ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలనే ప్రభుత్వ సంకల్పం ఖమ్మం జిల్లాలో బహు దూరంలో ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే రెండు జతల దుస్తులను విద్యార్థులకు అందిస్తామ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్' (ఓఎస్ఎం) విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా మార్కులు అసాధారణంగా తగ్గడం, కొన్ని సమాధానాల�
డిగ్రీలో కోర్సుల్లో చేరాలంటే గతంలో ఒక విద్యార్థి మూడు, నాలుగు కాలేజీలకు తిరిగి దరఖాస్తు చేసుకోవడం.. కాలేజీలకెళ్లడం, దరఖాస్తులు కొనుగోలుచేయడం, జిరాక్స్ కాపీలను జతపర్చడం జరిగేది. మొదటి లిస్ట్, రెండు, మూడ�
సంప్రదాయ డిగ్రీ విద్యపై విద్యార్థులకు ఆసక్తి తగ్గుతుందా.? దోస్త్లో ఫేజ్-1, ఫేజ్-2లో డిగ్రీ ప్రవేశాల గణాంకాలను చూస్తే పరిస్థితి అవుననే అనిపిస్తోంది. రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సు అనంతరం మూడేళ్ల డిగ్రీ �
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం బంజారాహిల్స్లోని మంత్�
12వ తరగతిలో కనీస మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా జేఈఈ అడ్వాన్స్డ్ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని దాన్ని నిర్వహించిన ఐఐటీ రూర్కీ చెప్పింది. అయితే స్టూడెంట్లకు వచ్చిన జేఈఈ ర్యాంకును బట్టి సీట్ల కేటాయి�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 2025-26 గాను జాతీయ ఆర్థిక ప్రతిభ ఉపకార వేతనం (ఎన్ఎంఎంఎస్ )పథకం కింద ఎంపిక కాగా వారిని శనివారం పాఠశాలలో ఉ�
కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తిన్నది కక్కించకుండా కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్�
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కళాశాలల అప్లియేషన్ ప్రక్రియ నత్తనడకను తలపిస్తున్నది. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్బోర్డు గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే చేరాలని, గుర్తింపు పొందిన కాలేజీల జ
ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(పీజీఈసెట్) పరీక్ష విధానం సమూలంగా మారనున్నది.
ఫలితాల పోర్టల్లో క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ సమస్య కారణంగా జేఈఈ(అడ్వాన్స్డ్) 2026 అభ్యర్థుల డాటా బహిర్గతమైందన్న వార్తలు, దేశ విద్యా వ్యవస్థను, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఎంత అసమర్థ వ్యక్తులు నడుపుత�
నేటి నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయని మెదక్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి రాజు గురువారం ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లాలో 487 మంది విద్యార్థులు పరీక్షల రాయ
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. నీట్-యూజీ, ఎస్సెస్సీ, సీయూఈటీ, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా నిర్వహించలేక ప్రభుత్వం చేతులెత్తేస్తున్�