కేరళ రాష్ట్రంలో నోరో వైరస్ కలకలం సృష్టించింది. ఎర్నాకులం జిల్లాలోని కక్కనాడ్లోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 19 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకింది.
ఉపాధ్యాయులు అందరూ ఒకే రకమైన డ్రెస్ ధరిస్తున్న విషయం గ్రామస్తులకు తెలిసింది. లైట్ స్కైబ్లూ రంగు చొక్కా, డార్క్ కలర్ ప్యాంట్ ధరించి కాట్రపల్లి గ్రామంలో కనబడితే ఆ ఉపాధ్యాయుడు మనసారేనని గుర్తుపట్టి న�
టాలీవుడ్ నటి నిత్యామీనన్ .. టీచర్ అవతారం ఎత్తింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నటి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది.
నగరంలోని అంబేదర్ స్టేడియంలో గల ఇండోర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 21న విద్యార్థులకు స్వచ్ఛత పోటీలు నిర్వహిస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. స్థానిక భగత్నగర్లోని క్యాంప�
భారతదేశం జీ20 దేశాలకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజ్భవన్ నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ జీ20 లోగో పోటీల్లో కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎనిమిది బహుమతులు పొందినట్లు నోడల�
గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. బుధవారం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బెడ్లు, బ్యాగులు, ప్యా డ్లు, బెల్టులన
‘మీరు చదువులో మెరిట్ సాధిస్తే దేశంలో కోరుకొన్న చోటుకు విమానంలో పంపిస్తా’ అని ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ప్రోత్సహించారు. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకుని నలుగురు విద్యార్థులు మెరిట�
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అడిషనల్ డీసీపీ పుష్ప అన్నారు. ఫార్మసీ కోర్సుల్లో నూతన ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉర్సు బైపాస్ రోడ్డులోని తాళ్ల పద్మావతి కళాశాలలో చైర్మన్ తాళ్ల మల్లేశ�