కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా యువతలో ఐక్యూ స్థాయిలు తగ్గుముఖం పడుతున్నాయని ఇటీవలి పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. సాధారణ భాషలో ఐక్యూని తెలివి తేటలుగా భావిస్తారు. 20వ శతాబ్దంలో ఐక్యూ స్థాయిలు పెరుగు
మెదక్ పట్టణంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా 2024లో ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాల అద్దె భవనంలో కొనసాగుతున్నది. అద్దె భవనంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థినులు నరకం అనుభవిస్తున్నారు. నర్సింగ్ కళాశాల మొదట�
వసతి గృహంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో మెదక్ పట్టణంలోని నర్సింగ్ కశాశాల విద్యార్థినులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్కు వినతిపత్రం అందజేశారు. ఎండలో ర్యాలీగా విద్యార్థి
ఉచిత సైకిళ్లు తీసుకోవడానికి వచ్చిన పాఠశాల విద్యార్థులు డిప్యూటీ సీఎం పర్యటన షెడ్యూల్లో మార్పులు జరగడంతో ఎండ తీవ్రత, ఉక్కపోతతో టెంట్ల కింద తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాఠశాల నుంచి పంపిణీ కేంద్రం వరకు ఆ�
విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో భాగంగా ఉన్నత విద్యామండలి కీలక అడుగేసింది. ఇంటర్న్షిప్లకు శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 15 మంది అమ్మాయిలను ఇంటర్న్లుగా ఎంపికచేసింది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాంకేతికత వినియోగంలో ఏమాత్రం తీసిపోరని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిరూపిస్తున్నది. రాష్ట్రంలోనే తొలిసారిగా ధూళిమిట్ట హైస్కూల్ హెచ్ఎం కరుణ�
ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారుల తీరు ఇష్టారాజ్యంగా మారింది. విద్యార్థుల భవిష్యత్కు సంబంధించిన నిర్ణయాల్లోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం అవగాహన లేకుండా, కసరత్తు లేకుండానే కీలకమైన విధాన న�
గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు, తమతో పాటు చదువుతున్న విద్యార్థులను చితకబాదారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మం డలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థు లు, ఓ ఉపాధ్యాయుడు ఫుడ్ పాయిజన్ తో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
Students Face Breathing Issues | విష వాయువులు పీల్చడంతో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు.
భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్లు తాళం వేశారు. మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని రూ.20 లక్షల వ్యయంతో నిర్మించారు. అయితే ఇందుకు సంబంధ