Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్లో వేసవి సెలవులు ముగిశాయి. ఈ నెల 22 నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ తాజాగా ప్రకటన చేసింది. ఈ నిర్ణయం కాశ్మీర్ డివిజన్లోని వింటర్ జోన�
తెలంగాణలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పంపే మూటల్లో నుంచి ఒక శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తే వారి భవిష్యత్ మారుతుందని రిటైర్డు ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి �
CBSE 10th Results | సీబీఎస్ఈ పదో తరగతి రెండో బోర్డ్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 2026 నుంచే పదో తరగతిలో రెండు బోర్డు పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన బోర్డు పరీక్ష ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 దాకా జరగ్గ
యూత్ డిక్లరేషన్ పేరిట రెండు లక్షలు ఉద్యోగాలు వేస్తామని విద్యార్థులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నది. పీజీలు, పీహెచ్డీలు పూర్తయినా ఉద్యోగాలు రా
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఏర్పాటు చేసిన ప్రజాగ్రంథాలయానికి పన్నెండేళ్లు నిండాయి. 2014లో ఆ గ్రామ పూర్వ విద్యార్థులు కలిసి దీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా, దినదిన ప్రవర్థమానంగా ఎదిగి �
నీట్ యూజీ 2026 పరీక్ష చుట్టూ నెలకొన్న వివాదాలు సద్దుమణగడం లేదు. మే 3న జరిగిన మొదటి పరీక్షలో పేపర్ లీక్ కుంభకోణం తర్వాత, జూన్ 29న మళ్లీ పరీక్ష నిర్వహించారు.
Scholarships | వారంతా చిన్ననాటి స్నేహితులు. .ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రుల కలను సహకారం చేయాలనే లక్ష్యంతో విద్యనభ్యసించి కొందరు ఉద్యోగరీత్యా స్థిరపడగా. మరికొందరు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందించే గుడ్డు ధర ఏజెన్సీ నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తున్నది. మొన్నటి వరకు ఆరు రూపాయలుగా ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం మార్కెట్లో 8 రూపాయల వరకు విక్రయ�
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ పొగుళ్లపల్లిలోని ఏకలవ్య పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ శుక్రవారం విద్యార్థులు గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
నీట్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 19 మంది 500కుపైగా మార్కులతో సత్తాచాటారు. ఈ సందర్భంగా కరీంనగర్ వావిలాలపల్లిలోని కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అభినందన కార్యక్�
నీట్ -2026 ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు ఘన విజయం సాధించారని విద్యాసంస్థల నిర్వాహుకులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను అభినందించి మాట్లాడారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఏ హర్షిణి, పదో తరగతి విద్యార్థులు ఎన్ సంధ్య, ఎ�
సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) విధానంపై సుప్రీంకోర్టు బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులు తీవ్ర నిరాశ చెందారని, మరిన్ని సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది.