తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని విజ్ఞాన్ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు కరాటే కుంగ్ ఫూ పోటీల్లో ఉత్తమ ప్రతభి కనబరిచారు. ఈమేరకు కరీంనగర్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ షోలిన్ కుంగ్ పూ,కరాటే స్టేట్ లెవల్
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో విద్యార్థులు, ప్రొఫెసర్ల మధ్య యుద్ధం నడుస్తున్నది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపు అంశం వీరి మధ్య యుద్ధానికి కారణమైంద
ఒకవైపు సుంకాలు.. మరోవైపు వలస విధానాలపై కఠిన నిర్ణయాలు.. వెరసి భారత్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ట్రంప్ సర్కారు ఇప్పటికే తీసుకొచ్చిన కొత్త వీసా నిబంధనలతో అమెరి�
అమెరికాలో విద్యాభ్యాసం, ఆ పై ఉపాధి పొంది డాలర్లు సంపాదించాలన్న ఆశతో ఆ దేశానికి వెళ్తున్న మన విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం విధించిన వీసా నిబంధనలతో కడుపు మాడ్చుకుంటూ రోజులు నెట�
విద్యాబోధన అంటే సంవత్సరాల తరబడి మూస పద్ధతిలో సాగే క్రతువు కాదనీ, విద్యార్థుల్ని ఆకట్టుకుని పాఠం పట్టుబడేలా చేసే మార్గం అని నమ్మారు ఈ టీచరమ్మలంతా. అందుకే పాఠాలు చెప్పడంలో తమకంటూ వినూత్న మార్గాన్ని ఎంచుక�
హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని లండన్ మేనేజ్మెంట్ అకాడమీలో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఈడీపీ) పేరుతో మూడు రోజుల వర్క్షాప్ �
Teachers Day | పెద్దపల్లి మండలం మారేడుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా గురువారం గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు.
MEO Kanakaraju | విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు దౌల్తాబాద్ మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు. విద్యలో ఏవిధంగా అయితే రాణిస్తారో ఆటల్లో కూడా మంచి ప్రతిభ చూపాలని.. ఆటలు విద్యార్థులకు మానసిక ఉల్ల�
Quality education | ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తు విద్యారంగా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
RS Praveen Kumar | తెలంగాణ ప్రభుత్వం రూ. 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు తేలిక పద్ధతిలో విద్యా బోధన చేయడం వల్ల వారికి సులభంగా అర్థమవుతుందని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్, మండల విద్యాధికారి సులోచన పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు భోజనం అందించాలని నల్లగొండ డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. మంగళవారం మునుగోడు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశార�