పాలిటెక్నిక్.. ఇంజినీరింగ్ డిప్లొమా. పదో తరగతి తర్వాత సర్కారు కొలువు దక్కించుకునే కోర్సు ఏదైనా ఉదంటే అది పాలిటెక్నిక్కే. ఈ కోర్సుకు ఎక్కడా లేని డిమాండ్ ఉంటుంది.
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన టీజీ పాలిసెట్-2025 ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగింది. నల్లగొండ, సూర్యాపేట, తిరుమ�
సీబీఎస్ఈ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను తీర్చిదిద్దుతూ వారి జీవితాలను బాగు చేసే సువర్ణవకాశం టీచర్లకు లభించిందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. ఖమ్మంలోని హార్వెస్ట్ పాఠశాలలో ఉపాధ్యా�
చదువుతోపాటు ఆసక్తి గల రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్కుమార్ విద్యార్థులకు సూచించారు. తద్వారా భవిష్యత్ లక్ష్యాలను సులభంగా సాధించుకోవచ్చ�
సీబీఎస్ఈ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్ జ
నారాయణ ప్రభంజనం కొనసాగుతున్నది. ఇప్పటికే ఇంటర్మీడియెట్ ఫలితాల్లో సత్తా చాటిన నారాయణ విద్యార్థులు సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లోనూ ప్రతిభ కనబరిచారు. అత్యధిక బ్రాంచిల్లో 100% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా�
పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్-25 ప్రవేశ పరీక్ష మంగళవారం జరగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఓఎమ్మార్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహిస్
ప్రయివేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. డిగ్రీ విద్యార్థులు, యాజమాన్యం సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ బీఆర్ఎస్
ఎప్సెట్-2025 ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచినట్టు విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. కరీంనగర్లోని వావిలాలపల్లిలోగల �
ఎప్సెట్ -25 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు సంచలనాలు ఆవిష్కరించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ఫార్మా విభాగాల్లో రెండు ఫస్ట్ ర్యాంకులతో చరిత్ర సృష్టించినట్టు నారాయణ విద్యా సంస్థల డైరెక్�
కోటపల్లి ఎస్ఐ రాజేందర్ కృషి ఫలితంగా స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు పది పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. విధి నిర్వహణలో తీరిక లేకుండా ఉండే ఉద్యోగం చేస్తూనే.. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అండర్గ్రాడ్యుయేట్స్ (సీయూఈటీ-యూజీ), 2025 పరీక్ష కేంద్రాల కేటాయింపుపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఢిల్లీ-ఎన్సీఆర్, మీరట్, పరిసర ప్రాంతాల వి
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో చేరాలంటే ‘దోస్త్' కట్టాల్సిందే. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లలో పారదర్శకతకు 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ (దోస్త్�