కథలాపూర్ మండలం దుంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఎన్ఆర్ఐ జెల్ల శంకర్ యాదవ్ గురువారం టై, బెల్ట్ లు పంపిణీ చేసినట్లు ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెలిపారు.
విద్యార్థులపై వివక్ష చూపిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు స్పష్టం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికీ ఇదే గతి పడుతుందని తేల్చిచెప్పారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ముదిగొండ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పురుగుల అన్నం తినలేక వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి కేజీబీవీ విద్యార్థి
విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీసు ప్రజా భరోసాలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్�
హాస్టల్ల్లో నీళ్లు లేక ఇబ్బందులు పడు తున్నామంటూ విద్యార్థులు రోడ్డెక్కిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు శివారులో బుధవారం జరిగింది. మండల కేంద్ర శివారులోని అద్దె భవనంలో ఐదేండ్లుగా గిరిజన సం క్షేమ గుర
సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, బీసీ, ఎస్టీ గురుకులాల్లో విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణమని విద్�
ఎప్సెట్ మాక్ సీట్ల కేటాయింపు తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు సగానికిపైగా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు మార్చుకున్నారు. ఎప్సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు 95,256 మంది హాజరయ్యారు.
పోతంగల్ మండలంలోని సుంకిని మండల పరిషత్ పాఠశాలలో 41మంది విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు వితరణ చేశారు.
Education | విద్యార్థులు సెల్ ఫోనులు, టీవీలు పక్కన పెట్టి భవిష్యత్తుకు ఒక్క లక్ష్యాన్ని ఎంచుకొని విద్యను అభ్యసించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, నైపుణ్య ఆర్గనైజేషన్ సంస్థ జిల్లా అధ్యక్షుడు తోట కమలా�
Odisha | ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ ఒకవైపు ప్రచారం చేసుకొంటున్న బీజేపీ అధికారంలో ఉన్న ఒడిశాలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, చదువు సాగాలంటే తన కోరిక తీర్చాలని ఒత్తి
చదువులమ్మ ఒడి మృత్యు ఒడిగా మారకముందే తమను కాపాడాలని సంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు. కోస్గి మున్సిపల్ పరిధి సంపల్లిలో ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి కూలేందుకు స
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యే యంగా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటుకు సంబంధిత శాఖల నుంచి నివేదికలు అందించాలని కలెక్టర్ హర�
BRSV | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్వీ ధర్నా చేపట్టింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది.