Osmania University | శతాధిక వసంతాల ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రతిష్ట అధికారుల అసమంజస నిర్ణయాలతో మసకబారుతున్నది. వందేమాతరం ఉద్యమం మొదలుకుని ఎన్నో సామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలకు వేదికగా నిలి�
కాంగ్రెస్ సర్కారు విద్యార్థులపై చిన్నచూపుచూస్తున్నదని, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. గురుకుల్లాలోని విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా గా
విద్యార్థుల్లో ఊబకాయం పెరుగుతుండటం, చిన్నారుల్లోనూ షుగర్ కేసులు బయటపడుతుండటంతో ప్రత్యేకించి స్కూళ్లల్లో ‘షుగర్బోర్డు’లు ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
పీహెచ్డీ పూర్తి చేసేందుకు సాధారణంగా ఐదేండ్ల సమయం పడుతుంది. కానీ ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ కనీసం ఏడెనిమిదేండ్లు ఎదురుచూడాల్సిందే. గైడ్తో సత్ప్రవర�
చెస్ క్రీడ నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో మేధో సంపత్తి పెరుగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చెస్ నెట్ వర్క్ స్పాన�
విద్యార్థుల సంఖ్య పెరిగినా, వసతుల కొరత సమస్య పీడిస్తున్నా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) బడ్జెట్ మాత్రం అంతగా పెరగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటికింకా అరకొర నిధులే కేటాయిస్తున్న�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కాలేజీ (ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల)లో రూ.2కోట్లతో ల్యాబ్లు, అదనపు తరగతి గదులు నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నూతనంగా నిర్మించనున్న జీప్�
హాస్టల్ నుంచి విద్యార్థులను తీసుకెళ్లాలని సూచించడంతో మోడల్ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ఆదివారం ఆందోళన చేట్టారు. కల్వల గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 80 మంది వ�
నిర్మల్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో వసతి సౌకర్యాన్ని పొందుతున్న విద్యార్థులు చలితో గజగజ వణుకుతున్నారు. పది రోజుల నుంచి చతి తీవ్రత అధికం కావడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఉద
ఇప్పటికే ఆదాయం తగ్గిందని పేద,మధ్య తరగతి ప్రజలపై అనేక రకాల భారం మోపి డబ్బు గుంజుతున్న ప్రభుత్వం దృష్టి ప్రస్తుతం విద్యార్థులపై మళ్లింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు ఆర్థిక సమస్యతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ సాలర్షిప�
DEO Bhojanna | జీవితంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులు పట్టుదలతో చదవాలని నిర్మల్ జిల్లా విద్యా శాఖ అధికారి దర్శనం భోజన్న సూచించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులతో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ గౌడ్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే వయసులో �
చిగురుమామిడి మండలంలోని తొమ్మిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న 263 మంది విద్యార్థులకు హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప�
పేద విద్యార్థులు చదువుకునే గురుకులం సమస్యల వలయంగా మారింది. అసలు విద్యార్థులు ఉండలేని దుస్థితి నెలకొన్నది. చుట్టూ ముసిరిన సమస్యలతో ఆ చిన్నారులు సహవాసం చే యాల్సి వస్తున్నది.