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో విద్యార్థులు, ప్రొఫెసర్ల మధ్య యుద్ధం నడుస్తున్నది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపు అంశం వీరి మధ్య యుద్ధానికి కారణమైంద
ఒకవైపు సుంకాలు.. మరోవైపు వలస విధానాలపై కఠిన నిర్ణయాలు.. వెరసి భారత్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ట్రంప్ సర్కారు ఇప్పటికే తీసుకొచ్చిన కొత్త వీసా నిబంధనలతో అమెరి�
అమెరికాలో విద్యాభ్యాసం, ఆ పై ఉపాధి పొంది డాలర్లు సంపాదించాలన్న ఆశతో ఆ దేశానికి వెళ్తున్న మన విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం విధించిన వీసా నిబంధనలతో కడుపు మాడ్చుకుంటూ రోజులు నెట�