ప్రతి విద్యార్థికి పర్యావరణంపై అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాధికారి అశోక్తో కలిసి నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటీషన్ -2025 �
Drugs | సెల్ ఫోన్ల వినియోగానికి అలవాటు వడ్డ, కొంత మంది విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్,గంజాయి, చాక్లెట్లు, మత్తు పదార్థాలు, నార్కోటిక్స్, విస్కీ లాంటివి సేవించడం లాంటి దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నారని పాపన్�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా పడిపోతున్నది. ఈ నెల 6 నుంచి 19 వరకు జిల్లా లో చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఒక్కో పాఠశాలలో కొత్తగా కనీసం పది మంది విద్యార్థులు చేరకపోవడం విద్యాశాఖ అధికారులు, ఉపా�
హన్వాడ మండలం టంకర జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను నియమించి మెరుగైన విద్యను అందించాలని టంకర గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక�
విద్యార్థులు లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులు, పుట్టిపెరిగిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో�
నీట్(యూజీ) పరీక్షపై ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు మెటామెండ్ సంస్థ డైరెక్టర్ మనోజ్కుమార్ ప్రకటనలో తెలిపారు.
మండలంలోని మొగిలిపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు తోకల రాజు, వేంపల్లి ప్రభుత్వ పాఠశాలలో గొర్రెపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై గెల్లె మల్లేష
మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్పల్లి సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యాసనాల బా
Social Responsibility | మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గండిపేట్కు చెందిన రాక్ వెల్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి గ్రామంలో వర్షాకాలం వరి సాగు కోసం అవసరమైన నాణ్యమైన వరి విత్తన
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిందని ట్రిపుల్ఐటీ వీసీ గోవర్ధన్ తెలిపారు.