నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, విద్యార్థుల మృతి ఘటనపై శామీర్ పేటలోని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారం ఎదుట పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తూ కేంద్ర ప�
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బీజేపీ ప్రభుత్వం లాఠీచార్జి చేయడం దారుణమని, విద్యార్థులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు
ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం సరికాదని, లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యా�
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న నేపథ్యంలో కేంద్రం కంటితుడుపు చర్యలకు దిగింది.
ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువైన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. 1997లో విద్యార్థి నాయకుడిగా చేసిన రాజయాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అప్పట్లో ఒడిశా సచివాలయం బయట దాదాపు 1,500 మంది విద్యార్థులత�
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న క్రమంలో నిరసనకు వేదికగా ఉన్న జంతర్ మంతర్కు 1.5 కి.మీ పరిధిలో గురువారం అర్ధరాత్రి వరకు మొబైల్ ఇంటర్నెట్ను ప్రభుత్వం న�
జంతర్ మంతర్ వద్ద ఆందోళనల వెల్లువ... కేంద్ర ప్రభుత్వం అణచివేత.. పోలీసుల లాఠీచార్జ్.. జెన్ జీ తిరుగుబాటు. కొన్ని రోజులుగా దేశంలో ప్రధాన చర్చకు దారి తీస్తున్న అంశాలు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, విద్యార్థుల �
ఢిల్లీ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, పోలీసుల అక్రమ ప్రవర్తనను నిరసిస్తూ.. విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద శుక్రవా�
ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవల యువ సంగ్రామ సదస్సు పేరిట నిరుద్యోగుల తరఫున సరూర్నగర్లో సమరభేరి మోగించగా, తాజాగా దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి �
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించార�
వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన నారాయణపేటలో రైతు కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ ఖర్చుతో వ్యవసాయ విద్యనందించాలనే ఉద్దేశంతో పేట జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను నాగర్కర్నూల్�
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం దుర్మార్గమని పలువురు వక్తలు అన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలక
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు చదవడం, రాయడం నేర్పించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ సేవలు నాణ్యతప్రమాణాలు, జవాబుదారీతనం పెంపుపై జిల్లా కలెక్టర్ కోయ శ�