మండలంలోని షెట్లూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భో జనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గు రయ్యారు. వీరిని 108 అంబులెన్సుల్లో స్థానిక ప్రభు త్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.
కుక్కల బారి నుంచి రక్షించాలని కోరుతూ మన్సూరాబాద్ డివిజన్ పరిధి సహారాస్టేట్స్కాలనీలోని హైదరాబాద్ టాలెంట్ స్కూల్ విద్యార్థులు మంగళవారం కాలనీలో ర్యాలీ నిర్వహించారు.
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే హాస్టల్లో ఎలుకలు కొరికి ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలవడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎలుక క�
పాఠశాల సమయం వేళలో సకాలంలో ఆర్టీసీ బస్సులు నడపాలంటూ ఆదర్శ పాఠశాల విద్యార్థులు (Students) ధర్నాకు దిగారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్లోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్కూల్ టైమింగ్
మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకున్నది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం ప్రకారం.. స్థానిక ప్రభ�
తొలి అంతరిక్ష యాత్రికుడు హనుమంతుడు అని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ఉన జిల్లాలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో జరిగిన జాతీయ రోదసీ దినోత్సవాల్లో ఆయన పాల్గొ
కోరుట్ల పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగబ్యాస పోటీల్లో స్థానిక నవజ్యోతి హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన హారిక, సహర్షిత, గురువిందర్ సింగ్, హన్విక, ఆకర్ష వర్మ, నిశ్
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సహకారంతో కోరుట్ల, మెట్ పల్లి విద్యార్థులు సోమవారం హైదరాబాదులోని టీ హబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వివిధ బస్సుల్లో రెండు పట్టణాలకు
పిల్లలు పాఠశాలకు రాకపోతేనే.. వాళ్లు చదవకపోతేనే.. మాకు మాత్రం నెల తిరిగేలోపు జీతాలు వస్తున్నాయి కదా అని అనుకునే ఉపాధ్యాఉలు ఉన్న ఈ రోజుల్లో.. బడికి రాని పిల్లల భరతం పడితూ వారిని చదువులమ్మ ఒడిలోకి చేర్చుతూ మి�
తొమ్మిదో తరగతిలో ఉన్నా.. మూడు, ఐదు తరగతుల పాఠాలను చదువలేరు. సమస్యలను ఛేదించలేరు. పాఠశాల విద్యలో అంత దారుణంగా విద్యాప్రమాణాలున్నాయి. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కరువయ్యాయి. దీంతో విద్యార్థుల్లోని సామ