నేటి ఆలోచన రేపటి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది..ఆ దిశగా ఉన్నత విద్యనందించే విద్యా సంస్థల్లో చేరితే ఆ లక్ష్యం నేరవేరే అవకాశం లభిస్తుంది. అంతే కాకుండా అవుట్ డెటేడ్ సిలబస్తో కాకుండా మారుతున్న కాలాన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం ప్రభుత్వ ప్రాథమిక , ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు శనివారం మేడిగడ్డ బరాజ్కు వెళ్లారు. హెచ్ఎంలు ఎర్రయ్య, పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో విద్యార
రాష్ట్రంలోని ఉస్మానియా, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ తదితర యూనివర్సిటీలకు నిరుడు వైస్చాన్సలర్లను నియమించిన ప్రభుత్వం.. పాలక మండళ్ల (ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల)ను మాత్రం ఇంకా నియమించలేదు. దీంతో దాదా�
Quality Meals | అందరూ విద్యార్థులకు చదవడం, రాయడం వచ్చే విధంగా ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందిగా ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలకు రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డిసూచించారు.
విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ను అందించడమే కేఎల్ విశ్వవిద్యాలయం లక్ష్యమని యూనివర్సిటీ డీన్, ఎంహెచ్ఎస్ ప్రోగ్రాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ ఎం. కిషోర్బాబు అన్నారు. ఇంటర్మీడియట్ ఉన్నత ఉద్య�
ఓయూ టెక్నాలజీ కాలేజీలో దారుణం చోటు చేసుకున్నది. ఉన్నతవిద్యతోపాటు నైపుణ్యాలు నేర్పించాల్సిన అధ్యాపకుడే విద్యార్థినుల పాలిట కీచక అవతారమెత్తాడు. విసిగివేసారిన విద్యార్థినులు తోటి విద్యార్థులతో కలిసి శ�
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ శతాధిక బాల రచయితల సమ్మేళనంకు పెద్దపల్లి జిల్లా నర్సింహులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యా
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ వైద్య విద్య పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను దిద్ది, ఓ విద్యార్థిని పాస్ చే యించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదంలో తాజాగా లైంగిక వేధి�
VIT University | యూనివర్సిటీలో కామెర్లు వ్యాపించాయి. నాణ్యత లేని ఆహారం, కలుషిత నీటి కారణంగా క్యాంపస్లోని విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. యాజమాన్యం స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విధ్�
Osmania University | శతాధిక వసంతాల ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రతిష్ట అధికారుల అసమంజస నిర్ణయాలతో మసకబారుతున్నది. వందేమాతరం ఉద్యమం మొదలుకుని ఎన్నో సామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలకు వేదికగా నిలి�
కాంగ్రెస్ సర్కారు విద్యార్థులపై చిన్నచూపుచూస్తున్నదని, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. గురుకుల్లాలోని విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా గా
విద్యార్థుల్లో ఊబకాయం పెరుగుతుండటం, చిన్నారుల్లోనూ షుగర్ కేసులు బయటపడుతుండటంతో ప్రత్యేకించి స్కూళ్లల్లో ‘షుగర్బోర్డు’లు ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
పీహెచ్డీ పూర్తి చేసేందుకు సాధారణంగా ఐదేండ్ల సమయం పడుతుంది. కానీ ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ కనీసం ఏడెనిమిదేండ్లు ఎదురుచూడాల్సిందే. గైడ్తో సత్ప్రవర�
చెస్ క్రీడ నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో మేధో సంపత్తి పెరుగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చెస్ నెట్ వర్క్ స్పాన�
విద్యార్థుల సంఖ్య పెరిగినా, వసతుల కొరత సమస్య పీడిస్తున్నా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) బడ్జెట్ మాత్రం అంతగా పెరగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటికింకా అరకొర నిధులే కేటాయిస్తున్న�