న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థుల పై పోలీసులు లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవార�
Rajnath Singh | నీట్-యూజీ 2026 (NEET-UG 2026) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర రక్షణ మంత్రి (Union Deffence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పి�
Padma Devender Reddy | ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిందని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను వినాలే తప్ప, బలప్రయోగంతో నిరసనలను అణచివ�
నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్రం తీరును నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా చేసిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఖండించారు.
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాకు దిగిన విద్యార్థులపై కేంద్రం, పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే మచ్చ గా మారిందని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మంగళవారం ప్రకటనలో విమర్శించారు.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం బలవర్థకమైన ఆహారం అందిస్తున్నామని ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. మంగళవారం భద్రాచలంలోని ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాలు
రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను సీఎం రేవంత్రెడ్డి సర్కార్ సర్వ నాశనం చేస్తున్నదని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్ షిప్పులను వెంటనే విడుదల చేయాలని మంగళవారం నల్లగొండలోని లయన్స్ భవనం�
నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఈ అంశంపై తక్షణమే చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు మంగళవారం తీవ్ర నిరసనలు తెలపడంతో వరుసగా రెండవరోజు లోక్సభ కార్యకలాపాలకు పదేపదే అంతరాయం ఏర్పడ
Lok bhavan | నీట్ స్కాం కారణంగా విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఢిల్లీ విద్యార్థుల నిరసన సెగ హైదరాబాద్ను తాకింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార
సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పంపే మూటల్లో నుంచి ఒక్క శాతమైనా తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తే వారి భవిష్యత్తు మారుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచిం�
‘ప్రభుత్వం ఈ ఏడాదైనా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుందా? ఇవ్వదా? ఒకవేళ ఇవ్వకపోతే లక్షల రూపాయల ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఉన్నత చదువులు ఎలా కొనసాగించాలి?’ ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది విద్యార్
Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్లో వేసవి సెలవులు ముగిశాయి. ఈ నెల 22 నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ తాజాగా ప్రకటన చేసింది. ఈ నిర్ణయం కాశ్మీర్ డివిజన్లోని వింటర్ జోన�
తెలంగాణలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పంపే మూటల్లో నుంచి ఒక శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తే వారి భవిష్యత్ మారుతుందని రిటైర్డు ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి �