అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో వ్యవసాయ కూలీల పిల్లలకు 15% రిజర్వేషన్ కోటా కేటాయించారు. ఈ మేరకు ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయించింది. 2025-26 విద్యాసంవత్సరం నుంచే అమలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కింద కనీసం 17 పైసలు కూడా చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. బడా కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లులు �
బోధన్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులు వెను తిరిగి వెళ్లాల్సి వచ్చింది. నెలల తరబడి కష్టపడి చదివి.. నిమిషాల తేడాతో పరీక్షా కేంద్రానికి చేరుకోగా అప్�
కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తారు కానీ, విద్యార్
ఉన్నత విద్యలో తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఏటేటా డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నా యి.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ద్వితీయ భాషల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు భాషా ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో అంతుచిక్కడం లేదు. అధికారులు స్వతంత్రంగానే త
Quality education | కోరుట్ల, మే 2: విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాల్సిన గురుతరమైన బాధ్యత అధ్యాపకులపై ఉందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు.
కేశంపేటలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థి రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని నారాయణ కాలేజీలోని బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థిని �
ఒకటో తరగతి వారిప్పుడు రెండో తరగతికి.. ఇలా పైతరగతులకు ప్రమోట్ అవుతారు. ఇదే ట్రెండ్ మరి కొంత కాలం కొనసాగితే సర్కారు స్కూళ్లల్లో విద్యార్థులుంటారా.. ? అంటే కష్టంగానే కనిపిస్తున్నది. ఓ పదేండ్ల తర్వాత సర్కార�
రాష్ట్రంలోని 41,647 స్కూళ్లల్లో.. ఒక్కో తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులున్నారు. అంటే సగటున ఒక పాఠశాలలో ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 14లోపే. స్కూళ్లు ఎన్ని ఉన్నా తరగతికి 5.5లక్షల మంది విద్యార్థులనే పంచుకోవాలి. వ�
summer training camps | విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి గంగుల నరేశం పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపు శిక్షణ శిబిరాన్ని గురువారం ని
tenth exams | సారంగాపూర్ : మండలంలోని బట్టపెల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి పరీక్షల్లో 500 పైన మార్కులు సాధించిన సుస్మిత, జయశ్రీ విద్యార్థులను గురువారం మాజీ ప్రజాప్రతిని�
పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు పదో స్థానం దక్కింది. గతేడాది వరకు ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివే సి, ఈ విద్యా సంవత్సరం ఫలితాల్లో మార్కులను ప్రకటించారు. ఎప్పటిలాగే ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుక�
పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాణీనికేతన్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల డైరెక్టర్ రేణుక పేర్కొన్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రణీత్ కుమార్, శ్రేష్ట 571 �