Rayapol |సిద్దిపేట జిల్లా బేగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు“జిజ్ఞాస” జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు. ఈ జాతీయ స్థాయి కాంపిటీషన్లో బేగంపేట విద్యార్థులు పా
జేఈఈ - మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు అత్యధిక పర్సంటైళ్లతో జయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఐఐటీ జేఈఈ (మెయిన్స్)- 2026 మొదటి విడుత పరీక్ష ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యద్భుత పర్సంటైల్ సాధించారని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు.
జేఈఈ మెయిన్ -1 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు అద్భుత విజయాలు నమోదు చేశాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఏడాది శ్రీచైతన్య విద్యార్థులు మునుపెన్నడూ లేనివిధంగా సంచలన రికార్డులు సృష్టించారు.
Sports | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి, రాయపోల్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ వాలీబాల్ క్రీడలకు ఎంపికైనట్లు పీడీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టీస్ టెస్టుల్లో పలువురు ఫెయిలవడం ఆయా బడుల హెచ్ఎంలకు తలనొప్పిగా మారిం ది.
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, నర్సింగ్ వంటి కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ -26 నోటిఫికేషన్ విడుదలైంది. జేఎన్టీయూహెచ్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఒకే స్కూళ్లో, ఒకే తరగతి గదిలో, ఒకే బెంచ్ మీద కూర్చొని చదువుకొంటున్న విద్యార్థుల్లో కొందరికి ‘స్టూడెంట్ ఐడీ కార్డులు’ జారీ చేసి, పుస్తకాలు, పెన్నులు, బస్పాస్లు ఇచ్చి, మరికొందరికి అవేవీ ఇవ్వకపోతే.. దాన్�
ఆలస్యం అమృతం విషం అన్న సూక్తి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు నిధులు విడుదల చేయడంలో మాత్రం యథార్థం. ముఖ్యంగా విదేశీ విద్యా పథకం కింద దరఖాస్తు చేసుకొని నాటి కేసీఆర్ ప్రభుత్వం నుంచి మంజూరు పత్రాలు పొంది, రేవం�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కామన్ డైట్ ‘పేరుగొప్ప ఊరు దిబ్బ’ అన్నచందంగా మారింది.ప్రస్తుతం గురుకులాల్లో మాత్రమే అరకొరగా కామన్ డైట్ అమలవుతున్నది.