SI Arunkumar | మంగళవారం దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాత వంగ మహేందర్ రెడ్డి సహకారంతో పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులను పంపిణీ చేశారు.
SC Boys Hostel | నిజాంపేట్లోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహానికి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలతో నిండిపోవడం జరిగింది. దీనికి తోడు మురుగునీరు పారుతుండడంతో వసతి గృహ విద్యార్థులకు అటుగా వెళ్లడానికి
మంచిర్యాల జిల్లా సాయికుంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం తినడంతో ఎనిమిదో తరగతి విద్యార్థిని బైరినేని తరుణి, ఆర
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులే దొరకడం లేదట. ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన వారు దేశంలోనే లేరట. అవును.. హెచ్సీయూ ఉన్నతాధికారులే కంట్రోలర్�
దేశంలో జాతీయ విద్యావిధానం-2020కు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షుడు అరుణ్కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ విద్యావిధానం పేరుతో దేశంలో విద్య కార్పొరేటీకరణ, కాషాయి�
ఏపీ జలదోపిడీ, గోదావరి నదీజలాల్లో తెలంగాణ వాటా, బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులకు వివరిస్తామని సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్వీ జిల్లా �
ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపే శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉందని సికింద్రాబాద్ జూనియర్ ఛాంబర్స్ చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగశ్రీధర్ అన్నారు. సమ సమాజ నిర్మాణంలో విద్యార్థులు, యువత భాగస్వాములు �
అధికారుల పర్యవేక్షణ లోపంతో బీసీ హాస్టల్ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో సరైన వసతులు లేక విద్యార్థులు అరిగోస పడుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్లో గత మూడ్రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. పురుగులు పట్టిన ఆహారం మాకు పెట్టద్దంటూ విద్యార్థినులు కళాశాల ప్రిన్సిపాల్ దృ
తెలంగాణ నీటి హక్కులపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు బీఆర్ఎస్వీ నేతలు నడుం బిగించారు. ‘జంగ్ సైరన్' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టారు. ఏపీ జలదోపిడీపై శనివారం నుంచి ఈ �
హైదరాబాద్కు చెందిన జే ఇషాన్, నేహా చిన్నతనంలోనే పెద్దమనసు చాటుకున్నారు. కొవిడ్ లాక్డౌన్ సమయంలో స్కిల్స్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది చిన్నారులను చూసి వారి కోసం ఏమైనా చేయాలని తలపోశారు. ప్ర�
విద్యార్థులు అంకితభావంతో విద్యను అభ్యసించాలని సుల్తానాబాద్ మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కందునూరిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హనుమండ్లపల్లి ప్
చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూరు మోడల్ స్కూల్ లో ఐసీఏఐ కరీంనగర్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సీఏ కోర్సు పై శనివారం అవగాహన నిర్వహించారు.