యూజీ విద్యార్థుల కోసం నిర్మించిన హాస్టల్ భవనం యూజీ విద్యార్థులకే కేటాయించాలంటూ.. బుధవారం విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏవీ రాజశేఖర్ వారితో చర్చించారు.
అంతర్జాతీయ ప్రతిభకు అయస్కాంతంలా నిలిచిన అమెరికా ఉన్నత విద్యావ్యవస్థ చారిత్రక విచ్ఛిన్నతను ఎదుర్కొంటున్నది. వలసలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో ఇప్పటికే అమెరికాలోని ప్రతిష్ఠాత
డిగ్రీ కోర్సుకు డిమాండ్ పెరిగింది. ఈ కోర్సుల్లో చేరేందుకు వి ద్యార్థులు పోటీపడుతున్నారు. ఈ సారి 1.97లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఫస్టియర్లో చేరారు. నిరుడు 1.96లక్షల మంది చేరగా, ఈ సారి వెయ్యి మంది అధికంగా అ�
పాఠశాలల్లో విద్యార్థుల కనీస హాజరు శాతంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 2026లో జరిగే బోర్డు పరీక్షలకు హాజరయ్యే 10, 12 తరగతి విద్యార్థులు తప్పనిసరిగా కనీసం
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలందించిన గురుకులాలు.. నేడు సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయి.
78 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో నేటికీ విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షగానే మారిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఘనపూర్ ప్రభుత్వ పాఠశాల
విద్యా సంస్థల్లో 2026వ సంవత్సరంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై పరిమితిని ఆస్ట్రేలియా సడలించింది. 2025వ సంవత్సరంలో 2,70,000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ పరిమితిని సడలించి, అదనంగా 9 శాతం మంది విద్యార్థులను చేర�
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా, లేఆఫ్ల భయం, ట్రంప్ టెంపరితనం తదితర అనేక భయాందోళనలు పట్టిపీడిస్తున్నా విద్యార్థులు వీటిని లెక్కచేయడం లేదు. తమ దారి బీటెక్ దారే అంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో�
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు మద్రాస్ ఐఐటీ ఆన్లైన్ కంప్యూటర్ కోర్సులకు ఎంపికైనట్లు పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు చాప లక్ష్మీనారాయణ సోమ
కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు కోటగిరి హైస్కూల్ విశ్రాంతి ఉపాధ్యాయుడు రమేష్ చేయుత నందించారు. అస్య ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి ప్రాథమిక పాఠశాలకు సోమవారం దాస్ సేవా సమితి ఆధ్వర్యంలో డిల్లీ పబ్లిక్ స్కూల్స్ సీఈవో మల్క యశస్వి సహకారంతో రూ.లక్ష విలువ గల 20 డబుల్ డెస్క్ బెంచెస్ వ�
సిద్దిపేట జిల్లాలో 13 మంది ఉపాధ్యాయులను టీచర్ల సర్దుబాటులో మరో పాఠశాలకు వెళ్లకుండా ఉపాధ్యాయ సంఘాలు చక్రం తిప్పాయి. పలుకుబడి కలిగిన ఉపాధ్యాయ సంఘం నేతలు ఈ 13 మంది టీచర్లను మరోచోటికి కదలకుండా నిలువరించినట్ట�
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో డిటెన్షన్ విధానం గందరగోళాన్ని తలపిస్తున్నది. ఒక్కో వర్సిటీలో ఒక్కో విధానం అమలవుతున్నది. ఫస్టియర్ నుంచి సెకండియర్కు ప్రమోట్ అయ్యేందుకు ఓయూ.. మహాత్మాగాంధీ వర్సిట�
Friends | సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని గతంలో ఉన్న రుద్రంపూర్ సింగరేణి హై స్కూల్ లో 1993 -1994 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకుని, ఉన్నత చదువుల కోసం వారందరూ విడిపోయి, ఆయా రంగాల్లో స్థిరపడ్డారు. కొందరు ఉన్నత స�
R Krishnaiah | రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.