కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సహకారంతో కోరుట్ల, మెట్ పల్లి విద్యార్థులు సోమవారం హైదరాబాదులోని టీ హబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వివిధ బస్సుల్లో రెండు పట్టణాలకు
పిల్లలు పాఠశాలకు రాకపోతేనే.. వాళ్లు చదవకపోతేనే.. మాకు మాత్రం నెల తిరిగేలోపు జీతాలు వస్తున్నాయి కదా అని అనుకునే ఉపాధ్యాఉలు ఉన్న ఈ రోజుల్లో.. బడికి రాని పిల్లల భరతం పడితూ వారిని చదువులమ్మ ఒడిలోకి చేర్చుతూ మి�
తొమ్మిదో తరగతిలో ఉన్నా.. మూడు, ఐదు తరగతుల పాఠాలను చదువలేరు. సమస్యలను ఛేదించలేరు. పాఠశాల విద్యలో అంత దారుణంగా విద్యాప్రమాణాలున్నాయి. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కరువయ్యాయి. దీంతో విద్యార్థుల్లోని సామ
శంకరపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం రాత్రి సమయంలో 10 మంది విద్యార్థులను ఎలుకలు గాయపరిచాయి. ఈ సందర్భంగా గాయపడిన బాలికలను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర�
పౌష్టికరమైన ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వడం వల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉంటారని, వారి కార్యకలాపాలను ఉత్సాహంగా పాల్గొంటారని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్ల�
ఫెషనల్ మెయిల్ చేయాలన్నా, అఫీషియల్ డాక్యుమెంట్ రాయాలన్నా.. ఇంగ్లిష్పై మంచి పట్టు ఉండాలి. ఫార్మాట్ తెలిసి ఉండాలి. అతికొద్ది మంది మాత్రమే ఈ విషయంలో ముందుండేవారు. వారికి అంతా ఇంతా డిమాండ్ ఉండదు. ఇప్పుడ
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు(ఎఫ్ఆర్ఎస్)ను శనివారం నుంచి అమలుచేయనున్నారు. హాజరు నమోదు కోసం టీజీ డీఐఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
విద్యార్థులు ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో అదుపు తప్పి కింద పడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.
ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటికుంటలో మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
పాఠశాలల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వీర్నపల్లి-ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయ�