భారీ మెజారిటీతో పదవి చేపట్టిన నేపాల్ ప్రధాని బాలెన్ షాకు నెల రోజుల్లోపే ప్రజలు, విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. రాజధాని కాఠ్మాండూ సహా పలు నగరాల్లో విద్యార్థులు, రాజకీయ గ్రూపులు, సామాన్యులు వీధుల�
జేఈఈ(మెయిన్స్)-2026లో ప్రవేశానికి వెలువడిన ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించి జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించారని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వ
సర్కార్ బడుల్లోని విద్యార్థులకు అందించే హోలిస్టిక్ ప్రోగ్రెస్కార్డులు ఇంకా కొన్ని జిల్లాలకు అందలేదని టీచర్లు చెబుతున్నారు. దాదాపు సగం జిల్లాలకు, బడులకు ఇవి అందలేదని అంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. గోల్యాతండా పంచాయతీ పరిధిల�
విద్యార్థులు, యువతను డ్రగ్స్ ఊబిలోకి నెడుతున్న విద్యాసంస్థల సమీపంలోని పొగాకు ఉత్పత్తుల విక్రయ దుకాణాలపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. విద్యాసంస్థల పరిసరాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చే
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై పది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి కాలేజీలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణ
‘మీరు కడుపునిండా తినండి. బిల్లు నేనే కడతా.. అన్నాడట ఒకాయన. నాకు ఆకలిగా లేదంటే. లేదు.. లేదు మొహమాట పడొద్దు. పుష్టిగా తినండి అన్నాడట. తీరా తిన్నాక.. ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లేవు. మీ బిల్లు మీరే కట్టుకోండి అని అనే�
తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈ నెల 20వ తేదీ ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్ల్లో పరీక్షలు జరగనున్నాయి.
ఉమ్మ డి వరంగల్ జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ సూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓపెన్ సూల్ ఉమ్మ డి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం తెలిపారు. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్�
‘మనం గొప్పగా చదువుకొని ఎదిగితే చాలు’ అని అనుకునే ఈ సమాజంలో ఆ యువకుడు అందరిలా ఆలోచించలేదు. చదువుల తల్లికి దూరమైన అడవి బిడ్డలకు ఓనమాలు నేర్పుతున్నాడు. దారిలేని గూడెంలోకి వెళ్లి అక్షరజ్యోతిని వెలిగించాడు.
NEET | నీట్ పరీక్ష తెల్లారే తెలంగాణ ఎప్సెట్ పరీక్ష జరుగనున్నది. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజే ఎప్సెట్ పరీక్ష జరుగనున్నది. అది కూడా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్ష కావడం గమనార్హం. దీంతో విద్యార్థులకు �
జిల్లాలోని ఉపాధ్యాయుల కృషితో ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్' కార్యక్రమ ఉద్దేశం నెరవేరిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ముదిగొండ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన