‘రద్దీ ఎక్కువ.. బస్సులు తక్కువ’ ఇది గ్రేటర్ ఆర్టీసీ దుస్థితి. ఫలితంగా విద్యా సంస్థలకు వెళ్లడం.. ఇంటికి క్షేమంగా తిరిగిరావడం విద్యార్థులకు ఒక అగ్ని పరీక్షగా మారింది. విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు గడ
Spot Admissions | కోటగిరి, జూలై 1: నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రి�
మామిళ్లగూడెం, జూన్ 30: వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసించే విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించే అంశంపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనప�
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్ విద్యాధికారి వీ ఆంజనేయరావు నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు సమభావంతో ఉండాలన్న ఉద్దేశంతో విద్యార్థులు ధరించే సూల్డ్రెస్తో పాఠశాలకు వచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీదిగూడెం పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు వాం
కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్లో ఆదివారం ఉదయం ఉప్మాలో పురుగులు దర్శనమివ్వడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గతంలో భోజనంలో పురుగులు, ఇనుప మేకులు వచ్చిన విషయం తెలిసిందే. మెస్లో నాణ్యమైన భోజనం అందించడం�
ఆధార్ తరహాలో విద్యార్థులకు జారీచేసే అపార్ ఐడీల జారీ రాష్ట్రంలో మందకొడిగా సాగుతున్నది. ఇంకా 30 శాతం విద్యార్థులకు అపార్ ఐడీలు జనరేట్ కాలేదు. జూన్ మొదటి వారం వరకు 69.16 శాతం విద్యార్థులకు మాత్రమే అపార్ ఐ�
విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నెలకొల్పే విద్యాసంస్థలు ఎంతో ఆదర్శంగా ఉండాలి. ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యనందించాలి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల ప్రగతే ధ్యేయంగా పనిచేయాలి. క్రమశిక్షణ క
విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్తున్న ఓ ప్రైవేట్ సూల్ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం చక్రియాల గ్రామ శివారులో శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికు�
‘ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెను!’.. మహాత్ముడు చెప్పిన ఈ మాట ఎంతో గొప్పది. కానీ, అప్పుడప్పుడూ ఆ సత్యమే.. పిల్లల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ముఖ్యంగా.. ఒంటరిగా ఉన్నప్పుడు అపరిచితులతో ప్రమాదం పొంచి ఉంటుంది.