వనపర్తి మండలం అంజనగిరి గ్రామంలో ఇటీవల సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రాథమిక పాఠశాలను సందర్శించి కాసేపు ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించి పరిశుభ్రత, మంచినీరు
ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్థుల మీద సోమవారం రాంచీలో అమానుషంగా లాఠీచార్జ్ చేయడంతో అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ మంగళవారం జార్ఖండ్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ ఎమ
నాలుగు లక్షలకు పైగా విద్యార్థుల ఆధార్ వివరాలు అప్డేట్ కాలేదు. పుట్టిన తేదీ, ఇంటిపేరు, వేలిముద్రలు వంటి వివరాలను ఇంకా అప్డేట్ చేసుకోలేదు. అధార్ అప్డేట్పై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది.
ప్రకృతితో మమేకం కావడమే మానవాళికి రక్షణ అని, బోనాలు పండుగ అంటే ప్రకృతిలో భాగమైన మట్టికి, నీటికి, పాడికి, పంటకు అమ్మవారి రూపంలో దండం పెట్టుకోవడం అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సారంగపూర్ ప్రధానోపాధ్యాయుడు ఏ
కాంగ్రెస్ సర్కార్ బడులను మూసివేస్తున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నది. ఈ ఏడాది వ్యవధిలోనే రెండు వేల స్కూళ్లను మూసివేసింది. ఇవన్నీ ఎలిమెంటరీ స్కూళ్లే కావడం గమనార్హం. ఈ విషయాన్ని సా�
జార్ఖండ్ విద్యార్థి ఉద్యమం సోమవారం హింసాత్మకంగా మారి రక్తపాతాన్ని సృష్టించింది. ఆందోళనకారులు ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపుమేరకు వేలాది మంది విద్యార్థులు, ఆశావహులు తరలిరావడంతో వారిని అదుపు చేయడంలో విఫల�
Rahul Gandhi : జార్ఖండ్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపైకి పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్
Hyderabad : హైదరాబాద్లోని ప్రముఖ నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవం అంశంపై వివాదం మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ను యూనివర్సిటీ ఆహ్వానించింది. అయ
వివిధ కోర్సుల్లో సీట్ల సంఖ్య తగ్గింపు, అడ్మిషన్ ఫీజు పెంపును నిరసిస్తూ యూపీ ప్రయాగ్రాజ్ లోని అలహాబాద్ యూనివర్సిటీలో ఒక వర్గం విద్యార్థులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవ
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మల్టీజోన్ -1 ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ ఒలింపియా స్కూల్లో అంతర్ జిల్లా ఖోఖో క్రీడాపోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. వ�
పాఠశాలకు వెళ్లడానికి ప్రాణాలు పణంగా పెడతూ విద్యార్థులు నదిని దాటడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పాఠశ�
డ్రగ్స్కు బానిసలైన యువకులు, విద్యార్థులు డబ్బుల కోసం దొంగతనాలు, చైన్స్నాచింగ్లకు అలవాటు పడుతున్నారని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్శాండిల్య ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కు విద్యా సంవత్సరం ప్రారంభ మై 50 రోజులు దాటుతున్నా యూనిఫామ్స్ అందకపోవడంతో విద్యార్థులు తీ వ్ర ఇబ్బందులు ఎదురొంటున్నా రు. ప్ర తి విద్యా సంవత్సరం ప్రారంభం రోజు�