విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం అందించేందుకే స్కాలర్షిప్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్ల
ఉదయం వేళ మైనారిటీ పాఠశాల ప్రారంభమైంది. టీచర్లు పాఠాలు బోధిస్తుండగా, విద్యార్థులు ఆసక్తిగా వింటున్నారు. అందులో 7వ తరగతి విద్యార్థులు తదేకంగా పరీక్షలు రాస్తున్నారు. ఇంతలోనే పెద్ద ఎత్తున శబ్దాలు. తమ మీదికే �
బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేటాయించిన ‘పీఎం శ్రీ’ నిధులు పక్కదారి పడుతుండటంపై ‘నమస్తే తెలంగాణ’ కథనంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించిం ద�
ఖమ్మం జిల్లాలోని డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో చదివే విద్యార్థులు సోమవారం నుంచి కళాశాలలకు రావొద్దని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు మెసేజ్లు ప�
షాద్నగర్లో గురుకుల విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. విద్యార్థులు ఎదురుతిరిగి మఫ్టీలో ఉన్న ఓ కాని�
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట సమీపంలో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో విద్యార్థులను భయాందోళనకు గురిచేసేలా రాడ్తో చితకబాదిన పీఈటీ అన్వర్ఖాన్ను ఆర్ఎల్వో శ్రీనివాస్ర�
Unity Run | విద్యార్థులు, అధ్యాపకులు ఐక్యత, సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత పట్ల తమ అంకితభావాన్ని వ్యక్తం చేస్తూ సమాహారమయ్యారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి యూనిటీ ప్రతిజ్ఞతో ప్రారంభించారు.
జేఎన్టీయూలో పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. పీహెచ్డీ అడ్మిషన్ల కోసం ఈ ఏడాది మేలో నోటిఫికేషన్ విడుదలచేశారు.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 11వ జోనల్ లెవల్ క్రీడా పోటీలు 6నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
అరకొర బస్సులతో గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వారు సరిపడా బస్సుల్లేకపోవడంతో ఫుట్బోర్డులో �