కేసీఆర్ హయాంలో దేశానికి తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు.. రేవంత్ సర్కార్ అసమర్థ పాలనతో కుంటుపడి తిరోగమన స్థాయికి పడిపోయాయి. నిండా విద్యార్థులతో కళకళలాడుతూ ఓ వెలుగు వెలిగిన చోట ప్రస్తుతం వరుస ఫ�
దేశంలో బ్రిటిష్ వారి రాజ్యాంగం రంగప్రవేశం చేయడంతో నిమ్న అణగదొక్కబడిన జాతులకు... శారీరక బానిసత్వం నుంచి విముక్తి కలిగింది కానీ, ఈ జన సామాన్యానికి విద్య నేర్పించే ముఖ్యమైన ప్రయత్నాన్ని ఈ ఉదార బ్రిటిష్ ప�
వెబ్సైట్ తెరుచుకోదు.. అస్సలు ఓపెన్కాదు.. ఇది పాలిసెట్ దరఖాస్తు చేసేందుకు విద్యార్థులు ఎదుర్కొన్న తిప్పలు. డిప్లొమా/పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్ నోటిఫికేషన్ సోమవా�
గచ్చిబౌలి స్టేడియం వేదికగా రెండు వేల మంది పిల్లలతో అలెన్ వరల్డ్ జూనియర్ రన్ ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్తో పాటు నగరంలోని దాదాపు 180 పాఠశాలల నుంచి రెండు వేల మందికి పైగా విద�
Divyangjan Students Abused By Warden | చెవిటి, మూగ, అంధత్వంతో బాధపడుతున్న దివ్యాంగ పిల్లలను ఆ స్కూల్లోని వార్డెన్ లైంగికంగా వేధించాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ అధికారులు స్పందించా
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యానభ్యసిస్తున్న విద్యార్థులందరికీ చదవటం, రాయటం రావాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యాశాఖ అధికారులకు సూచించారు.
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ వద్దే విద్యాశాఖ ఉండటంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదని, గురుకులాల పరిస్థితి దారుణ�
ఫుడ్పాయిజన్ కారణంగా శుక్రవారం 78 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో 38 మంది, వనపర్తి జిల్లాలో 40 మంది అస్వస్థతకుగురై దవాఖాన పాలయ్యారు. వివరాలు ఇలా..ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియాతం�
జేఈఈ మెయిన్-1 ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదలకానున్నాయి. వీలైతే 12కు ముందే ఫలితాలు వెల్లడించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ/ఎన్టీఏ భావిస్తున్నది. జేఈఈ మెయిన్-1 పరీక్షలు ఈ నెల 21న ప్రారంభమయ్యాయి. పేపర్-1 పరీక్షల�
మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. పాఠశాలలో 47 మంది విద్యార్థులు ఉండగా, గురువారం 43 మంది విద్యార్థ�
students | మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కావడంతో కడుపునొప్పితో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యార్థులను నారాయణ ఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తర�
అర్ధరాత్రి అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు జాతీయరహదారిపై అదుపుతప్పి ఫ్లైఓవర్ పిల్లర్ను ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు ఇంజినీ రింగ్ విద్యార్థులు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్�
యూజీసీ కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జనరల్ క్యాటగిరీ విద్యార్థులు, అగ్ర కులాల సభ్యులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్లో విద్యార్థుల న�
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ(ఐఐటీ-ఢిల్లీ)కి చెందిన దాదాపు 10,000 మంది పూర్వ విద్యార్థులు బ్యాంకింగ్, ఇంజినీరింగ్ రంగాల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. ఫ్లిప్కార్ట్, జొమాటో వ్యవస్థాపక�